డయాబెటిక్ ఫుట్ సమస్యతో బాధపడేవారికి, అత్యంత సంక్లిష్టమైన ఎముక ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడే ‘సెరామెంట్ జి’ అనే అత్యాధునిక ఎముక పునరుత్పత్తి విధానాన్ని అపోలో ఆస్పత్రి దేశంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చింది
ఇటీవలి కాలంలో విటమిన్ D లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సూర్యరశ్మిలోకి వెళ్లినా కూడా కొందరికి ఈ లోపం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సన్స్క్రీన్ను ఎక్కువగా వాడటం కూడా దీనికి కారణమా అనే సందేహాలు వస్తున్నాయి.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని సహజ పానీయాలు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పానీయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్నప్పటికీ వాటి వినియోగం తగ్గడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. కార్పొరేట్ కార్యాలయాల పరిసరాల నుంచి పాఠశాలలు, కళాశాలల దగ్గర వరకూ ఈ-సిగరెట్ల వాడకం ఆందోళన కలిగిస్తోంది.
రోజూ అన్నం తినడం వల్ల మధుమేహం వస్తుందా? అన్నం తింటే మధుమేహం వస్తుందనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండాకాలంలో మన శరీరం అధిక వేడికి గురవుతుంది. ఈ సమయంలో చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కళ్లు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
చిప్స్ తింటూ కూల్ డ్రింక్ తాగే అలవాటు మీకు ఉందా? అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేటి ఆధునిక జీవనశైలిలో ఉప్పు, చెక్కరలను ఎక్కువగా వాడుతున్నారు. రెండూ ఆహార రుచిని పెంచడానికి ఉపయోగపడతాయి. కానీ, ఉప్పు, చక్కెర అతి వినియోగం ప్రాణాపాయం.
వేసవి కాలంలో చుండ్రు, మాడు దురద సమస్యలలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..