Home » Sports » Cricket News
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 వయసులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్ను చూపించాడు.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ జోరందుకుంది.
భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆరు నెలల తర్వాత వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో మళ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇక యువ బ్యాటింగ్...
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో వెలుగు చూసిన ఓ విచిత్ర మోసం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ ప్లేయర్ వేలితో శబ్దం చేస్తూ అంపైర్లను బురిడీ కొట్టించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
టెస్టు క్రికెట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో టెస్టులో పరాజయంపాలై తమ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ వరుస ఓటములను నమోదు చేసింది.
యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సహచరులకు నీళ్లు అందించాలంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై అశ్విన్ స్పష్టతనిచ్చాడు.
భారత్ క్రికెట్ జట్టు సిబ్బంది బృందంలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. సహాయక కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఇందులో స్పిన్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్కు తొలిసారిగా చోటు కల్పించారు. 15 మందితో కూడిన ఈ బృందానికి..
దేశవాళీ క్రికెట్లో ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తున్న సరాంశ్ జైన్కు అద్భుతమైన అవకాశం లభించింది. ఈ తరంలో చాలామంది క్రికెటర్లు ఐపీఎల్లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపిక అవుతున్నారు. కానీ.. జైన్ కెరీర్ మాత్రం కాస్త భిన్నంగా సాగింది.