విధి నిర్వహణలోనే కాదు, ప్రాణాలు కాపాడటంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని సీఆర్పీఎఫ్ జవాన్లు మరోసారి నిరూపించారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సాయుధ దొంగలు ఒక ట్రక్కు నుంచి డీజిల్ను దోచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
వందేభారత్ టికెట్ను తక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక టీటీఈపై రైల్వే వేటు వేటువేసింది. ఆయనను సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం మైదానంలోనే కాదు, సామాన్యులలో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను గుర్తించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటారు. వివరాల్లోకి వెళితే..
మానవత్వానికి సరిహద్దులు లేవని, ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడటమే అసలైన ధర్మమని పారిస్ వాసులు మరోసారి నిరూపించారు. వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్లో కొంత మంది పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది. గమ్యస్థానానికి చేరుకునే కొన్ని నిమిషాల ముందే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకెళ్లిన బస్సు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా బోల్తా పడింది.
అడవిలో ఉండాల్సిన రెండు ఖడ్గ మృగాలు జనావాసంలోకి వచ్చేశాయి. నడి రోడ్డుపై భీకర పోరుకు దిగాయి. ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. ఖడ్గ మృగాల గొడవ కారణంగా టూరిస్టులు, స్థానిక జనం భయపడిపోయారు.
తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన కూల్ డ్రింక్ తాగే వారిని భయానికి గురి చేస్తోంది. 20 రూపాయల కూల్ డ్రింక్ బాటిల్లో కుళ్లిన స్థితిలో బల్లి వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు, ఫొటోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ఎమోషనల్ అయ్యారు.