Home » Sports » Cricket News
రాహుల్ ద్రవిడ్ ఆరంభ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో భాగమయ్యాడు. ఆరు జట్ల ఈ లీగ్లో...
ముంబైతో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా అనైతిక చర్యకు పాల్పడినందుకు బెంగళూరు ఆల్రౌండర్...
ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఫ్రాంచైజీ యజమానుల తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మ్యాచ్ డే ప్రొటోకాల్ను...
ఐసీసీ వన్డే పురుషుల జట్టు ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది....
లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు డ్రెస్సింగ్ రూమ్లో ధోనీతో మాట్లాడానని, అతడితో జరిపిన సంభాషణ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ చెప్పాడు.
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మిగతా ఎనిమిది జట్లు టాప్-4లో నిలిచి ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకోవడమే లక్ష్యంగా హోరాహోరీగా తలపడనున్నాయి.
ఫ్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పోరాడి ఓడింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబైపై రెండు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ ఓటమితో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
బెంగళూరు జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అతడు ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు.
ఐపీఎల్ 2026లో ఆదివారం ముంబైతో జరిగిన ఉత్కంఠభరిమైన మ్యాచ్లో చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రెండు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.