Home » ABN
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరి మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు..
పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలోని ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 20,269 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సాయంత్రం ఆరు గంటలకు సంపూర్తిగా ఆగిపోయింది.
స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో మన రాష్ట్రానికి 27 లభించాయి. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక దళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల శాఖలకు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది.
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదయింది.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాబైంది. శనివారం పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో వేడుకలకు సర్వం సిద్ధమైంది.
న్యాయస్థానంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను సందర్భం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.