• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!

జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!

దేశవాళీలో అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే దులీప్‌ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌ సారథి కూడా అతడే. నాలుగేళ్ల కిందట భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నిషేధం పడకుండా అజింక్య రహానే తీసుకున్న నిర్ణయమే కాపాడింది.

అతడు ఒక అద్భుతం.. వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు

అతడు ఒక అద్భుతం.. వైభవ్‌పై ఆసీస్ స్టార్ ప్లేయర్ ప్రశంసల జల్లు

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడో ఒక అద్భుతమని, అతడిపై ఒత్తిడి తేవద్దని హితవు పలికాడు.

జడేజా అదిరిపోయే కామెడీ.. నవ్వు ఆపుకోలేకపోయిన కోచ్ గంభీర్!

జడేజా అదిరిపోయే కామెడీ.. నవ్వు ఆపుకోలేకపోయిన కోచ్ గంభీర్!

శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరద కామెడీతో మైదానంలో సందడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

శతక్కొట్టిన దేవ్‌దత్‌

శతక్కొట్టిన దేవ్‌దత్‌

శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వామప్‌ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ప్రభావం చూపని భారత జట్టు.. బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టింది. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (164 బంతుల్లో 18 ఫోర్లతో 142 బ్యాటింగ్‌) అజేయ శతకంతో...

నాకు స్థలం ఇప్పించండి!

నాకు స్థలం ఇప్పించండి!

ఉత్తరాఖండ్‌లో నివాసం ఉండేందుకు స్థలం ఇప్పించాలంటూ టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామిని కోరడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం...

క్రికెటర్ల గాయాలపై బీసీసీఐ సమీక్ష

క్రికెటర్ల గాయాలపై బీసీసీఐ సమీక్ష

ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడి జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా శ్రీలంక పర్యటనకు కూడా...

లంక బౌలర్లపై విరుచుకుపడ్డ భారత పేసర్ గుర్నూర్!

లంక బౌలర్లపై విరుచుకుపడ్డ భారత పేసర్ గుర్నూర్!

శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ సునామీ బ్యాటింగ్ ఆడాడు. లంక బౌలర్‌ దిలుమ్ సుదీరకు చుక్కలు చూపించాడు.

 'ది హండ్రెడ్' టోర్నీ నుంచి జెమీమా ఔట్!

'ది హండ్రెడ్' టోర్నీ నుంచి జెమీమా ఔట్!

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. గాయం కారణంగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' 2026 నుంచి ఆమె వైదొలిగింది.

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు

అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు.

10 ఏళ్ల నిరీక్షణ.. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండో పతకం

10 ఏళ్ల నిరీక్షణ.. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండో పతకం

అండర్ 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ అద్భుతం చేశాడు. ఈ ఈవెంట్ జావెలిన్ త్రో విభాగంలో రజతం సాధించాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి