• Home » NRI

ప్రవాస

బహ్రెయిన్‌లో ప్రముఖ నటుడు చిరంజీవి జన్మదినోత్సవం.. అభిమానుల రక్తదానం

బహ్రెయిన్‌లో ప్రముఖ నటుడు చిరంజీవి జన్మదినోత్సవం.. అభిమానుల రక్తదానం

ప్రఖ్యాత సినీనటుడు చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానలు బహ్రెయిన్‌లో రక్తదానం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

న్యూయార్క్‌లో పంజాబ్ యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

న్యూయార్క్‌లో పంజాబ్ యువకుడి దారుణ హత్య.. పిజ్జా డెలివరీ చేస్తుండగా..

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పిజ్జా డెలివరీ చేస్తూ పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు గురుదీప్ సింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు

ఏపీలో పెట్టుబడులకు అమెరికా ఐటీ పారిశ్రామికవేత్తలకు APTS ఛైర్మన్ మోహన కృష్ణ పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు.

తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’

తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో యువ సాంకేతిక ప్రతిభకు పట్టం కట్టేలా ‘యూత్ కోడ్ ఎ థాన్ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోడింగ్ రాయడంలో ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

డల్లాస్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం

డల్లాస్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం

డల్లాస్ పరిసర ప్రాంతం అర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ అనే నినాదంతో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

దుబాయిలో కాన్సుల్ జనరల్‌తో టీడీపీ నేత సమావేశం

దుబాయిలో కాన్సుల్ జనరల్‌తో టీడీపీ నేత సమావేశం

కాన్సుల్ జనరల్‌ డా. విష్ణువర్ధన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏపీ ఎన్నార్టీ రీజినల్ కోఆర్డినేటర్ సునీల్ బొయపాటి మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

దుబాయి తెలుగు చర్చిలో స్వాతంత్ర్య దినోత్సవం

దుబాయి తెలుగు చర్చిలో స్వాతంత్ర్య దినోత్సవం

ఆదివారం దుబాయిలోని ప్రవాసాంధ్ర క్రైస్తవులు ఒక చర్చిలో జరుపుకున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయస్ఫూర్తిని ప్రతిబింబించాయి.

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ జూమ్ మీటింగ్‌కు 44 మంది సభ్యులు హాజరయ్యారు.

అమెరికా రాజధానిలో.. GWTCS ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర వేడుకలు

అమెరికా రాజధానిలో.. GWTCS ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర వేడుకలు

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కొల్లా సాకేత్ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం

కొల్లా సాకేత్ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం

బీటా థలస్సీమియా మేజర్‌తో పోరాడిన సాకేత్ కొల్లా స్మారకార్థం ఏర్పాటు చేసిన సాకేత్ ఫౌండేషన్ సారథ్యంలో 15వ వార్షిక 5కే వాక్ శనివారం ఫ్రిస్కో కామన్స్ పార్కులో జరిగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి