• Home » ABN

ABN

'ఆపరేషన్ చిన్నారి తల్లి'పై హోం మంత్రి అనిత ప్రశంసలు

'ఆపరేషన్ చిన్నారి తల్లి'పై హోం మంత్రి అనిత ప్రశంసలు

ఏపీలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నెల్లూరు జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమంపై రాష్ట్ర హోం మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రవాణ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, ఓవర్ లోడ్‌తో నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఫిల్మ్‌నగర్ లో వరుసగా వృద్ధురాళ్లు అదృశ్యమవుతున్న కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వెన్నుల్లో వణుకు పుట్టించే నిజాలను.. ఈ కేసులో పోలీసులు బయటపెట్టారు.

పొన్నగంటి ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు.

పొన్నగంటి ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు.

పొన్నగంటి కూర.. దీన్నే కొన్ని ప్రాంతాల్లో చెన్నగంటి కూర అని కూడా అంటారు. పొన్నగంటి కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు.. ఇది ఒక అద్భుతమైన ఔషధ గని. ‘పొన్నగంటి కూర తింటే కంటికి వెలుగు’ అని సామెత కూడా ఉంది. దీని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రైల్వేలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం.. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం

రైల్వేలో మద్యం, పొగాకు ప్రకటనలపై నిషేధం.. కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం

రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించే దిశగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మద్యం, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల ప్రకటనలను రైల్వే స్టేషన్ల పరిధిలో గానీ, రైలు బోగీలపై కానీ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ రైల్వేశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..

జస్ట్ సీసీటీవీ కెమెరా వైర్ కట్ చేయబోయి.. పొరపాటున కేబుల్ వైర్ కట్ చేసింది. తన ఇంట్లో దొంగలు పడి160 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లిపోయారంటూ కట్టుకథ అల్లింది.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం

తెలంగాణ శాసనమండలి, శాసనసభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికగా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో నవోదయ ప్రిన్సిపాల్ మృతి

రోడ్డు ప్రమాదంలో నవోదయ ప్రిన్సిపాల్ మృతి

రోడ్డు ప్రమాదంలో నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ మరణించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ యదునందన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: హరీశ్ రావు

తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: హరీశ్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారని కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు విమర్శించారు. కౌశిక్‌రెడ్డిపై పగబట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గుర్తింపు..

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గుర్తింపు..

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మరో అరుదైన ఘనత సాధించారు. దేశంలో పవర్‌ఫుల్ ఇండియన్స్ (శక్తిమంతమైన భారతీయులు) జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించిన వంద మంది శక్తిమంతమైన భారతీయుల జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానాన్ని పొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి