• Home » ABN

ABN

ఐటీ అధికారులతో మెటా ప్రతినిధుల భేటీ

ఐటీ అధికారులతో మెటా ప్రతినిధుల భేటీ

వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో.. మెటా ప్రతినిధులు శుక్రవారం కేంద్ర ఐటీ శాఖ అధికారులను కలిశారు. ఈ ఫీచర్‌పై...

రూ.52వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

రూ.52వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం కూల్చివేతకు 180 కోట్లు?

ప్రభుత్వం కూల్చివేతకు 180 కోట్లు?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు ఏకంగా రూ.180 కోట్లు కేటాయించారని, ఓ కార్పొరేట్‌ సంస్థ దీనికి...

సీఎం విజయ్‌పై అవాకులు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్‌

సీఎం విజయ్‌పై అవాకులు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్‌

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌పై అవాకులు, చవాకులు పేలిన డీఎంకే నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు....

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

తృణమూల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.

ఏపీలో కొత్తగా మూడు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీలో కొత్తగా మూడు పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదించింది.

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

సింధు జలాల ఒప్పందంపై భారత్ మరోసారి పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీచేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలకాలని లేదంటే ఐడబ్ల్యూటీ అమలును నిలిపివేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది.

ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్

ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ-పంట నమోదుపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఈ-పంట నమోదుపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీలో ఈ-పంట నమోదుపై ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

వైద్య రంగంలో ఉస్మానియా అరుదైన ఘనత: మంత్రి దామోదర్ రాజనర్సింహ

వైద్య రంగంలో ఉస్మానియా అరుదైన ఘనత: మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో 5 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఘనంగా సన్మానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి