• Home » ABN

ABN

జాహ్నవి కందుల మృతి కేసు.. బాధితురాలి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం

జాహ్నవి కందుల మృతి కేసు.. బాధితురాలి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం

2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవి కందులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌‌లో మరో భారీ మోసం..

హైదరాబాద్‌‌లో మరో భారీ మోసం..

హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.75కోట్ల మోసం బహిర్గతమైంది.

ఏపీ శాసనసభ, శాసనమండలి వాయిదా

ఏపీ శాసనసభ, శాసనమండలి వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్ది సేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఉదయం రెండు సభలు ప్రారంభమయ్యాయి.

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త..

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.387 కోట్లని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే.

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

నార్త్ బెంగళూరులోని తనిసంద్ర సమీపంలో ఒక స్కూల్ బస్సు స్కూటర్ ను ఢీకొట్టింది. అనంతరం కిందపడిన ఇద్దరి చిన్నారుల పైనుంచి దూసుకెళ్లడంతో వారిద్దరూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే.?

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే.?

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.

ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ

ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ

ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి