ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. రాజస్థాన్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌలింగ్లో కళ్లు చేదిరే షాట్లు కొట్టాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శనివారం) డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు ఒకటి.. ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ఊరిస్తోంది.
ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ రాజకీయ వైరుధ్యం క్రీడలకు కూడా పాకింది. భారత్తో దూరం పాటించాలనే నాయకుల సూచనలతో గత టీ20 ప్రపంచకప్నకు కూడా బంగ్లాదేశ్ దూరమైంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 కోసం భారత్కు వచ్చాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు. అయితే కోహ్లీ వ్యక్తిగత జీవితంపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.
సొంత మైదానంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది. భారీ స్కోరు సాధించినప్పటికీ బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది.
ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత స్టార్ శీతల్ దేవి రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. పారా కాంపౌండ్ మహిళల టీమ్, మిక్స్డ్ ఈవెంట్లలో సహచరులతో కలిసి చాంపియన్గా నిలిచింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.