• Home » ABN

ABN

బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్

బీజేపీకి అనుబంధ సంస్థగా మారిన ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్

2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు.

ఏపీ కేబినెట్‌ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ: నితిన్ నబిన్ ఫైర్

అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ: నితిన్ నబిన్ ఫైర్

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత

విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కోత

బహుభార్యత్వాన్ని నిషేఽధించే దిశగా చర్యలు చేపడుతున్న అసోం సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా...

ఆర్నెల్లకో ఆస్పత్రి

ఆర్నెల్లకో ఆస్పత్రి

వచ్చే ఏడాది డిసెంబరు 9వ తేదీలోగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రులన్నీ పూర్తిచేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు....

కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు

కేబీఆర్ పార్క్ చుట్టూ రెండేళ్ల పాటు వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

8 సార్లు అధిష్ఠానానికి ఎన్ని డబ్బులిచ్చావు?

8 సార్లు అధిష్ఠానానికి ఎన్ని డబ్బులిచ్చావు?

తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా...

శివాలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

శివాలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

శ్రావణ సోమవారం వేళ బిహార్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. లఖిసరాయ్‌ జిల్లాలోని అశోక్‌ధామ్‌ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన...

92.86 లక్షల మందికి  నోటీసులు

92.86 లక్షల మందికి నోటీసులు

తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో 92.86 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిగా లేవని గుర్తించినట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి...

రేవంత్‌ ఇల్లు కూడా 22ఏలో!

రేవంత్‌ ఇల్లు కూడా 22ఏలో!

‘‘భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో వేయడం.. ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తామని డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని సర్కారుపై బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష...

తాజా వార్తలు

మరిన్ని చదవండి