ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్) ఈనెల 16నుంచి 22వరకు నిర్వహించనున్నారు. 5రోజుల్లో 10 సెషన్లలో పరీక్షలు ఉంటాయని టీజీటెట్ కన్వీనర్...
జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.
వ్యవసాయ పరిధిలోనే ఉద్యాన రంగానికి ఎంతో ప్రాధాన్యం నేడు ఉంది. ఈ రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన...
స్పెషల్ ఎడ్యుకేషన్, డీఎస్ఎన్ఎల్యూలో ఎల్ఎల్బీ, ముంబై ఐఐఎంలో బీఎస్
కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులను పొందేందుకు అర్హతగా నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్)కు...
జేఈఈ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
లఖ్నవూ యూనివర్సిటీకి చెందిన అరిందమ్ చతుర్వేది (23) అరుదైన ఘనత సాధించారు. మాస్టర్స్ డిగ్రీ లేకున్నా పీహెచ్డీలో సీటు దక్కించుకున్నారు.
దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో జాయిన్ అయ్యేందుకు అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మొత్తం 56 వేల మందికి పైగా క్వాలిఫై కాగా.. వారిలో సుమారు 10వేల మందికి పైగా యువతులే ఉండటం ఇందుకు నిదర్శనం.
యూజీసీ నెట్ జూన్ 2026 సెషన్కు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. టెట్-2026 షెడ్యూల్ను గురువారం ఆయన ...