మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విచారణ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
అమెరికాలోని టెక్సాస్లో మంగళవారం రాత్రి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం లారెడోలోని హైవేపై కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో మినీ విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు మృత్యువాతపడ్డారు.
ప్రయాణాల సమయంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మోషన్ సిక్నెస్. బస్సులోనో, కారులోనో ప్రయాణించేటప్పుడు వాంతులు అవ్వడం వల్ల ప్రయాణం మొత్తం నరకంగా మారిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ వ్యక్తి సింపుల్ చిట్కా ట్రై చేసి చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. పాకిస్థాన్లోని ఒక పల్లెటూరికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాకిస్థాన్లో థియేటర్లు ఇలా ఉంటాయా.. అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
వేసవి కాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. అయితే భూమిపై కొన్ని ప్రాంతాలు మాత్రం సాధారణ వేడిని మించి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుంటాయి.
చీరకట్టులో ఓ మహిళ పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ను తలపించేలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమెజాన్లోని కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఉబెర్ డ్రైవర్గా మారిన హైదరాబాద్ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. రోజూ కొత్త మనుషులను కలవడం, ప్రయాణాలను ఆస్వాదించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.
అఫ్గానిస్థాన్లో ఒంటరిగా పర్యటించిన ఒక భారతీయ మహిళ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అక్కడి పరిస్థితులపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి.
ఓ కోతి చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని ఒళ్లో పెట్టుకుని ఊరంతా తిరిగింది. బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియక ముద్దులాడుతూ.. నాకుతూ లేపడానికి ప్రయత్నించింది.