క్రీడా ప్రాంగణాల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సూచించింది....
ప్రతిష్ఠాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానా గ్రూప్-1 టెన్నిస్ టోర్నీ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. భారత్తోపాటు...
గతేడాది పేలవ ప్రదర్శన కారణంగానే ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని మాజీ స్పిన్నర్ ఆర్.అశ్విన్ తెలిపాడు. ‘వాస్తవానికి ఐపీఎల్లో మరికొంతకాలం....
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం భారత ఆటగాళ్లు సంజూ శాంసన్, బుమ్రా నామినేట్ అయ్యారు...
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కేకేఆర్ ప్లేయర్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. తీరా చూస్తే.. పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అత్యంత పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరి తీవ్ర విమర్శల పాలవుతూ వస్తున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ విజయకుమార్ వైశాఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శనలతో ఓటమి చవి చూసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మార్చి నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినేషన్ల జాబితాను ఐసీసీ తాజాగా వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
తన ఐపీఎల్ రిటైర్మెంట్పై టీమిండియా దిగ్గజం, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను, తన మనసులోని ఆవేదనను తాజాగా అశ్విన్ పంచుకున్నాడు.