• Home » ABN

ABN

భారత ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ సేథ్‌ బాధ్యతలు

భారత ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ సేథ్‌ బాధ్యతలు

భారత సైన్యానికి కొత్త బాస్‌ వచ్చారు. 31వ సైన్యాధిపతిగా జనరల్‌ ధీరజ్‌ సేథ్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీకి 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలందించి రిటైర్‌ అయిన జనరల్‌...

అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు భారీ షాకిచ్చింది. అమెరికాలో జన్మించిన పిల్లలకు పుట్టుకతోనే దేశ పౌరసత్వాన్ని కల్పించే రాజ్యాంగ హక్కును పరిమితం చేస్తూ...

వాట్సాప్‌లోనూ యూజర్‌నేమ్‌

వాట్సాప్‌లోనూ యూజర్‌నేమ్‌

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ఉన్నట్లుగానే వాట్సాప్‌లోనూ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనిద్వారా ఫోన్‌ నెంబరును వెల్లడించకుండానే...

సీఎం చంద్రబాబుతో ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

సీఎం చంద్రబాబుతో ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో న్యాయశాఖ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం మేమే: ఎంపీ డీకే అరుణ

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం మేమే: ఎంపీ డీకే అరుణ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం తామే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇకపై బీజేపీ హవా మొదలవుతుందని తెలిపారు.

తిరుపతిలో నిన్న చిరుత.. నేడు ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు

తిరుపతిలో నిన్న చిరుత.. నేడు ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు

తిరుపతిలో ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరగడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల తిరుపతి నగర సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

సాయికృష్ణ మృతి కేసులో ఉత్కంఠ..  సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై రేపు కోర్టు తీర్పు

సాయికృష్ణ మృతి కేసులో ఉత్కంఠ.. సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై రేపు కోర్టు తీర్పు

ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో సస్పెండెడ్ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీ పిటిషన్‌పై ఏజేఎం కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిశాయి.

పారిశ్రామిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్: మంత్రి టీజీ భరత్

పారిశ్రామిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్: మంత్రి టీజీ భరత్

స్పేస్, డ్రోన్ సిటీల నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఊహించని ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

భద్రాద్రి కొత్తగూడెంలో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

ఈగల్ ఫోర్స్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద వాహనాలను అడ్డుకున్న పోలీసులు.. రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని సీజ్ చేశారు.

భూ యాజమాన్య హక్కులు ఆలయాలకే ఉండాలి: సీఎం రేవంత్

భూ యాజమాన్య హక్కులు ఆలయాలకే ఉండాలి: సీఎం రేవంత్

స్థలాలు ఎవరికి కేటాయించినప్పటికీ, ఆయా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం ఆలయాలకే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి