కడుపు నొప్పి తరచూ వస్తుంటే.. అది శరీరంలోని అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సాధారణ తలనొప్పి, మైగ్రేన్ మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? వీటిని ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన జీవితం కోసం ఉదయం నిద్రలేచిన వెంటనే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనకు పోషకాలను ఇచ్చే, ఆరోగ్యానికి మేలు చేసే గింజ ధాన్యాలలో ఉలవలు ఒకటి. ఉలవల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఊబకాయం సమస్య ఉన్నవారికి ఉలవలు ఒక వరం అనే చెప్పొచ్చు.
కాఫీ, టీ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన పానీయాలు. వీటిల్లో ఉండే కెఫిన్ శరీరానికి శక్తిని అందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఉత్సాహంగా పనిచేసుకోవడానికీ ఉపయోగపడుతుంది.
భోజనం చేసిన వెంటనే సోంపు తినడం మన భారతీయ సంప్రదాయంలో భాగంగా కొనసాగుతోంది. ఇది కేవలం నోటిని ఫ్రెష్గా ఉంచడానికే కాదు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎనర్జీ లెవెల్స్ను పెంచుకోవాలనుకుంటే.. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మీరు తీసుకోవాల్సిన ఆహారం ఎంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి మనిషికీ నీరు చాలా అవసరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ పడుకునే ముందు నీరు తాగడం మంచిదేనా?
చాలా మంది హెడ్ఫోన్లను రోజంతా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చెవుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చెవుల ఆరోగ్యానికి నిపుణుల సూచనలు పాటించండి..
ఈ మధ్య చాలా మంది జంక్ ఫుడ్కి అలవాటు పడటంతో కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కడుపులో మంట తగ్గేందుకు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..