Home » Sports » Cricket News
అండర్ 20 ప్రపంచ ఛాంపియన్షిప్స్లో భారత యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ అద్భుతం చేశాడు. ఈ ఈవెంట్ జావెలిన్ త్రో విభాగంలో రజతం సాధించాడు.
క్రికెట్ ఆస్ట్రేలియాపై స్టార్ క్రికెటర్ యాష్లీ గార్డనర్ భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డనర్కు సహచరితో వివాహేతర సంబంధం ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఏను ప్రశ్నించింది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ రాజు కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్తో టెస్టు సిరీస్కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోలలో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ యువ ఆల్రౌండర్ హంజా నజర్కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించినందుకు గాను అతడిపై రెండేళ్ల నిషేధాన్ని పీసీబీ విధించింది.
త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీకి తూర్పు జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
స్పిన్ బౌలింగ్ను ఆడడంలో టీమిండియా ఆటగాళ్లకు తిరుగులేదని గతంలో పేరుండేది. కానీ ఇటీవలి కాలంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు...
మహిళల ఆసియా కప్ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) గురువారం విడుదల చేసింది. దుబాయ్ వేదికగా ఎనిమిది జట్ల ఈ టోర్నీ...
కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూడగా.. దానిని విరుద్ధంగా వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో...
ఈ ఏడాది చివర్లో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగే సిరీస్ షెడ్యూల్లో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎ్సఏ) మార్పులు..