Home » Sports » Cricket News
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో 175 పరుగుల స్కోరుతో విధ్వంసం సృష్టించాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీని...
అండర్-19 ప్రపంచక్పలో చాంపియన్గా నిలిచిన యువ భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ. 7.5 కోట్లు రివార్డుగా...
టీ20 వరల్డ్కప్ గ్రూప్-ఎలో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై అతికష్టమ్మీద గెలిచింది. తొలుత...
అన్నీ అనుకున్నట్టు జరిగితే టీ20 వరల్డ్కప్లో అత్యంత ఆసక్తికర భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఎలాంటి ఇబ్బందులూ లేనట్టే.. ఎందుకంటే పాక్ బాయ్కాట్ నిర్ణయాన్ని...
టీ20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన తమ ప్రారంభ మ్యాచ్లో కరీబియన్లు 35 పరుగులతో స్కాట్లాండ్పై...
సుదీప్ కుమార్ ఘరామి (112 నాటౌట్) అజేయ శతకంతో ఆదుకోవడంతో.. ఆంధ్రతో రంజీ క్వార్టర్స్లో బెంగాల్ కోలుకొంది....
అండర్-19 ప్రపంచ కప్ 2026లో విశ్వ విజేతగా నిలిచిన యువ భారత్కు బీసీసీఐ రూ.7.50 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. ఇవాళ(శనివారం) నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది.
జింబాంబ్వేలోని హరారే వేదికగా శుక్రవారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.