పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ హైకోర్టులో...
పోలీసు స్టేషన్పై దాడి చేసి, సిబ్బందిని గాయపరిచారన్న ఆరోపణలతో ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ సహా పలువురు సైనికులపై కేసులు నమోదయ్యాయి.
కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు శాఖ మార్పు ఉంటుందని....
అయోధ్యలోని శ్రీరామ మందిరంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు గురువారం పోలీసు వర్గాలు తెలిపాయి.
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ నిమిత్తం తన అధికారిక పోర్టల్ను ఈ నెల 26 నుంచి 28 వరకు బంద్ చేయనున్నట్టు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ....
నకిలీ, నాసిరకం మందులను అరికట్టడానికి, ఔషధాల సరఫరాలో పారదర్శకతను పెంచడానికి కేంద్ర ఆరో గ్య మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది.
దేశంలో ఎమర్జెన్సీ కాలం గడిచిపోయిన ఐదు దశాబ్దాల తర్వాత ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) తొలిసారి ....
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న, ప్రశ్నిస్తున్న దేశ యువతను ఉగ్రవాదులతో ఆయన పోల్చారని..
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వంటగ్యాస్ సరఫరాపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. అమెరికా-ఇరాన్ సైనిక ఘర్షణ కారణంగా దిగుమతుల్లో ...
నిరుపేదలకు ఆహార ధాన్యాలను అందజేసే ‘అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)’లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనుంది.