బాక్సింగ్ ఫైట్ మధ్యలో ఓ బాక్సర్కు ఊహించని షాక్ తగిలింది. అందరి ముందు అతడి పరువుపోయే సంఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.
ఇటీవల సోషల్ మీడియాలో కామెడీ రీల్స్, డేంజరస్ స్టంట్స్, ఎవరికీ రాని విచిత్రమైన ఐడియాలతో చేసే విన్యాసాలు, భావోద్వేగపూరితమైన క్లిప్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా టీ చేసుకోవడానికి ఓ యువకుడు చేసిన పని చూసి ‘వారెవ్వా ఏం ఐడియా బాసూ’ అంటున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..
బస్సులు, రైళ్లలో సీట్ల కోసం గొడవలు పడటం సర్వసాధారణమైన విషయం. రైళ్లలో ఆడవాళ్లు సీట్ల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాల్లో ఇలాంటి ఘటనలు తరుచూ చూస్తునే ఉంటాం. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
జైపుర్కు చెందిన శివ్ జోహ్రీ.. తన కూతురు పెళ్లి గుర్తుండిపోయేలా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో ప్రత్యేక ఆహ్వాన పత్రికను తయారుచేసి వార్తల్లోకి ఎక్కాడు. వివరాలిలా ఉన్నాయి.
పడవలో మహా అంటే పదిమంది ప్రయాణిస్తారు. అదే పెద్ద షిప్ అయితే వంద మంది ఉంటారు. కానీ ఈ మహాక్రూజ్లో మాత్రం ఏకంగా పదివేల మంది ప్రయాణించే చోటుంటుంది. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ షిప్గా ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ గుర్తింపు పొందింది.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్క్రిప్ట్ రాసి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మరికొంత మంది ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో టీ, పోహా అమ్ముతూ రోజుకు సుమారు రూ.30,000 వేల నుంచి రూ.31,000 వేల వరకు సంపాదిస్తున్నాడో భారతీయుడు. ఈయన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..