అమెరికా తెలుగు సంఘం (ATA) 19వ మహాసభలు మేరీల్యాండ్లోని బాల్టిమోర్లో శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్లో నేటి సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ప్రారంభం కానున్న ఆటా 19వ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఒక్క మాట కూడా పలుకలేని దీనావస్థలో మంచంపై కన్నీరుమున్నీరవుతున్న ఓ హైదరాబాదీని సౌదీలోని ఒక మలయాళీ ఆదుకున్నారు.
దుబాయిలో దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభకు రాజకీయాలకు అతీతంగా కాపులలో అత్యధికులు హాజరై నివాళులు ఆర్పించి తమ మహానేతను స్మరించుకొన్నారు.
రాస్ అల్ ఖైమాలోని ప్రవాసీ సంఘం తెలుగు తరంగిణి ఇస్కాన్ సౌజన్యంతో ఇటీవల నిర్వహించిన పూరీ జగన్నాథ యాత్రలో దుబాయి, షార్జా, ఇతర ఎమిరేట్ల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రపంచంలో అత్యంత కీలకమైనదిగా భావించే దుబాయ్లోని భారతీయ కాన్సులేటులో అత్యున్నత అధికారిగా తెలుగు దౌత్యవేత్త నియామకం దాదాపు ఖరారైంది. దుబాయ్ అర్ధ శతాబ్ది చరిత్రలో ప్రపథమంగా ఒక తెలుగు అధికారి రానున్నారు.
కెనడాలోని టొరంటో నగరంలో 26 ఏళ్ల భారత సంతతికి చెందిన నవ్నీత్ కౌర్ అనే యువతిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, హలో.. అంటూ పలకరించి దుండగుడు కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది.
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితో ప్రవాసులు తెలంగాణ గ్రామీణాభివృద్ధికి సహకరించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని ఛార్లెట్ నగరంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా సభ్యులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజ సేవలో తమ బాధ్యతను చాటుకున్నారు.
కువైత్లో సర్ 2026 ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సును తెలుగు దేశం పార్టీ, ఏపీ ఎన్నార్టీ సంయుక్తంగా నిర్వహించగా అనూహ్యమైన స్పందన లభించింది.