సాహసికులకు సైన్యం స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలో త్రివిధ దళాల్లోని అధికారిక హోదాలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన ఎన్డీఏ అండ్ ఎన్ఏ అలాగే సీడీఎస్ నోటిఫికేషన్లను యూపీఎస్సీ విడుదల చేసింది......
గత ఏడాది ఏప్రిల్ సెషన్లో దాదాపుగా అన్ని షిప్టుల్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి న్యూమరికల్స్ రావడంతో ప్రశ్నపత్రం కష్టంగా అనిపించింది. అలాగే ఎలకో్ట్ర కెమిస్ట్రీ....
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిదిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ - సీబీఎస్ఈ 124 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది......
గుర్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్)కు చెందిన నాలుగు జోన్లలో 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది......
కళ్లకు గంతలు కట్టుకుని ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. హిమబిందు అనే బాలిక 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే.. గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది.
కూకట్పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లో నాన్బోర్డర్స్పై అధికార యంత్రాంగం కొరడా ఘుళిపిస్తోంది. ఈ మేరకు క్వార్టర్స్ ఖాళీ చేయకుంటే పీహెచ్డీ డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.
విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అప్పుడే నిర్లక్ష్యం చేయొద్దని ప్రముఖ శాస్త్రవేత్త, ఏఐ గాడ్ ఫాదర్ జాఫ్రీ హింటన్ సూచించారు. ఈ డిగ్రీల్లో నేర్చుకునే అంశాలు ఆధునిక సాంకేతికతకు మూలమని వివరించారు.
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 18 లక్షల పైచిలుకని విదేశాంగ శాఖ తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే, విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే తగ్గింది.
విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.
ఆశ్చర్యాలు ఏమీ లేనప్పటికీ ఈ ఏడాది క్యాట్ ఒకింత కష్టంగానే ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండుమూడేళ్లుగా క్యాట్లో....