• Home » ABN

ABN

శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. బ్రేక్‌ఫెయిల్‌‌ కావడంతో డీసీఎం బోల్తా

శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. బ్రేక్‌ఫెయిల్‌‌ కావడంతో డీసీఎం బోల్తా

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలానికి బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌కు బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారును ఢీ కొట్టంది.

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్

బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్‌లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

‘సీఎం హత్యకు రెడీ’ అంటూ ప్రకటించిన వ్యక్తి అరెస్ట్

‘సీఎం హత్యకు రెడీ’ అంటూ ప్రకటించిన వ్యక్తి అరెస్ట్

తనకు కోటి రూపాయిలు ఇస్తే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను హత్య చేస్తానని.. అందుకు తన సెల్ నంబర్‌ను సంప్రదించాలంటూ ప్రకటన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆగస్టు 17న నాగ పంచమి.. సుబ్రహ్మణ్యస్వామిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు!

ఆగస్టు 17న నాగ పంచమి.. సుబ్రహ్మణ్యస్వామిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు!

శ్రావణ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి ఆగస్టు 17వ తేదీ వచ్చింది. ఆ రోజు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు పూజిస్తారు.

నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ

నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ

తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, ఆర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల నవంబర్ కోటా విడుదలకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది.

ముంబైలో వెరైటీగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న ఇజ్రాయెల్ దౌత్యవేత్త.. వీడియో వైరల్

ముంబైలో వెరైటీగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న ఇజ్రాయెల్ దౌత్యవేత్త.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

టీవీ ప్రకటనలపై పరిమితులు ఎత్తివేత

టీవీ ప్రకటనలపై పరిమితులు ఎత్తివేత

టీవీల్లో ప్రకటనలపై ఉన్న పరిమితులను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం గంట వ్యవధిలో కేవలం 12 నిమిషాలపాటే ప్రకటనలు...

వందేమాతరాన్ని అడ్డుకున్నారు!

వందేమాతరాన్ని అడ్డుకున్నారు!

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలో జాతీయ గేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియాగాంధీ అడ్డుకున్నారని బీజేపీ విమర్శించింది. దీనికి...

వరుసగా రెండో ఏడాది ఖర్గే, రాహుల్‌ డుమ్మా

వరుసగా రెండో ఏడాది ఖర్గే, రాహుల్‌ డుమ్మా

ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలకు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరు కాలేదు....

వందేమాతరం పాడకుండానే.. కేరళలో స్వాతంత్య్ర దిన వేడుకలు

వందేమాతరం పాడకుండానే.. కేరళలో స్వాతంత్య్ర దిన వేడుకలు

వందేమాతరం గేయం ఆలపించడాన్ని కేరళ సర్కారు పరోక్షంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వం తన ఉద్దేశాన్ని స్వాతంత్య్ర దినోత్సవంలో బహిర్గతం చేసింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి