రూట్ కెనాల్ చికిత్సతో దంతాల ఆరోగ్యమే కాకుండా డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి కూడా రక్షణ లభిస్తుందని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఉక్కపోతతో పాటు విపరీతమైన దాహం వేస్తోంది. ఈ క్రమంలోనే రక రకాల కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇతర శీతల పానీయాల వైపు పరుగులు పెడుతుంటారు.
రాత్రి భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారా? అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే నిపుణుల ప్రకారం, రాత్రి భోజనం పూర్తిగా మానేయడం బరువు తగ్గించడంలో దోహదపడదు, మరింత ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
యువతలో ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫిట్గా ఉండాలనే ఉద్దేశ్యంతో చేసే కఠినమైన వ్యాయామాలు కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తండ్రి పొగతాగే అలవాటు కేవలం ఆయన ఆరోగ్యానికే కాకుండా, భవిష్యత్లో పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని దశాబ్దాలుగా గొంతు క్యాన్సర్కు పొగ తాగడం ప్రధాన కారణంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దాన్ని హ్యూమన్ పాలిలోమా వైర్స(హెచ్పీవీ) దాటేసింది.
వేసవిలో లభించే కర్బూజ పండు శరీరానికి అద్భుతమైన చలువనిచ్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది.
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరం త్వరగా అలసిపోవడం, నిర్జలీకరణ సమస్యలు రావడం సాధారణమే. అయితే అలసట, డీహైడ్రేషన్ను నివారించేందుకు తినాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..
ఏటా కిడ్నీ సమస్యలతో బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షకుపైగా కొత్త మూత్రపిండ వైఫల్యాల కేసులు బయటపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడి దాంతో పాటు దాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు మంచివని అంటారు.