ఓ యువకుడు గోవా బీచ్లో ఎంజాయ్ చేయాడానికి వెళ్లి రాకాసి అలలకు బలైన సంఘటన తీవ్ర కలకం రేపింది. ఫొటో సరదా అతని ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం మార్కెట్లో నేరేడు పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. నేరేడు చెట్లు విరగ కాస్తున్నాయి. సాధారణంగా నేరేడు చెట్ల దిగుమతి తక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది సాధారణం కంటే చాలా ఎక్కువగా నేరేడు పళ్లు కాశాయి.
చాలా మందికి నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలు అనే తేడా లేకుండా నాశనం చేస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా బస్సు, రైలు ప్రయాణాల్లో కనిపిస్తుంటారు. అయితే..
80 ఏళ్ల ఓ వృద్ధ కళాకారుడి కష్టాలు చూసి ఆనంద్ మహీంద్ర చలించిపోయారు. ఆ కళాకారుడికి ఆర్థిక సాయం చేయడానికి పూనుకున్నారు.
టెక్నాలజీ పెరిగిపోయి ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కంగారుపడుతున్న ఈ రోజులివి. ఇలాంటి సందర్భంలో టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి వినూత్నం ప్రయోగం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, రోబో ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది..
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది.
హీరోయిన్ త్రిష ఈ రోజు (మంగళవారం) సోషల్ మీడియా వేదికగా విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్తో దిగిన క్యాండిడ్ ఫొటోను ఆమె షేర్ చేశారు.
ముంబై మెట్రో స్టేషన్లో అత్యంత విషపూరితమైన రక్త పింజరి పాము కలకలం సృష్టించింది. మెట్రో స్టేషన్ బేస్మెంట్లో తిరుగుతున్న దాన్ని చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది మెట్రో స్టేషన్కు చేరుకుని పామును పట్టుకుని వెళ్లిపోయారు.
వీధి, పిచ్చి కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది మనుషులపై అవి దాడి చేసి ప్రాణాలు తీశాయి. తాజాగా ఓ శునకం దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
తనకు ఐటీ జాబ్ వస్తుందా? రాదా? అంటూ ఒక యువతి నెట్టింట ఆవేదనా భరిత పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.