Home » ABN Andhrajyothy
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా అడిలైడ్లో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. దీంతో ఈ సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులంతా తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్గానే పెవిలియన్ చేరాడు. అయితే తన వరుస డకౌట్లపై అభిషేక్ తాజాగా స్పందించాడు.
పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నరరూప రాక్షస దంపతుల పాపం పండింది. ఉత్తర్ప్రదేశ్లోని పోక్సో కోర్టు ఈ దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది..
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది..
మైక్రోసాఫ్ట్ విభాగంలో భారత సంతతి వ్యక్తి ఆశా శర్మకు ఉన్నత పదవి దక్కింది. గేమింగ్ విభాగంలో ఈ టెకీని నూతన సీఈఓగా నియమిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.
ఇటీవలే ఓ వ్యక్తి తన మాజీ భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం జరిగింది. తనకు దూరంగా ఉంటున్న భార్యను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు..
అనకాపల్లి జిల్లాలో ఇవాళ (శనివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, వధూవరులు తీవ్రంగా గాయపడ్డారు..