• Home » ABN

ABN

మూడో సంతానానికీ 365రోజులు

మూడో సంతానానికీ 365రోజులు

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో సంతానానికి కూడా 365 రోజుల పాటు మాతృత్వ సెలవు...

హోర్ముజ్‌.. అమెరికా కొత్త భూభాగం!

హోర్ముజ్‌.. అమెరికా కొత్త భూభాగం!

హోర్ముజ్‌ జలసంధిని స్వాధీనం చేసుకుంటామంటూ తరచూ ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తాజాగా ఆ జలసంధి అమెరికాలో కలిసిన కొత్త భూభాగమని పేర్కొన్నారు...

నిరసనలో హింసపై విచారణకు.. ఉన్నతస్థాయి కమిటీ

నిరసనలో హింసపై విచారణకు.. ఉన్నతస్థాయి కమిటీ

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) గత నెల 20న ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న హింసపై విచారణ..

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 22- ఏ నిషేధిత భూములపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు రైతులకు మెరుగైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు.

కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణకు ముప్పుగా మారింది: సీఎం రేవంత్

కేసీఆర్ చేసిన అప్పు తెలంగాణకు ముప్పుగా మారింది: సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన నగదుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్..

హైదరాబాద్‌లోని పూల్‌బాగ్‌లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన..!

రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని రాజధాని అమరావతిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

డీఎస్సీపై చర్చకు ఆహ్వానిస్తే.. తప్పించుకు తిరుగుతున్న జగన్: కేంద్ర మంత్రి

కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ సంస్థల సీఈవోలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు.

మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరెస్ట్

మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అరెస్ట్

ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి