అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలనే అంకితభావం, మానవతా దృక్పథం, ఉదార దాతృత్వంతో శోభ, ప్రసాద్ రెడ్డి దంపతులు భారత్తో పాటు అమెరికాలోనూ అనేక మంది చిన్నారులు, కుటుంబాలు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో చెరగని ముద్ర వేశారు.
గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు.
హ్యూస్టన్లో తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్లో జరిగిన కార్యక్రమాల్లో సంస్థ 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుని, వ్యవస్థాపక బృందాన్ని ఘనంగా సన్మానించారు.
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్క్ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు Andhra Pradesh American Association (AAA), Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.
ఒక తెలుగు వ్యక్తి కోసం తెలంగాణ-ఆంధ్రా లేదా ఫలానా కులం ఫలానా మతం అనే వివక్ష లేకుండా ఖతర్లోని తెలుగు ప్రవాసీ సమాజం ఒక్కటిగా నిలిచి మానవత్వాన్ని పరిమళించింది.
ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ‘నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం(ఆగస్టు 9వ తేదీన) పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్’లో అత్యంత వైభవంగా జరిగింది.
సేవా స్ఫూర్తి, మానవత్వానికి ప్రతీకగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(TAMA) సంయుక్తంగా, అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి.
ప్యారిస్ నగరంలోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద ఫ్రాన్స్ దేశ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
‘సురభి ఏక్ ఎహసాస్’ 10వ వార్షికోత్సవం సందర్భంగా, హాంగ్కాంగ్లో 27వ కార్గిల్ విజయ్ దివస్ను తెలుగు గ్లోబల్ వెబ్ రేడియో అయిన తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్కు (టోరీ) చెందిన రేడియో జాకీ జయ పీసపాటి ఘనంగా నిర్వహించారు.