• Home » Editorial » Sampadakeeyam

సంపాదకీయం

సౌదీకి సవాల్‌..!

సౌదీకి సవాల్‌..!

పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తప్పుకోవడం అమెరికా అధ్యక్షుడికి నచ్చింది. ఇది ఎంతో మంచి నిర్ణయమనీ, ఎమిరేట్స్‌ అధ్యక్షుడు మహ్మద్‌ తెలివైనవారు...

వాణిజ్య లబ్ధి..!

వాణిజ్య లబ్ధి..!

న్యూజిలాండ్‌తో భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంమీద పలు అనుమానాలు, విమర్శలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ తరహా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు ఇది...

బెంగాల్‌.. కొత్త లెక్కలు

బెంగాల్‌.. కొత్త లెక్కలు

పశ్చిమబెంగాల్‌లో బుధవారం రెండోవిడత పోలింగ్‌ పూర్తికావడంతో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఏ రాష్ట్రంలో ఎవరికెన్ని స్థానాలు అంటూ టెలివిజన్‌ చానెళ్ళు...

నరకం.. అమెరికా!

నరకం.. అమెరికా!

భారతదేశాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ నరకంతో పోల్చిన కొద్దిరోజుల్లోనే అమెరికా పెద్దలందరికీ ఆ సాయుధుడు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపించాడు. వైట్‌హౌస్‌ కరస్పాండెంట్ల విందు ఘటనలో అధ్యక్ష ఉపాధ్యక్షులు...

చెర్నోబిల్‌ పాఠం

చెర్నోబిల్‌ పాఠం

నలభై ఏళ్ల క్రితం సంభవించిన చెర్నోబిల్‌ అణువిపత్తు ఇప్పటికీ అనేక స్థానిక ఆందోళనలకు ప్రేరణగా ఉంది. ఆ దుర్ఘటన ప్రపంచ పౌరసమాజాన్ని ఎంతగానో క్రియాశీలం చేసింది. పర్యావరణ ఉద్యమాలను..

‘చీపురు’వదిలేసిన చద్దా

‘చీపురు’వదిలేసిన చద్దా

అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుమానించినట్టే జరిగింది. రాఘవ్‌ చద్దా తమ మనిషి కాదని, మా పార్టీలో ఉంటూ బీజేపీ పక్షాన పనిచేస్తున్నాడని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కొంతకాలంగా చేస్తున్న విమర్శలు...

జీవించే హక్కుకు కొత్త భాష్యం

జీవించే హక్కుకు కొత్త భాష్యం

ప్రయాణికుల భద్రతను ప్రాథమిక హక్కు స్థాయికి పెంచి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు విశేషమైనది. వారి భద్రత కేవలం విధానపరమైన వ్యవహారం కాక, ఆర్టికల్‌ 21లో అంతర్భాగమని కోర్టు...

విస్మరించలేని విషాదం

విస్మరించలేని విషాదం

కశ్మీర్‌లోయలోని పహల్గాంలో ఏడాది క్రితం జరిగిన నరమేథం దేశప్రజల మనసులను తొలిచివేస్తూనే ఉంది. 26మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఆ మారణకాండను స్మరించుకుంటూ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి సహా....

వరుస విషాదాలు

వరుస విషాదాలు

తమిళనాడు, కేరళంలో వరుసగా జరిగిన బాణాసంచా ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం కేరళంలోని త్రిస్సూర్‌లో ఒక తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో పదమూడుమంది...

ఈ నిర్లక్ష్యం గర్హనీయం

ఈ నిర్లక్ష్యం గర్హనీయం

ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఘోరప్రమాదం సంభవించి ఇరవై ఒక్కమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఆ సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ మీద పోలీసులు...



తాజా వార్తలు

మరిన్ని చదవండి