• Home » NRI

ప్రవాస

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలు

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు.

అమెరికాలో డాక్టర్ రాజా కుమారుడి వివాహం.. హాజరైన మంత్రి నారా లోకేష్

అమెరికాలో డాక్టర్ రాజా కుమారుడి వివాహం.. హాజరైన మంత్రి నారా లోకేష్

గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.

బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు

బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకూ జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యువజన సదస్సు వైభవంగా జరిగాయి.

మనోహర్‌రెడ్డికి ‘ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్-2026’

మనోహర్‌రెడ్డికి ‘ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్-2026’

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్నాలజీ ప్రొఫెషనల్‌ మనోహర్‌రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. సింగపూర్‌ వేదికగా నిర్వహించిన ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్స్- 2026లో ఆయన విజేతగా ఎంపికయ్యారు.

2029లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: జర్మనీ ఎన్నారై టీడీపీ

2029లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: జర్మనీ ఎన్నారై టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌లో 2029లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు, టీడీపీ గెలుపే లక్ష్యంగా వివిధ దేశాల్లోని ప్రవాసాంధులు పనిచేయాలని జర్మనీలోని టీడీపీ ఎన్నారై నేతలు పిలుపునిచ్చారు.

దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్‌ రెడ్డి

దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్‌ రెడ్డి

దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గాతెలుగు వ్యక్తి డాక్టర్‌ ఇమ్మడి విష్ణువర్ధన్‌ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాన్సుల్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి రావడంతో దుబా యి, ఇతర ఎమిరేట్‌లలోని తెలుగు ప్రవాసీలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక

దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్‌గా విష్ణు రాక

అత్యున్నత భారతీయ అధికారిగా నియమితులైన తెలుగు దౌత్యవేత్త డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి దుబాయికి చేరుకోవడంతో తెలుగు ప్రవాసీయులలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట

ప్రవాసాంధ్ర టీడీపీ కార్యవర్గంలో బీసీలు, మహిళలకు పెద్దపీట

ఎల్లలు దాటి ఉంటున్న ప్రవాసాంధ్రులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో పునర్ వ్యవస్థీకరించిన తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో వ్యూహాత్మకంగా వివిధ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారు.

హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి

హైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్: ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ మహాసభల రెండో రోజు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు.

సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం

సిలికానాంధ్ర రజతోత్సవం ప్రారంభం

సిలికానాంధ్ర సంస్థ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్‌లో రజతోత్సవ సంబరాలను శనివారం నాడు నిర్వహిస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి