ఏఐతో తోడేలు ఇమేజ్ క్రియేట్ చేసిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది.
సాధారణంగా అంత్యక్రియల వాతావరణం విషాదభరితంగా ఉంటుంది. అంత్యక్రియలకు హాజరైన వారు విచారంలో మునిగిపోతారు. అయితే, థాయ్లాండ్లో జరిగిన ఒక సంఘటన ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది.
ఏమరపాటు కారణంగా జరిగే అనర్థాలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ముంబైలో ఓ ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారతదేశానికి ఇటీవల వచ్చిన గ్లోబల్ ఐకాన్ రిహన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో ప్రాణాలను కాపాడుకున్న వీడియో వైరల్గా మారింది. అది అతనికి తెలియకుండానే జరిగిపోవడంతో అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారతీయ కరెన్సీ పరిణామాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ కరెన్సీ గతం నుంచి వర్తమానం వరకు ఎలా మారిందో ఆ వీడియో చాలా ఆసక్తికరంగా చూపిస్తోంది.
గూడ్స్ రైలు పైకి ఎక్కిన ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్ను పట్టుకున్నాడు. వైర్ను పట్టుకున్న క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఓ ఏనుగు పోలింగ్ కేంద్రం దగ్గర హల్చల్ చేసింది. ఓటు వేయడానికి వచ్చిన జనాలను భయపెట్టింది. అయితే, ఎవ్వరికీ ఏ హాని చేయకుండా ఆ ఏనుగు అక్కడినుంచి వెళ్లిపోయింది.
యువ నటి దివ్యాంక సిరోహి మరణం నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టిన పాత పోస్ట్ ఒకటి వైరల్గా మారింది. 2024, ఆగస్టు 10వ తేదీన దివ్యాంక ఆ పోస్ట్ పెట్టారు.
టూరిస్టులు తెచ్చే జంక్ ఫుడ్ తిని ఇబ్బందులు పడుతున్న కోతులు ఎర్ర మట్టి తిని సమస్య నుంచి బయటపడుతున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.