Home » ABN
భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సెగలు కక్కుతున్న గాలి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అధిక చెమట వల్ల నీరసం రావడం, చర్మం జీవం కోల్పోవడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండ తాపానికి చెక్ పేట్టే ఫుడ్ బీట్రూట్
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఈ బిల్లు.. ఒకటి రెండు రోజుల్లో గెజిట్గా మారనుంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని అన్నారు.
ఇండోర్లోని ఓ నివాస ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగు చూశాయి. ఓ కారు బాలుడిపై నుంచి వెళ్లినా ఆశ్చర్యంగా.. ఆ పిల్లాడు కొద్ది సేపటికే లేచి నిలబడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం.. ఒక చిన్నారి జీవితంలో చీకటిని నింపింది. వివరాల్లోకి వెళితే..
రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ.. స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గురువారం రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కొత్త పార్టీ స్థాపన కోసం కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ఆమె ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను కవిత ప్రస్తావించారు.
వేసవి కాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే పండ్లను చూసి మోసపోవద్దంటూ ఎక్స్ వేదికగా ఆయన కొన్ని సూచనలు చేశారు.
మచిలీపట్నం కొబ్బరితోట ఘటనలో తనపై పోలీస్ కేసు నమోదు కావడంపై పేర్ని నాని స్పందించారు. తప్పుచేసే పోలీస్ అధికారులను ప్రశ్నించడం తప్పా అని ఆయన జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుణ్ని నిలదీశారు.