రాజస్థాన్లోని తోంక్ జిల్లాలో చిరుతపులి అలజడి సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి ప్రవేశించిన ఆ చిరుతపులి జనాలపై విరుచుకుపడింది. ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచింది.
ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. జాక్పాట్ కొట్టినట్లే.. అనేది అందరి ఫీలింగ్. అదే ప్రభుత్వ రంగం సంస్థ బ్యాంకులో ఉద్యోగం అయితే.. బూరెల బుట్టలో పడినట్లే అని అనుకుంటుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతోన్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు..
బాయ్స్ హాస్టల్ మెస్లోకి మొసలి చొరబడ్డ ఘటన రాజస్థాన్లోని కోటలో చోటుచేసుకుంది. మొసలి మెస్లోకి వచ్చిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘర్ కే కాలేశ్ అనే వ్యక్తి ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జులై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటారు. మేధోశక్తిని పెంపొందించే చదరంగం ఆటపై అవగాహన పెంచడం, ముఖ్యంగా యువతలో ఆసక్తిని పెంచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.
డెలివరీ చేస్తున్న సమయంలో ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడికి ఆమె గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మానవ పరిణామక్రమంలో... మనిషి కోతి నుంచి వచ్చాడని చెబుతుంటారు. కాలక్రమంలో మనిషి చాలా మార్పు చెందాడు.
మేతకు వెళ్లిన గొర్రెలపై తోడేళ్లు అకస్మాత్తుగా దాడిచేసి చంపేశాయి. పొరుగు దేశమైన జర్మనీలో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు ఆస్ట్రియాలో నివసించే రుడాల్ఫ్ను తీవ్రంగా కలచివేశాయి.
ఓ తండ్రి రాసుకున్న పాత డైరీ ఇప్పుడు వేలాది మందిని ఆలోచింపజేస్తోంది. అశుతోష్ ప్రతిహస్త్ అనే వ్యక్తి తన తండ్రి దాదాపు పదేళ్ల కిందట రాసుకున్న డైరీని చదువుతూ తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలోని వారి సంభాషణ, డైరీలోని విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
ఉదయం మార్కెట్కి వెళ్లాల్సి వస్తేనో, లేదంటే ఆఫీసుకు వెళుతుంటేనే టూవీలరో, కారో బయటికి తీస్తారు. కానీ ఫ్లోరిడాలోని ‘స్పూస్క్రీక్’ కాలనీలో మాత్రం ఛార్టర్డ్ ఫ్లైట్ తీస్తారు.
పోటెత్తుతున్న వరద నీటిలో మూడు గంటల పాటు ఆగకుండా ఈత కొట్టి తండ్రిని కాపాడిన ఒక తనయుడి ఉదంతం చైనాలో తాజాగా వెలుగు చూసింది.