Home » ABN MD Radhakrishna
తెలుగు టీవీ జర్నలిజంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నూతన ఒరవడి సృష్టించిందని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు. దమ్మున్న, మనసున్న ఛానల్గా తెలుగు ప్రేక్షకుల మదిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిలిచిందని కొనియాడారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిష్పక్షపాతంగా వార్తలను అందించడంలో ముందుండే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానళ్ల ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కుటుంబానికి ఇష్టం లేకుండా ఆ యువతి పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె సోదరుడు తమ తెగకు చెందిన నాయకుడికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తెగ నాయకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఆ యువతి సోదరుడితోపాటు కుటుంబ సభ్యులు అమలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్రెడ్డి జుత్తు మాత్రమే కాదు....
జగన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు ఇప్పుడు జెండాలను బయటకు తీసి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు జగన్రెడ్డి పార్టీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్
దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...
ఏబీఎన్ జర్నలిజం ఒక నిఘా వ్యవస్థ లాంటిది. ప్రజల సమస్యలు ఎక్కడున్నా అట్టే పట్టేసే లక్షణమున్న ప్రాతికేయమది. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టని తత్వం ఏబీఎన్ది..సమాచారం ప్రతీ ఒక్కరికీ చేరాలి. దాన్ని అందరూ వినియోగించుకోవాలన్న సత్సంకల్పంతో ఏబీఎన్ ముందుకు కదులుతుంది.
దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం నేడు. యానివర్సరీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వసనీయతకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మారుపేరని ప్రశంసలు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్ అండ్ కో అరాచక పాలనను...
జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది?.. జగన్రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎందుకు తేడాగా ఉంటాయి?.. జగన్ రెడ్డి జిత్తుల్ని చంద్రబాబు అంచనా వేయలేకపోయారా?.. ఢిల్లీలో జగన్ ప్రచారం చేసిన అబద్ధాలను ఎవరు నమ్ముతారు?