• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

10 ఏళ్ల నిరీక్షణ.. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండో పతకం

10 ఏళ్ల నిరీక్షణ.. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండో పతకం

అండర్ 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ అద్భుతం చేశాడు. ఈ ఈవెంట్ జావెలిన్ త్రో విభాగంలో రజతం సాధించాడు.

క్రికెట్ ఆస్ట్రేలియాపై యాష్లీ గార్డనర్  భార్య రైట్ ఫైర్!

క్రికెట్ ఆస్ట్రేలియాపై యాష్లీ గార్డనర్ భార్య రైట్ ఫైర్!

క్రికెట్ ఆస్ట్రేలియాపై స్టార్ క్రికెటర్ యాష్లీ గార్డనర్ భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డనర్‌కు సహచరితో వివాహేతర సంబంధం ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఏను ప్రశ్నించింది.

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ రాజు కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోల‌లో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టు మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

పాకిస్థాన్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. రెండేళ్లు నిషేధం

పాకిస్థాన్ యువ ఆల్‌రౌండ‌ర్ హంజా నజర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించింది.

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీకి తూర్పు జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

స్పిన్‌పైనే బ్యాటర్ల దృష్టి

స్పిన్‌పైనే బ్యాటర్ల దృష్టి

స్పిన్‌ బౌలింగ్‌ను ఆడడంలో టీమిండియా ఆటగాళ్లకు తిరుగులేదని గతంలో పేరుండేది. కానీ ఇటీవలి కాలంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు...

వచ్చే 5న పాక్‌తో టీమిండియా ఢీ

వచ్చే 5న పాక్‌తో టీమిండియా ఢీ

మహిళల ఆసియా కప్‌ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) గురువారం విడుదల చేసింది. దుబాయ్‌ వేదికగా ఎనిమిది జట్ల ఈ టోర్నీ...

గంభీర్‌, లక్ష్మణ్‌ మధ్య తేడా అదే!

గంభీర్‌, లక్ష్మణ్‌ మధ్య తేడా అదే!

కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ హయాంలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూడగా.. దానిని విరుద్ధంగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో...

భారత మహిళలతో టీ20 సిరీస్‌

భారత మహిళలతో టీ20 సిరీస్‌

ఈ ఏడాది చివర్లో భారత మహిళల క్రికెట్‌ జట్టుతో జరిగే సిరీస్‌ షెడ్యూల్‌లో క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎ్‌సఏ) మార్పులు..



తాజా వార్తలు

మరిన్ని చదవండి