Home » Sports » Cricket News
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.
'ది హండ్రెడ్ లీగ్'లో పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేసిన సన్రైజర్స్ లీడ్స్ యాజమాన్యం సన్ గ్రూప్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని గావస్కర్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి ఇషాన్ కిషన్ను యువ ప్లేయర్ జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ తర్వాత పెవిలియన్ వైపు చూపిస్తూ ‘నీవు ఔట్.. వెళ్లిపో’ అంటూ సీరియస్గా ప్రవర్తించాడు.
డ్రెస్సింగ్ రూమ్లోకి మద్యం, సిగరెట్లను తీసుకొచ్చాడంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ క్రమంలో జరిగిన ఇంట్రా స్క్వాట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్లు ఆడి.. ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపారు.
ఐపీఎల్ తొలి సీజన్లో చాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్కు ఆ తర్వాత మరోసారి టైటిల్ నెగ్గడం గగనమే అయ్యింది. 2021లో తుదిపోరుకు వచ్చినా రన్నర్పతోనే సరిపెట్టుకుంది. గత సీజన్లో తీవ్ర నిరాశాజనక...
ఐపీఎల్ను విదేశీ క్రికెటర్లు తేలికగా తీసుకోవడాన్ని మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆక్షేపించాడు. ఐపీఎల్ వేలం విషయంలో తమ వ్యూహాలను మార్చుకోవాలని...
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సంచలన ప్రదర్శన నమోదైంది. రువాండాకు చెందిన 15 ఏళ్ల అమ్మాయి ఫ్యానీ యుటాగుషిమనిండే సెంచరీతో అదరగొట్టింది. ..
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ సన్నాహకాలను మొదలు పెట్టింది. ఆదివారం ప్రాక్టీ్సను...
గతేడాది మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ను రూ.25 కోట్లకు కోల్కతా జట్టు తీసుకోవడంతో.. అతను ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు....