• Home » Education

చదువు

NCERT వివాదం.. ముగ్గురు నిపుణులపై గతంలో ఇచ్చిన ప్రతికూల ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు

NCERT వివాదం.. ముగ్గురు నిపుణులపై గతంలో ఇచ్చిన ప్రతికూల ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల వివాదంలో ముగ్గురు ప్రముఖ విద్యావేత్తలకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. గతంలో వారిపై విధించిన నిషేధాన్ని, ప్రతికూల ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సవరించింది.

UPSC క్యాలెండర్ 2027 విడుదల.. సివిల్ సర్వీసెస్, NDA పరీక్షల షెడ్యూల్స్ ఇవే!

UPSC క్యాలెండర్ 2027 విడుదల.. సివిల్ సర్వీసెస్, NDA పరీక్షల షెడ్యూల్స్ ఇవే!

దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2027 సంవత్సరానికి వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్, ఎన్‌డీఏ, సీడీఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ వంటి పరీక్షల షెడ్యూల్‌ను ఇందులో పొందుపరిచారు.

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

నేటి డిజిటల్ యుగంలో ఉద్యోగాల వేట సులభతరమైనప్పటికీ, సరైన అవకాశాన్ని, సరైన సమయంలో అందుకోవడం ఇప్పటికీ నిరుద్యోగులకు ఒక పెద్ద సవాలుగానే ఉంది. నిరుద్యోగ యువతకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య వారధిగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే 'డీట్' (DEET).

జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల

జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల

జేఎన్‌టీయూహెచ్‌ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 27,029 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.

గుడ్ న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల..

గుడ్ న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల..

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదలైంది. వైద్య, ఆరోగ్య సేవల నియామక మండలి ప్రొవిజనల్ జాబితాను ప్రకటించింది.

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

తెలంగాణలో నిర్వహించనున్న టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్..

యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రేపే లాస్ట్ డేట్..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక హెచ్చరిక జారీ చేసింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ మే 20తో ముగియనున్నట్లు వెల్లడించింది.

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలపై విద్యార్థుల ఆందోళనల మధ్య కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. రీ-ఎవాల్యుయేషన్ లేదా రీ-చెకింగ్ తర్వాత విద్యార్థుల మార్కులు పెరిగితే, వారు చెల్లించిన రీ-ఎవాల్యుయేషన్ ఫీజును పూర్తిగా తిరిగి చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది

ఏపీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ / పీజీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,197 మంది అర్హత సాధించారు. దీంతో ఈ ఏడాది ఏపీ లాసెట్‌లో సుమారు 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

నీట్‌కు మరోసారి సదవకాశంగా మలుచుకుంటే సత్ఫలితం

నీట్‌కు మరోసారి సదవకాశంగా మలుచుకుంటే సత్ఫలితం

నీట్‌ రద్దయింది. ఆశావహులపై నీళ్ళుజల్లింది. 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్రమైన నిరాశ, ఆందోళన, ఆగ్రహం కలిగించింది. అయితే ఈ సంక్షోభాన్ని...



తాజా వార్తలు

మరిన్ని చదవండి