Home » Sports » Cricket News
ఎడ్జ్బాస్టన్ టెస్ట్కు ముందు గిల్ సేనకు కీలక సలహా ఇచ్చాడు వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడ్ని ఒక్కడ్ని వెనక్కి పంపితే చాలు అన్నాడు.
ఎడ్జ్బాస్టన్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. తెలుగోడితో పాటు ఇంకొందరు ఆటగాళ్లను బరిలోకి దించనున్నట్లు సమాచారం.
ఎడ్జ్బాస్టన్ టెస్ట్ కోసం వినూత్న ప్రయోగం చేస్తోంది టీమిండియా. ఇంగ్లండ్ను ఓడించేందుకు బౌలర్లను ప్రధాన ఆయుధంగా మలచుకునే పనిలో పడింది.
సన్రైజర్స్ కో-ఓనర్ కావ్యా మారన్ మరోమారు అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఒక్క కామెంట్తో ఫ్యాన్స్ హృదయాలు దోచుకున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడతాడా? లేదా? అనేది సస్పెన్స్గా మారింది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి విశ్రాంతి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అసిస్టెంట్ కోచ్ డొషేట్ క్లారిటీ ఇచ్చాడు.
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ మీద సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దయచేసి ఆ తప్పు చేయొద్దని బీసీసీఐకి సూచించాడు.
టీమిండియాకు శనిలా దాపురించాడో ఇంగ్లండ్ స్టార్. భారత్తో మ్యాచ్ అంటే చాలు అతడు చెలరేగి ఆడుతున్నాడు. దీంతో అతడ్ని ఎలా ఆపాలా? అని ఆలోచనలు చేస్తోంది భారత టీమ్ మేనేజ్మెంట్.
టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. వన్డేలు, టీ20ల్లో జట్టుకు మ్యాచ్ విన్నర్గా మారిన పాండ్యా.. ఫిట్నెస్ మెరుగుపర్చుకొని టెస్టుల్లో కమ్బ్యాక్ ఇవ్వడం మీద దృష్టి సారిస్తున్నాడు.