Home » Sports » Cricket News
గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టీ20 వరల్డ్కప్ వామప్ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇందులో భాగంగా...
బంగ్లాదేశ్కు మద్దతుగా టీ20 ప్రపంచ కప్ను బహిష్కారిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ అందుకు సాహించలేకపోయింది. బదులుగా.. టోర్నీకే తలమానికమైన భారత్తో తమ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్టు...
మహిళల ప్రీమియర్ లీగ్లో ఎలిమినేటర్కు చేరిన రెండో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఆదివారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో...
నాకౌట్ రేస్ నుంచి ఈపాటికే అవుటైన హైదరాబాద్ జట్టు గ్రూప్-డిలో భాగంగా చత్తీస్గఢ్తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్ను డ్రాగా ముగించింది. అమన్దీ్ప ఖరే (176 నాటౌట్) అజేయ శతకంతో...
పాకిస్థాన్పై యువ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. నెలన్నర కిందట జరిగిన అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైన విషయం...
టీ20 వరల్డ్క్పనకు ముందు టీమిండియా అదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. మెగా టోర్నీలో ప్రత్యర్థులారా.. ఇక కాచుకోండి అన్నట్టుగా జట్టులోని పవర్ హిట్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103) తన టీ20 కెరీర్లో...
మిడిలార్డర్ బ్యాటర్లు హిమతేజ (171), ప్రజ్ఞయ్ రెడ్డి (126) చెలరేగడంతో చత్తీస్గఢ్తో రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఆట మూడో రోజైన...
పాకిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా కోల్పోయింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్లోనూ ఆసీస్ 90 పరుగులతో ఓడింది. తొలుత..
హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈమేరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) అతడికి గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది. దాంతో తిలక్...
గత కొంతకాలంగా మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా వివిధ దేశాలతో ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్కు ఘోర అవమానం జరిగింది..