సికింద్రాబాద్ సహా అన్ని రీజియన్లలో కలిపి 11,227 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)కు మరోమారు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
రాష్ట్రంలో 12 కొత్త ప్రైవేటు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ఇంటర్ విద్యా బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026 ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో గేట్ పరీక్షలు జరిగాయి....
సీబీఎస్ఈ మే నెలలో నిర్వహించబోయే పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షల కోసం.. అభ్యర్థుల జాబితా స్వీకరణ (ఎల్వోసీ) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.
ఇంటర్ పరీక్షలు ముగియడంలో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది...
తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలేంటో ఓసారి చూద్దాం.
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
సీబీఎస్ఈ పరీక్ష షెడ్యూల్పై సీబీఎస్ఈ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారాలు అవాస్తవమని, ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు.