• Home » ABN

ABN

ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవాల్సిందే..

ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవాల్సిందే..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను భిక్షాటన కోసం వినూత్నమైన ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

దేశంలోనే తొలిసారి.. ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ

దేశంలోనే తొలిసారి.. ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ

దేశంలోనే తొలిసారిగా ఈడీ ఈ-వేలం ద్వారా ఓ విమానాన్ని విక్రయించింది. జులై 1న ఆక్షన్ నిర్వహించగా రూ.3 కోట్లకు సదరు విమానం అమ్ముడుపోవడం విశేషం.

'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

హలాలా, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

 పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు.. 40 మంది ప్రయాణికుల మృతి

పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు.. 40 మంది ప్రయాణికుల మృతి

పాకిస్థాన్‌‌లోని బలూచిస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. లోయలో పడింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు.

ఏపీని ఉక్కు రాష్ట్రంగా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ఏపీని ఉక్కు రాష్ట్రంగా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను ‘స్టీల్ స్టేట్’గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివరాల్లోకి వెళితే..

గుంతలో బైక్, రోడ్డుపై గాయాలతో జంట.. వీడియో వైరల్

గుంతలో బైక్, రోడ్డుపై గాయాలతో జంట.. వీడియో వైరల్

వర్షం పడినప్పుడు, వెలిసిన తర్వాత రహదారిపై వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. రోడ్లపై భారీ గుంతలు ఉంటాయి. వాటిలో నీరు చేరి ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉంటాయి. కాబట్టి...

నెటిజన్లకు భయం పుట్టిస్తున్న సంఘటన.. వీడియో వైరల్

నెటిజన్లకు భయం పుట్టిస్తున్న సంఘటన.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భయపడుతున్నారు.

తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జి‌ నియామకంపై కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ చేసిన ఏపీ టీడీపీ చీఫ్

తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జి‌ నియామకంపై కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ చేసిన ఏపీ టీడీపీ చీఫ్

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు (బుధవారం) వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. నిన్న (గురువారం) మాత్రం స్వల్పంగా పెరిగింది.

జమ్మలమడుగులో జేఎస్‌డబ్ల్యూ మెగా పెట్టుబడులు.. నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

జమ్మలమడుగులో జేఎస్‌డబ్ల్యూ మెగా పెట్టుబడులు.. నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి