Home » ABN Andhrajyothy
ఓ వ్యక్తి చెరువు గట్టుపై చేసిన వింత నిర్వాకం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. చేతిలో సాస్ బాటిల్ను పట్టుకున్న అతను.. చేపను పట్టుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి వంట చేసుకుంటాడేమో అని అంతా అనుకుంటారు. చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
సాధారణంగా ఎవరైనా.. బ్రష్ పాతపడగానే పక్కన పడేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు వాటిని వినూత్నంగా మార్చడం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి పాత బ్రష్ను వింతగా మార్చేశాడు. ఇతని ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..
విశాఖ సమ్మిట్ ద్వారా 50వేల ఉద్యోగాలు వస్తాయని భావించామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లిబర్డ్ ఇన్సెంటివ్లు కూడా ఇస్తున్నామని తెలిపారు.
నా భార్యని వార్డ్ మెంబర్గా గెలిపిస్తే మగవారందరికీ కంటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానని ఓ భర్త వినూత్న ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో..
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అందరిలాగా బైక్ రైడ్ చేసి ఉంటే.. ఆశ్చర్యపోవడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇక్కడ ఆ మహిళ చేసిన నిర్వాకం.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ట్రాఫిక్లో బైకు ఆగగానే..
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని స్పందన ఆత్మహత్యకు కారణమైన విద్యార్థిని చెన్నెకొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.