బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ను అసమర్థుడిగా, ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు...
దాదాపు మూడేళ్ళపాటు భారత ఎన్నికల సంఘం సారథిగా ఉన్న రాజీవ్కుమార్ స్థానంలోకి జ్ఞానేశ్ కుమార్ వచ్చారు. సీఈసీగా జ్ఞానేశ్ పదోన్నతి పొందడంతో ఆ స్థానంలో...
మహాకుంభమేళాతో ముడివడిన మరో దుర్ఘటన ఇది. ప్రయాగ్రాజ్కు ప్రయాణం కట్టిన సామాన్యులను భద్రంగా గమ్యానికి చేర్చని మన రైల్వేవ్యవస్థ బాధ్యతారాహిత్యానికి...
మన ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో ఈ పది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సుగుణాలూ హఠాత్తుగా మాయమైపోతాయి. ఇది సత్యం కాదూ? ఢిల్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోను, బిహార్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రవేశపెట్టిన 2025–26
కేరళకు చెందిన పోయ్కయిల్ యోహనన్ గొప్ప సంఘ సంస్కర్త. సామాజిక విప్లవకారుడిగా ఆయన అక్కడి బానిస జాతుల అభ్యున్నతి కోసం జీవితకాలం పోరాడాడు. వివిధ సంస్థలను స్థాపించి తన పాటలు, ప్రసంగాల ద్వారా దళిత జన ఐక్యతకు పాటుపడ్డాడు.
పరీక్షల సీజన్లలో దేశంలో ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా
ఏటా రిపబ్లిక్ దినానికి, ‘పద్మ ఎవార్డు’ల పేరుతో, నాలుగు రకాల బిరుదుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఈ నాలుగు బిరుదుల వరసా చూస్తే, ప్రాచీన కాలంలో ఉండిన నాలుగు వర్ణాల వ్యవస్థ
ఇద్దరు గొప్ప మిత్రులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఆ దృశ్యాన్ని ఎంతోకాలం తరువాత మళ్ళీ చూశాం. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారతప్రధాని నరేంద్రమోదీ చేయీచేయీ కలిపారు, ఈ మారు అదనంగా థంబ్స్ప్తో
ఒకరి మరణానికి మరొకరి చర్యలు కారణమైనట్టుగా రుజువైతే చాలు, భారతదేశ చట్టాల ప్రకారం సదరు వ్యక్తికి ఐదేళ్ళనుంచి యావజ్జీవం వరకూ శిక్షపడుతుంది. కేసు తీవ్రత, ఇమిడివున్న హింస ఇత్యాదివి...
శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద ఏ నిర్ణయం తీసుకోకుండా అంతకాలం ఎలా వదిలేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడు గవర్నర్ను ప్రశ్నించింది. గవర్నర్లు కేంద్రప్రభుత్వం...