ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. సీబీఎస్సీ రివైజ్డ్ ఫలితాలు, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక రిజల్ట్ విడుదల చేయాలని నిర్ణయించింది.
ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ జెన్కో శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), న్యూఢిల్లీ - వివిధ ఎయిమ్స్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల నియామకానికి
బ్యాంక్ ఆఫ్ బరోడా 86 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 1500 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
ఫీల్డ్, సైట్లో లేదంటే కస్టమర్ను నేరుగా ఎదుర్కొనే వ్యక్తి డిప్లాయిడ్ ఇంజనీర్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ సంబంధ విషయాల్లో వీరి అవసరం పెరుగుతోంది.
రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్-లెబనాన్లో జరుగుతున్న యుద్ధం యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నది తెలిసిందే. అందులో భాగంగా ఏరోస్పేస్ సిస్టమ్స్పై ఆధారపడిన..
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆయా విభాగాధిపతులు చేస్తున్న ప్రచారం సత్ఫలితాలనిస్తోంది.
దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించిన నీట్ యూజీ-2026 రీ ఎగ్జామినేషన్కు సంబంధించిన ప్రొవిజనల్ కీ గురువారం విడుదలైంది....