• Home » Education

చదువు

పీజీ సెంటర్‌ నుంచి వర్సిటీ వరకు..

పీజీ సెంటర్‌ నుంచి వర్సిటీ వరకు..

కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. గురువారానికి (ఆగస్టు 20) సరిగ్గా 50 ఏళ్లు నిండాయి.

జేఎన్‌టీయూలో స్పాట్‌ అడ్మిషన్ల సందడి

జేఎన్‌టీయూలో స్పాట్‌ అడ్మిషన్ల సందడి

ఎప్‌సెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ అనంతరం జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు.

డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే

డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే

హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్‌ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్‌ మెమో, టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి.

ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి 6,534 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?

జేఎన్‏టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ?

ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది.

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టుకు ఎన్‌టీఏ ఆదేశాలు

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టుకు ఎన్‌టీఏ ఆదేశాలు

యూజీసీ నెట్‌-2026కు సంబంధించి ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది.

పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. RRB జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి 3,993 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

నేటి నుంచి రెండో విడత డీఈడీ కౌన్సెలింగ్‌

నేటి నుంచి రెండో విడత డీఈడీ కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీడీఈఈసెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కన్వీనర్‌, పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు వెల్లడించారు.

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌

ఉస్మానియా యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఫెయిల్‌ అయ్యింది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అన్నింటిలోనూ అదే పరిస్థితి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి