ఇరాన్తో అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని.. ఇజ్రాయెల్తోపాటు అమెరికాలోని ఆ దేశ లాబీ ఒత్తిడితోనే యుద్ధాన్ని ప్రారంభించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం.....
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జెసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల సడలింపు, అమెరికాతో కాల్పుల విరమణకు గల అవకాశాలను ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ తోసిపుచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునే విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించేందుకే ఆయన కట్టుబడి ఉన్నారు.
ఇరాన్ విషయంలో నాటో దేశాలు స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు ఎవరితోనూ అవసరం లేదని అన్నారు. తమ మిలిటరీ చాలా శక్తిమంతమైనదని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబా విషయంలో తాను ఏమైనా చేయగలనని తాజా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం వల్ల ఇబ్బందిపడే దేశాలన్నీ.. నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచే ఉంచేందుకు తమ నౌకాదళాలను పంపాలి. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టు.....
హోర్ముజ్ జలసంధిని రక్షించుకునేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది.
హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు యుద్ధ నౌకలను పంపించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థనపై మిత్ర దేశాలు ఆచితూచి స్పందించాయి. ప్రస్తుతం తమకు ఆ ఉద్దేశం లేదని పలు దేశాలు స్పష్టం చేశాయి.
ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలమార్గాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా , బ్రిటన్ వంటి ఏడు దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇరాన్ తొలిసారిగా ‘డ్యాన్సింగ్ మిసైల్స్’తో అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై విరుచుకుపడ్డట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మిసైల్ విశేషాలు ఏంటంటే..