శ్రీ సాంస్కృతిక కళారాధన సంస్థ ఆధ్వర్యంలో కార్తీకమాస స్వరారాధన వైభవంగా జరిగింది. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత డా. అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు.
జెడ్డాలో వనభోజనాలకు సన్నాహాలు చేస్తున్నామని ప్రవాసీ సంఘం సాటా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రవాసీయుల కుటుంబాలలోని క్రీడా, సాంస్కృతిక, ఇతర కళలలోని ప్రతిభను గుర్తించి ప్రొత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించింది.
సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో రియాద్లో వైభవంగా కార్తీక వనభోజనాలు జరిగాయి. ఆప్యాయత, ఆధ్యాత్మిక చింతన, సాంస్కృతిక చైతన్యాల మేళవింపుతో మహత్తరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన తానా విశ్వగురుకులం అనే ప్రత్యేక బోధనా పద్దతిని ప్రపంచంలో, మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగు వారికి పరిచయం చెయ్యడానికి డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి...
యూఏఈలో తెలుగు తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు వైభవంగా జరిగాయి. ప్రవాసీయుల్లో భక్తి, సంప్రదాయం, ఆనందం అనే త్రివేణీ సంగమాన్ని తెలుగు తరంగిణి ఈ కార్యక్రమంలో మరోసారి ఆవిష్కరించింది.
భారతీయుల కెనడా పర్యాటక వీసా దరఖాస్తుల పరిశీలనకు ప్రస్తుతం 99 రోజుల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కంటే ఇది 13 రోజులు అధికమని కెనడా మీడియా చెబుతోంది. పాకిస్థానీ అప్లికేషన్ల పరిశీలన 59 రోజుల్లో పూర్తవుతోందట.
ఖతర్లో ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయత, అనురాగాల నడుమ వనభోజనాలు కన్నులపండువగా జరిగాయి. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని సంస్థ అధ్యక్షుడు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో, తెలుగు అసోసియేషన్ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని మ్యూనిక్, కొలోన్ నగరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఫీనిక్స్ యువత ఆధ్వర్యంలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో దాతలు శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాల కోసం 145000 డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
భారత దేశ సంస్కృతి వైవిధ్యం, ప్రాచీన కళలు, సంపదను విదేశాలలో నివసిస్తున్న భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో భారతీయ ఎంబసీ నిర్వహించిన ప్రవాసీ పరిచయ కార్యక్రమంలో గంగమ్మ జాతర ప్రదర్శన ఒక్క తెలుగువారినే కాదు ఇతర రాష్ట్రాల వారిని కూడా అశేషంగా ఆకట్టుకొంది.