ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఎజిమెలా(కేరళ)లో ఈ కోర్సు ప్రారంభం కానుంది. అవివాహితులైన స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 260 ఖాళీలు ఉన్నాయి.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసిన సీఎంఏ ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని...
ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ నెలలో ఎఫ్ఎ్ఫసీ తనిఖీలు షెడ్యూల్ చేయనుండగా, అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.
దేశంలోనే అత్యున్నత పోటీ పరీక్షగా భావించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే పలు కొత్త నిబంధనలు ఈ సారి చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ర్యాంక్ను మెరుగుపర్చుకునే చర్యలకు యూపీఎస్సీ చెక్ పెట్టింది. అదే సమయంలో పలు నిబంధనలను కూడా చేర్చింది. అవేంటో పరిశీలిద్దాం.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ) 22,195 లెవెల్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ జోన్లో 1012, ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ డివిజన్ ఉండే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 803 పోస్టులు ఉన్నాయి.
నగరంలోని కూకట్పల్లోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జిరాక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 3కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
జేఈఈ మెయిన్స్ - 2026 సెషన్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. జనవరి మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్/ బీఆర్క్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ - 2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..
ఆకాశంలో విమానం చూడగానే అందులో మరీ ముఖ్యంగా మేఘాల మధ్య ప్రయాణించాలని చిన్న పిల్లలు అనుకుంటారు. వారిలో కొందరికి పైలట్గా మారి, ఆ విమానాన్ని తామే నడిపితే అన్న ఆలోచన కూడా రావచ్చు.