కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గల్ఫ్ జనసేన అభిమానులు వనభోజనాలు ఏర్పాటు చేశారు. జనసేన కన్వీనర్ కేసరి త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
సీఎం చంద్రబాబు దూబాయ్ పర్యటన సందర్భంగా పలువురు ఎన్నారై ప్రముఖులు ఆయనను కలిసి ఏపీ ప్రవాసాంధ్రుల సమస్యలను వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియానా, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లోని మహిళా శరణాలయాల్లో సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.
నవ్యాంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో దుబాయి, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వైశ్య వ్యాపాస్థులు తమ వంతుగా పూర్తిగా సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జరిగిన ‘మీట్ విత్ మన్నవ మోహన కృష్ణ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రవాస ఆంధ్రులు, వ్యాపార వేత్తలు, అమెరికా టీడీపీ నాయకులు,
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని మెలిస్సా నగరంలో నిర్మించిన శ్రీ ఎన్.వి.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నలజల నాగరాజు తన తండ్రి నలజల వెంకటేశ్వర్లు స్మారకార్థంగా
ఉత్తరఇంగ్లండ్లోని వాల్సాల్ టౌన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసించే ఓ భారత సంతతి యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణానికి ఒడిగట్టాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
వైద్య రంగంతో పాటు, తెలుగు సాహిత్య రంగాలకు విశిష్ట సేవ చేసిన ప్రవాసాంధ్ర వైద్యులు డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరిని సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ డెట్రాయిట్లో ఘనంగా సత్కరించింది.
దుబాయి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో సమావేశం కావడం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలోని నార్త్ కెరొలీనా రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇల్లు శుభ్రం చేయలేదన్న కారణంతో భార్య తనపై దాడి చేసిందని ఓ భారత సంతతి వ్యక్తి ఆరోపించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆమెను బెయిల్పై విడుదల చేసింది.