• Home » ABN

ABN

మూగజీవిపై మమకారం.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలిని ఎలా కాపాడారో చూశారా?  వీడియో వైరల్

మూగజీవిపై మమకారం.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలిని ఎలా కాపాడారో చూశారా? వీడియో వైరల్

రైలు ఇంజిన్‌లో నెమలి చిక్కుకుంది. దానిని స్థానికుల సహాయంతో రైల్వే పోలీసులు సురక్షితంగా కాపాడారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాయలసీమ మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్‌.!

రాయలసీమ మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్‌.!

రాయలసీమ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచుతోన్న స్వరం పాలకులను కలవరపెడుతోంది. రెండేళ్లకే ఫ్యాన్‌ పార్టీ నేతలు ఎన్డీయేపై బలంగా గళం విప్పడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు.

విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!

విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర!

తమిళనాడులోని విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్‌ చేసిన ఆరోపణపై ఒక యూట్యూబర్‌ సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారాలని...

రూ.3కోట్ల లంచం కేసు.. ఐపీఎస్‌ అరెస్ట్‌

రూ.3కోట్ల లంచం కేసు.. ఐపీఎస్‌ అరెస్ట్‌

హరియాణాలో రెండు వేర్వేరు కేసుల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులిద్దరిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి రూ.3కోట్లు లంచం తీసుకున్న కేసులో హరియాణా..

నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలను తొలగించిన అమెరికా

నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలను తొలగించిన అమెరికా

రష్యాకు రక్షణ సాంకేతికతను(డిఫెన్స్‌ టెక్నాలజీ), యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా...

తగ్గిన వాణిజ్య గ్యాస్‌ ధర

తగ్గిన వాణిజ్య గ్యాస్‌ ధర

అమెరికా-ఇరాన్‌ యుద్ధం దాదాపు ముగియడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం వాణిజ్య ఎల్‌పీజీ, ఏవియేషన్‌...

అయోధ్యలో కమీషన్లకు ఉద్యోగాలు!

అయోధ్యలో కమీషన్లకు ఉద్యోగాలు!

అయోధ్య రామాలయంలో విరాళాల స్వాహాపై సిట్‌ విచారణలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ట్రస్టీ ఒకరు కమీషన్లు తీసుకుని ఆలయంలో ఉద్యోగులను నియమించినట్లు గుర్తించారు...

సరిహద్దుల్లో శాంతి సవ్వడులు!

సరిహద్దుల్లో శాంతి సవ్వడులు!

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయా? దశాబ్దాలుగా శత్రుత్వం, యుద్ధాలు, ఘర్షణలు, ఉగ్రవాద ఘటనలతో సాగుతున్న ఇరుదేశాల సంబంధాలు ఇప్పుడు శాంతి దిశగా...

ఆగస్టు 30న నీట్‌ పీజీ పరీక్ష

ఆగస్టు 30న నీట్‌ పీజీ పరీక్ష

వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్‌ పీజీ 2026 ఆగస్టు 30వ తేదీన దేశ వ్యాప్తంగా జరగనుంది....

ఈ-20 ఇంధనం ‘ప్రయోగం’ కాదు!

ఈ-20 ఇంధనం ‘ప్రయోగం’ కాదు!

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌(ఈ-20)ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించినట్టు వైరల్‌ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి