Home » Editorial » Sampadakeeyam
ముప్పైమూడేళ్ళ తరువాత ఇజ్రాయెల్మీద నేరుగా దాడిచేసిన మొదటి సార్వభౌమ దేశంగా ఇరాన్ ఆదివారం రికార్డులకు ఎక్కింది. వందలాది క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్మీద పంపి పక్షంరోజుల క్రితం తాను చేసిన శపథాన్ని...
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రతిచరాస్తి వివరాన్ని కచ్చితంగా తెలియచేయాలన్న నియమమేమీ లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఓ తీర్పు సందర్భంగా తేల్చేయడం చాలామందికి...
భారతదేశానికి చైనా ఎంతో ముఖ్యమైనదని, ఉభయదేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని, ఆ శాంతి ఈ రెండింటికే కాక, యావత్ ప్రపంచానికి కీలకమైనదని ప్రధాని నరేంద్రమోదీ...
పర్యావరణ పరిరక్షణకోసం కృషిచేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు మంచి ఉత్తేజాన్ని, ఊతాన్నీ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఉపకరిస్తుంది. వాతావరణమార్పుల వల్ల...
అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో కేంద్రరక్షణమంత్రి రాజనాథ్సింగ్ మంగళవారం చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యధికులకు అంతగా ఆనలేదు. ఇటీవల ఆరుణాచల్లోని ముప్పైప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న...
ఎండలు మండిపోతాయి జాగ్రత్త అంటూ భారతవాతావరణశాఖ గట్టిగా హెచ్చరించడం ఇటీవలి సంవత్సరాల్లో మరీ ఎక్కువైంది. పదేళ్ళుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగిందట. ఐఎండీ హెచ్చరికలకంటే ముందుగానే సూర్యుడు...
మావోయిస్టులు లేని భారతదేశం ఎంతో దూరంలో లేదంటూ కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భం...
యాభైయేళ్ళక్రితం భారత్–శ్రీలంక మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్ జలసంధిలోని కచ్చతీవు ద్వీపం శ్రీలంక అధీనంలోకి పోయింది. 1974జూన్లో ఇందిరాగాంధీ–సిరిమావో బండారునాయకే...
లోక్సభ ఎన్నికలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో, ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఆదివారం ‘ఇండియా’ కూటమి తన బలప్రదర్శన నిర్వహించింది. బీజేపీని ఓడించి దేశాన్ని గెలిపించాలని ప్రజలకు...
న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఎన్నికలవేళ ఆ సర్వోన్నత వ్యవస్థను అప్రదిష్ఠపాల్జేసే యత్నాలు సాగుతున్నాయంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు ఏకంగా...