• Home » ABN

ABN

కుప్పకూలిన డ్రోన్.. భయాందోళనలో ప్రజలు

కుప్పకూలిన డ్రోన్.. భయాందోళనలో ప్రజలు

అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా డ్రోన్ కూలిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

త్రిపురాంతకంలో దారుణం.. ప్రియురాలితో కలిసి కన్న బిడ్డని కడతేర్చిన తండ్రి

త్రిపురాంతకంలో దారుణం.. ప్రియురాలితో కలిసి కన్న బిడ్డని కడతేర్చిన తండ్రి

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల విచక్షణ కోల్పోయి, కన్నబిడ్డలను సైతం అత్యంత దారుణంగా హతమారుస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పూరి

అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పూరి

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 తగ్గిస్తూ కేంద్రం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన మరికొన్ని ఆస్తులను జప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) చర్యలు చేపట్టింది.

హేమచంద్ర హత్య కేసులో సంచలనం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

హేమచంద్ర హత్య కేసులో సంచలనం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చిన్నారి హేమచంద్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

వేసవిలో మజ్జిగను ఇలా చేసుకు తాగితే..

వేసవిలో మజ్జిగను ఇలా చేసుకు తాగితే..

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. సూర్యుడు సైతం తెల్లవారగానే ఆకాశంలో భగభగ మంటూ ప్రత్యక్షమైపోతాడు.

 సీటు రిజర్వ్ చేసుకునేందుకు ప్రయత్నం.. బస్సు కింద పడిన విద్యార్థిని.. వీడియో వైరల్..

సీటు రిజర్వ్ చేసుకునేందుకు ప్రయత్నం.. బస్సు కింద పడిన విద్యార్థిని.. వీడియో వైరల్..

కర్ణాటకలోని తమకూరు దేవరాజ్ ఉర్స్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్‌లో జరిగిన ఒక భయంకరమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఇంధన నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు: స్టీఫెన్ రవీంద్ర

ఇంధన నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు: స్టీఫెన్ రవీంద్ర

రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడ ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదు.. అసెంబ్లీలో మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం

కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదు.. అసెంబ్లీలో మైక్ కట్ చేయడంపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం

రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, మైక్ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీతారాముల వారికి పటు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్: మంత్రి తుమ్మల

సీతారాముల వారికి పటు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్: మంత్రి తుమ్మల

శ్రీ రాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి