రైలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే, టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం ఆందోళన కలిగించవచ్చు. అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్తోనూ కొన్ని సందర్భాల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.
మన జీవితంలో ఎవరైనా ఉన్నప్పుడు వారి విలువను గుర్తించకపోవడం సాధారణమే. కానీ వారు దూరమైన తర్వాతే వారి విలువ అర్థమవుతుంది. అయితే, మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
మన దేశంలో ఇడ్లీ, దోస, సమోసాలు, బజ్జీలు వంటి ఆహార పదార్థాలను న్యూస్పేపర్లో ప్యాక్ చేసి ఇవ్వడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
వర్షాకాలంలో ప్రకృతి అందాలు మరింత రెట్టింపు అవుతాయి. పచ్చని కొండలు, పొగమంచుతో కప్పుకున్న లోయలు, ఉప్పొంగే జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలనుకునే వారికి దక్షిణ భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
పాదాలు రోజంతా దుమ్ము, మురికి, ఎండకు గురికావడం వల్ల పొడిబారి కాంతిని కోల్పోతాయి. అయితే ఇంట్లో సులభంగా లభించే టమాటోతో పాదాలను శుభ్రంగా, మృదువుగా మార్చుకోవచ్చు.
మౌనంగా ఉండటం మంచిదే కానీ, ప్రతి సందర్భంలోనూ మంచిది కాదని ఆచార్య చాణక్యుడు సూచించారు. కొన్ని సందర్భాల్లో మన మౌనమే మన విలువను తగ్గించి, అవకాశాలను దూరం చేసే ప్రమాదం ఉందని ఆయన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.
సోంపు.. సహజమైన ఔషధ గుణాలు కలిగిన మసాలా దినుసు. ఇది జీర్ణ సమస్యలు, ఆమ్లత్వం, నోటి దుర్వాసన, వేసవి వేడి వంటి అనేక చిన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
రైలు ప్రమాద బీమా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో పెరిగింది. అయితే రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఈ బీమా వర్తించదని చాలామందికి తెలియదు.
మామిడి పండు తిన్న తర్వాత టెంకను చాలా మంది పనికిరాదని భావించి పారేస్తారు. అయితే మామిడి టెంకలో కూడా చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చికెన్తో చేసే వంటకాలలో కబాబ్కు ప్రత్యేక స్థానం ఉంది. బయట రెస్టారెంట్లలో దొరికే రుచికరమైన చికెన్ కబాబ్ను ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.