• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై ఆర్సీబీ సీఈవో  కీలక వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై ఆర్సీబీ సీఈవో కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో విరాట్ కోహ్లీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీ తరఫున టోర్నమెంట్ మొత్తం 19 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ బ్యాటింగ్ దిగ్గజం నిలిచాడు.

వైభవ్ రాణిస్తే  టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

వైభవ్ రాణిస్తే టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవనం

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన హిట్టింగ్‌తో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో ఎంతో మంది స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

అఫ్గాన్‌తో చివరి వన్డే.. అనూహ్యంగా భారత జట్టులో కొత్త ప్లేయర్

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం చెన్నైలో జరగనున్న ఆఖరి వన్డే మ్యాచ్ కోసం అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది.

మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ గాయంతో ఈ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఆమె స్థానంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.

 'దమ్ముంటే బాక్సింగ్ రింగ్‌లోకి రా'.. భజ్జీకి శ్రీశాంత్ సవాల్!

'దమ్ముంటే బాక్సింగ్ రింగ్‌లోకి రా'.. భజ్జీకి శ్రీశాంత్ సవాల్!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఉదంతం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 18 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య జరిగిన ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.

టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్

టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో వెస్టిండీస్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బ్రంట్‌ సారథ్యంలో.. భారత్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు

బ్రంట్‌ సారథ్యంలో.. భారత్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు

లార్డ్స్‌ మైదానంలో వచ్చేనెల 10 నుంచి 13 వరకు భారత మహిళలతో జరిగే ఏకైక టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన...

ఫిలిప్స్‌ శతకం

ఫిలిప్స్‌ శతకం

గ్లెన్‌ ఫిలిప్స్‌ (100) సెంచరీతో రాణించడంతో.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజైన గురువారం...

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

వైభవ్‌తో పాటు తల్లిదండ్రులూ విదేశీ పర్యటనకు.. బీసీసీఐ ఏర్పాట్లు

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులనూ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనలో యువ ఆటగాడు సౌకర్యంగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్‌పై చర్యల ఊహాగానాలు.. బీసీసీఐ క్లారిటీ!

వైభవ్ సూర్యవంశీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న సోషల్ మీడియా ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఏ, శ్రీలంక-ఏ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఘర్షణలో యువ బ్యాటర్‌పై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి