Home » ABN Andhrajyothy
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్ను అరెస్ట్ చేశారు.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో సిడ్నీ కోర్టు షాకిచ్చింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది.
2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు.
శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో శివాలయాలు, శక్తి పీఠాలు, దివ్య క్షేత్రాలను దర్శించుకోవడం హిందువుల ఆచారం. చాలా మంది భక్తులు సోమవారాలు లేదా ప్రత్యేక రోజులలో శైవ క్షేత్రాలకు తీర్థయాత్రలు చేస్తుంటారు.
భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇటీవల చైనాలో విడుదలైన ఓ యానిమేషన్ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ కావాలంటే గొప్ప కథ, అద్భుతమైన విజువల్స్, కోట్ల బడ్జెట్, వీటన్నింటికీ మించి భారీ ప్రచారం ఉండాలి. కానీ, ఈ సినిమాకు ట్రోల్స్ అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి.
పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.