ఉదయం నానబెట్టిన మెంతి గింజలు తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అనియంత్రిత మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, ముందస్తు నేత్ర పరీక్షలు జరుపుకుంటే ఈ ముప్పు తప్పించవచ్చునని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి అన్నారు.
ఈ సమస్యలతో బాధపడేవారు బాదం తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎలాంటి వారు వీటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో అన్ని కాలాల్లో ఎండ ఉంటున్నా జనాల్లో విటమిన్ డీ తక్కువగా ఉండటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అన్ని వయస్సుల వారిలోనూ మధుమేహం వ్యాధి సోకుతున్నదని, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ బి.శ్రావ్య, డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని సూచించారు.
న్యుమోనియా ఒక తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి. శీతాకాలంలో పిల్లలు ఎక్కువగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతారు. అయితే, న్యుమోనియా ఉన్న పిల్లలను ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల మిరియాలు సాధారణంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరీ ముఖ్యంగా, ఈ శీతాకాలంలో అవి మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..
మధుమేహంతో ప్రాణానికి ముప్పుకాకపోయినా జీవన విధానానికి ఆటంకం కలిగిస్తుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒతిళ్లు మధుమేహ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ప్రధానంగా దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మధుమేహం ప్రభావం గురించి అవగాహన పెంచడం, చికిత్సను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి..