మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచాయి.
అమెరికాలోని డాలస్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 350 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరై యోగా సాధనలో పాల్గొన్నారు.
తానా-పాఠశాల ఆధ్వర్యంలో అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో 'ఫాదర్స్ డే' వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ సేవలలో భాగంగా జూన్ 21న ఏర్పాటు చేసిన 'ఫాదర్స్ డే హైకింగ్' ఈవెంట్ ఉల్లాసంగా సాగింది.
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతతనిచ్చే గొప్ప ప్రక్రియ అని గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సంలో ఆయన పాల్గొన్నారు.
సౌదీలో తెలుగు దంపతుల నవజాత శిశువుకు సంప్రదాయ స్నానం చేయించారు. వీరపల్లి భారతి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం ఆ తెలుగు కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది.
2024 ఎన్నికల విజయం తెలుగు నేలపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ విజయంలో ప్రవాసాంధ్రుల కృషిని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రస్తావిస్తుంటారని తెలిపారు.
సత్సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యం, ధర్మం, జ్ఞానం, లోకకల్యాణాలనే శాశ్వత విలువలను ప్రపంచానికి అందించిన మహర్షుల వారసత్వాన్ని చాటిచెబుతూ భారతీయత–2026 కార్యక్రమం వైభవంగా జరిగింది.
నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యదర్శి వెంకట్ కృష్ణ కోక, నవీన్ ఆచంట ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
కువైత్లోని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.