• Home » National

జాతీయం

రెండేళ్లలో 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు: అమిత్‌ షా

రెండేళ్లలో 500 నగరాలకు ‘భారత్‌ ట్యాక్సీ’ సేవలు: అమిత్‌ షా

హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ప్రారంభం వేడుకల్లో హోం మంత్రి ప్రసంగిస్తూ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం నిత్యావసరంగా మారాయని అన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు.. దశాబ్దాల నాటి ఆస్తి తగాదాకు ఫుల్ స్టాప్

సుప్రీం కోర్టు తీర్పు.. దశాబ్దాల నాటి ఆస్తి తగాదాకు ఫుల్ స్టాప్

నాలుగు తరాలుగా కొనసాగుతున్న ఒక ఆస్తి ఆస్తి వివాదానికి సుప్రీం కోర్టు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. 1957 నాటి సేల్ డీడ్ చెల్లుతుందని సుప్రీం తీర్పు వెలువరించడంతో వివాదానికి ముగింపు పడింది.

కేతన్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

కేతన్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. లోహగఢ్ కోట వద్ద లభ్యమైన కేతన్ మృతదేహంపై ఉన్న గాయాలు ఈ హత్యలోని క్రూరత్వాన్ని తెలియజేస్తాయి.

తలపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. హెల్మెట్ పెట్టుకోకపోవటంతో..

తలపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. హెల్మెట్ పెట్టుకోకపోవటంతో..

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించటం ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి తలపై చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో ఆ వ్యక్తి షాక్ తగిలినవాడిలా కుప్పకూలిపోయాడు.

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్  లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పుణె లోహగడ్ కోట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే అంశంపై పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా వారికి సంచలన విషయాలు తెలిశాయి.

పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా

పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పాలస్తీనా, గాజా సంక్షోభంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పుబట్టారు. మోదీ వహిస్తున్న రాతి మౌనం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు.

ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి

ఎబోలా భయంతో కేంద్రం చర్యలు.. ప్రయాణికులకు హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి

అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ప్రారంభించారు.

సీషెల్స్  పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే శాఖ..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే శాఖ..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను మరికొన్ని వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి