ఆల్రౌండర్ విజయ్ శంకర్ దేశవాళీలతోపాటు ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే లక్ష్యంతో ఈ నిర్ణయం...
ఒక గాయం తర్వాత మరొకటి..వెరసి సీఎస్కే స్టార్ ఎమ్మెస్ ధోనీ ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఈసారి ఐపీఎల్ను ముగించాడు. అయితే ధోనీ గాయంపై సీఎస్కే యాజమాన్యం...
వినేశ్ ఫొగట్ వంటి అంతర్జాతీయ రెజ్లర్పట్ల భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్ఫఐ) వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది...
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అమ్మాయి అస్మిత చాలిహా అద్భుత పోరాటానికి...
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతోన్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
టీమిండియా మాజీ ఆల్రౌండర్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఫ్యాన్స్, భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సన్రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. అయితే ఇలాంటి ఆటగాడు వచ్చిన బిహార్కూ ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని బిలియనీర్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. భారత్లోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన వేదాంతా గ్రూప్నకు ఆయన ఛైర్మన్.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ప్లే ఆఫ్స్కు ముందే ముగిసింది. గుజరాత్ టైటాన్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఘోర ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్కే వైఫల్యాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు.
పాకిస్థాన్ హాకీ జట్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తోన్న వేళ.. పాక్ హాకీ ప్లేయర్లకు మరో షాక్ తగిలింది. హాకీ ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న నేపథ్యంలో శిక్షణ శిబిరం రోజువారీ భత్యాన్ని భారీగా తగ్గించడం వివాదాస్పదంగా మారింది.