Home » ABN
మూడు జిల్లాలతోపాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ అయింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 5వ తేదీ లోపు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే నాన్ బెయిలబుల్ ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.
హైదరాబాద్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలడం కలకలం రేపింది. ఈ పేలుడు ధాటికి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్ను తుఫానులు వీడడం లేదు. మొన్న మొంథా.. నిన్న సెన్యార్.. నేడు దిత్వా తుఫాన్ ముంచుకొస్తుంది. ఈ తుఫాన్ కారణంగా.. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ పని చేసిన సమయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందజేసింది. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం సంజయ్పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల అతడి నివాసంతోపాటు కంపెనీలపై సిట్ అధికారులు దాడులు చేసి.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అన్లైన్ కంటెంట్పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్పై రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సమ్మిట్కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.