ఒక వస్తువుతో కలిగే ప్రయోజనంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం అందాన్ని జోడించడమే ఫ్యాషన్కు అర్థంగా చెప్పుకోవచ్చు. మనం అనునిత్యం...
భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్) ఘజియాబాద్ యూనిట్లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి....
సివిల్స్ ప్రిపరేషన్లో వైఫల్యాలు ఎదుర్కునే వారు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కచ్చితంగా విజయం వరిస్తుంది. మరి ఈ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
కడప జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులకు మెరుగైన జీవనోపాదులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం మెగా జాబ్మేళాను శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైమ్ టైబుల్ వచ్చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం నాడు ఇంటర్ ఇగ్జామ్స్కి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చ్ 24వ తేదీ వరకు ..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలను జేఎన్టీయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ కళాశాలైన జేఎన్టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.
జేఎన్టీయూలో పనిచేస్తున్న ఆచార్యుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద అర్హులైన ఆచార్యులకు పదోన్నతుల ప్రక్రియను జేఎన్టీయూ చేపట్టింది. దీంతో ఆచార్యుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
సాహసికులకు సైన్యం స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలో త్రివిధ దళాల్లోని అధికారిక హోదాలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన ఎన్డీఏ అండ్ ఎన్ఏ అలాగే సీడీఎస్ నోటిఫికేషన్లను యూపీఎస్సీ విడుదల చేసింది......
గత ఏడాది ఏప్రిల్ సెషన్లో దాదాపుగా అన్ని షిప్టుల్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి న్యూమరికల్స్ రావడంతో ప్రశ్నపత్రం కష్టంగా అనిపించింది. అలాగే ఎలకో్ట్ర కెమిస్ట్రీ....