Home » Sports » Cricket News
క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ మాజీ ఆటగాడు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అండర్-19 జట్టు సహచరుడు అమన్ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా మృతిచెందారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం.. ప్లే ఆఫ్స్పై ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. జట్టును విజయతీరాలకు చేర్చిన సంజు శాంసన్పై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మరోవైపు ఇదే మ్యాచ్లో ఓ వివాదం చోటుచేసుకుంది.
ఐపీఎల్ 2026లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఆడిన తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది.
ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతూ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. డీసీతో నిన్న జరిగిన మ్యాచ్లోనూ చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే మరో రికార్డును క్రియేట్ చేశాడు.
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సీజన్ ఆరంభంలో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. బౌలర్లు విశేషంగా రాణించిన చోట.. స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్...
ఒకప్పుడు టీ20 క్రికెట్లో డెత్ ఓవర్లు అంటే.. యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించేవారు. అందుకోసం స్పెషలిస్ట్ బౌలర్వైపే కెప్టెన్ చూసేవాడు. కానీ, ఐపీఎల్లో మాత్రం...
దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ను పవర్ హౌస్గా మారుస్తానని మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్...