అంతరిక్షం నుంచి భూమి అందాలను చూడడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాత్రివేళ అంతరిక్షం నుంచి భూమిని చూడడం మరింత గొప్ప అనుభవం.
పిల్లలను వాహనాలపై ఒంటరిగా వదిలివెళ్లడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది.
మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కావటం లేదన్న బాధతో ఓ యువకుడు అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. అమ్మాయి కావాలంటూ బిల్బోర్డ్ ప్రకటన ఇచ్చాడు.
ఉత్తర ఢిల్లీలోని నరేలాలో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ పొదల్లో చిక్కుకుని, కుక్కల దాడిలో మరణించిన భారత జాతీయ పక్షి నెమలికి త్రివర్ణ పతాకం కప్పి వీడ్కోలు పలికారు.
మధ్యప్రదేశ్లో వాహనం దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు యువకులను స్తంభానికి కట్టేసి, కరెంట్ షాక్లు ఇస్తూ అమానుషంగా హింసించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది.
దేశవ్యాప్తంగా రోజూ ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, బాధిత యువతి చూపిన తెగువ నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నెటిజన్ల మనసును దోచుకుంటున్నారు. ఓ కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా పాట పాడి, గిటార్ వాయించిన ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్గా మారింది. ఆ వీడియోలో కదులుతున్న రైలు కోచ్లో పూజారి మంత్రోచ్చారణ చేస్తుండగా, పలువురు భక్తులు చుట్టూ కూర్చున్నారు.
తల్లి ఐసీయూలో చికిత్స పొందుతోందని తెలుసుకున్న ఓ జొమాటో డెలివరీ బాయ్కు కస్టమర్ చేసిన చిన్న సహాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఆ కస్టమర్ మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
బిహార్లో ఓ దొంగకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏకంగా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.