Home » ABN
జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.
తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్కు తరలించారు.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ జాబితాలోని 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది...
ఇటీవల ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా పుత్తడి, రజతం ధరలు నిన్నటి కంటే ఈ రోజు మరి కాస్తా తగ్గాయి. ఈ రోజు వీటిని కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
శివరాత్రి పర్వదినం వేళ.. మహాశివునికి గంజాయిని ప్రసాదంగా పలువురు యువకులు సమర్పించారు. అందరూ దేవునికి కొబ్బరికాయ సమర్పిస్తారు. కానీ స్వామి వారికి తాము గంజాయి సమర్పిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు. ఈ మొత్తన్ని వారు వీడియో తీసి.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది.
మణికొండలో మంజీరా పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పేలింది. దాంతో మంచి నీరు రహదారిపైకి భారీగా వచ్చి చేరింది. ఈ పైప్ లైన్ ధాటికి సీసీ రోడ్డు పగిలిపోయింది.
సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్ఈడీ లైట్ల వరకు.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకేట్ ఇంజిన్ల వరకు.. ఏదీ తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు చాలా ముఖ్యం.
ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా.. తన నివేదికలో ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడుగు పెట్టిన టెక్ దిగ్గజం బిల్ గేట్స్.. ఏపీ సర్కార్ హైటెక్ పాలనను చూసి ఫిదా అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి అమరావతి నిర్మాణం వరకు చంద్రబాబు విజన్ చూసి గేట్స్ మురిసిపోయారు.