మణిపూర్ మండిపోతున్నప్పుడూ, ఊచకోతలు ఎడతెగకుండా సాగుతున్నప్పుడే బీరేన్ రాజీనామా చేసివుంటే మరింత బాగుండేది. విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో...
బ్రహ్మంగారి కాలజ్ఞానం కృత్రిమ మేధను ఊహించిందో లేదో గానీ ఈ అధునాతన సాంకేతికత మనలను కాలం అంచులకు తీసుకువెళ్లుతోంది. నాగరికత ప్రారంభమయింది మొదలు మానవాళి...
ఉద్యోగులు ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఉదయం పదిన్నరకు వచ్చి సాయంత్రం ఐదు దాకా తమ డ్యూటీ చెయ్యాలి. ఆలాగే పాఠశాలలు కూడా ఇన్ని రోజులు నడవాలి అని రూల్ ఉంది. కార్మికులు కూడా ఎనిమిది గంటలు పనిచెయ్యాలన్న రూలు ఉంది. ప్రజా సమస్యల్ని చర్చించి, పరిష్కరించాల్సిన శాసనసభ మాత్రం
అమెరికా అధ్యక్షుడి ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అనాగరికంగా తయారవుతున్నాయి. అవి ఆ దేశాన్ని గొప్పగా మారుస్తాయో లేదో గానీ ఇతర దేశాలకు తలనొప్పిని తెస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక, భౌగోళిక స్థితుల్ని తలక్రిందులు చేసేవిగా ఉన్నాయి. ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యపై అధ్యక్షుడు ఎన్నికల
విద్యా వికాసమే లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన వైసీపీ ప్రభుత్వం, ఐదేళ్లు పాఠశాల విద్యావ్యవస్థతో ఆడుకొన్నది. జగన్ అనాలోచిత వెర్రి, మొర్రి ప్రయోగాలతో విద్యావ్యవస్థ మొత్తంగా పడకేసింది. 117 జీఓతో ఏమి జరిగిందో, ఐదేళ్ల తర్వాత అర్థమైంది. చివరికి ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అయిపోయాయి. జీరో పిల్లల పాఠశాలలుగా,
లౌకిక ప్రజాస్వామిక విలువలని- కార్పొరేట్ ఫాసిస్ట్ శక్తుల నుంచి కాపాడుకోడానికి కావలసిన నైతిక ధైర్యాన్ని పోగుచేసుకొనటానికి అంబేడ్కర్ ఆలోచనలు ఉపయోగపడతాయన్న నమ్మకంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) అంబేడ్కర్
చాలా సంవత్సరాల క్రితం నా పరిశోధనా వ్యాసంగంలో, యాదృచ్ఛికంగా ఒక టెస్ట్ మ్యాచ్కు సంబంధించిన వార్తా కథనాలను చూడడం, చదవడం తటస్థించింది. 1955లో లాహోర్లో భారత్–పాకిస్థాన్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ అది. ఆ టెస్ట్ మ్యాచ్ జరిగిన సామాజిక సందర్భం చాలా ఆసక్తికరమైనది. తన బహుళ–సంస్కృతీమయ గతాన్ని
స్వతంత్ర భారతదేశంలో ఏ పాలకుడు చేయని సాహసం సీఎం రేవంత్రెడ్డి చేశారు. బ్రిటిష్ పాలనలో 1931లో చేసిన కుల గణన తర్వాత, 2025 వరకు మళ్లీ కులగణన జరగలేదు. ఒక రకంగా ఆలోచిస్తే ఆశ్చర్యం... అణగారిన వర్గాలు కోల్పోయిన హక్కుల పరంగా ఆలోచిస్తే పంటి బిగువున దాచిన సత్యాగ్రహం.
నాకు గుర్తు ఉన్నంతవరకు, రాజకీయ లక్ష్యాలతో రూపొందిన నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్ లాంటిది మరొకటి మరెన్నడూ లేదు. ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో పునర్వ్యవస్థీకరించేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైన బడ్జెట్ మరొకటి లేనేలేదని కచ్చితంగా
ఆ మురికివాడలన్నింటినీ నేలమట్టం చేసి, పేదజనాలను తరిమికొట్టి అక్కడ ఒక మహాద్భుతమైన బీచ్ రిసార్ట్ కడతానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అచ్చంగా ఇవే మాటలు కాకున్నా, గాజా గురించి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంతిమంగా చెప్పింది ఇదే.