• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

Richa Ghosh: జనాలు మమ్మల్ని గుర్తు పడుతున్నారు.. వరల్డ్ కప్ విజయంపై రిచా ఘోష్

Richa Ghosh: జనాలు మమ్మల్ని గుర్తు పడుతున్నారు.. వరల్డ్ కప్ విజయంపై రిచా ఘోష్

ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతుంది. తిరువనంతపురం వేదికగా ఆదివారం.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిచా ఘోష్‌ కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఆమె వరల్డ్‌ కప్‌ విజయం గురించి మాట్లాడింది.

Minister Uttam Kumar: హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

Minister Uttam Kumar: హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్

కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్‌రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.

CM Chandrababu: రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..

CM Chandrababu: రాయచోటి జిల్లా అంశంపై సుదీర్ఘ చర్చ.. అభివృద్ధి బాధ్యత నాదే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై చర్చించారు.

Gautam Gambhir: గంభీర్‌ ‘రంజీ’ కోచ్‌గా మారాలి.. మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

Gautam Gambhir: గంభీర్‌ ‘రంజీ’ కోచ్‌గా మారాలి.. మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌ జట్టు టెస్టుల్లో ఎదుర్కొంటున్న వైఫల్యాలకు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా బాధ్యత వహించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.

Minister Ram Prasad Reddy: మంత్రి భావోద్వేగం.. రంగంలోకి సీఎం చంద్రబాబు

Minister Ram Prasad Reddy: మంత్రి భావోద్వేగం.. రంగంలోకి సీఎం చంద్రబాబు

అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసి.. రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతారంటూ వస్తున్న వార్తలపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దాంతో కేబినెట్ సమావేశంలో కొద్ది సేపు నిశబ్దం ఆవరించింది.

Fire Accident at Indonesia: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది దుర్మరణం

Fire Accident at Indonesia: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది దుర్మరణం

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

Telangana Assembly: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం

Telangana Assembly: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. మేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్ డ్యాంను బాంబు పెట్టి పేల్చారని ఆయన ఆరోపించారు.

Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..

ఆరావళి పర్వత శ్రేణిపై ఒక కమిటీ సిఫార్సులను ఆమోదించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తరువాత, ఆరావళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సుమోటో కేసు ప్రారంభమైంది.

Unnao Case Updates: ఉన్నావ్ అత్యాచార కేసులో 'సుప్రీం' కీలక నిర్ణయం.. నిందితుని బెయిల్‌పై స్టే..

Unnao Case Updates: ఉన్నావ్ అత్యాచార కేసులో 'సుప్రీం' కీలక నిర్ణయం.. నిందితుని బెయిల్‌పై స్టే..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కోర్టులో తాజాగా విచారణలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది న్యాయస్థానం.

Sonam Yeshe: 4 ఓవర్లు.. 8 వికెట్లు.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం!

Sonam Yeshe: 4 ఓవర్లు.. 8 వికెట్లు.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం!

టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. భూటాన్‌ యువ స్పిన్నర్‌ సోనమ్‌ యేషే క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. 22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగులే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్‌ చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి