Home » Sports » Cricket News
ఐపీఎల్ డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేపర్పై బలంగా, సమతుల్యంగా కనిపిస్తోంది. కానీ, వాస్తవంలో ఆ టీమ్ పరిస్థితి మరోలా ఉంది. గాయాలు, పోటీ క్రికెట్కు దూరంగా ఉన్నప్లేయర్లతో...
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ను విక్రయిస్తే.. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం, దివంగత షేన్ వార్న్ కుటుంబానికి దాదాపు రూ. 460 కోట్ల జాక్పాట్ తగిలింది. ...
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ను దక్షిణాఫ్రికా 3-2తో సొంతం చేసుకొంది. బుధవారం జరిగిన ఆఖరి, ఐదో టీ20లో దక్షిణాఫ్రికా...
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చినప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగిన ఐపీఎల్ సారథుల...
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహచరుడు, భారత స్పిన్ కింగ్ రవిచంద్రన్ అశ్విన్ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ సినిమా గురించి స్పందించినట్లుగా ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది
ఇటీవల ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు (CoE) వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అతనికి గాయమైందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ డైలాగ్తో ఉన్న మీమ్ను టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఫామ్లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్లో ఆమె సందడి చేస్తుంటుంది. ఇలాంటి అదనపు గ్లామర్ త్వరలో ఆర్సీబీకి కూడా రానుంది. ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్లోనూ అనన్య బిర్లా స్టాండ్స్లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు సమాచారం.