హైదరాబాద్ నగరం గ్లోబల్ వేదిక కావాలంటే ఇక్కడికి వచ్చే పర్యాటకుడు, నివసించే సామాన్యుడు కడుపు నిండా భోజనం చేసి, ఆరోగ్యంగా బయటకు వస్తాడనే భరోసా కల్పించడం పాలకుల ప్రాథమిక బాధ్యత.
ఒక కవి ఏ ప్రాంతానికి చెందినవాడనే ప్రశ్న తెలుగు సాహిత్య చరిత్రలో కొత్తది కాదు. బమ్మెర పోతన తెలంగాణవాడా కాదా? పాల్కురికి సోమన స్థానికత ఏంటి? వేములవాడ భీమకవి ఎక్కడివాడు? ఇలాంటి ప్రశ్నలు కేవలం చారిత్రక సందేహాలుగా..
ఈ క్షామము దాపురించిన నేలలో పుట్టి, రసజ్ఞతా నిర్మాణంలో తనదైన పాత్ర పోషించిన రచయిత డా. శాంతి నారాయణ. రాయలసీమ మట్టివాసనలు గుభాళించే శ్రామిక వర్గ రచయిత. సాహసవంతుడైన రచయిత.
నగరాల నరాల్లో ఇప్పుడు రక్తం కాదు,సైరన్ల శబ్దం ప్రవహిస్తోంది.గోడలన్నీఇటుకలతో కట్టబడలేదు – భయాలతో, అనుమానాలతో, నిశ్శబ్దాలతో నిర్మించబడ్డాయి.
చాలకాలంగా ఆ ఇంట్లో ఎవరున్నారో ఎవరూ అడగలేదు ఉదయం తలుపులు తెరిచిన వారెవరో..
భారతీయ సమాజం మారుతోంది. అనూహ్య వేగంతో మారుతున్న సామాజిక ధోరణులను, రాజకీయాలు పోతోన్న పోకడలను నేను చాలా సంవత్సరాలుగా నిశితంగా గమనిస్తున్నాను.
సత్యం ఒక్కటే, జ్ఞానులు ఆ సత్యాన్ని బహువిధాలుగా వ్యాఖ్యానిస్తారని (ఏకం సత్ విప్రా బహుధా వదంతి) వేదం చెబుతోంది.
జాన్ బోద్రియా (Jean Baudrillard, 1929–2007) అనే ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త ఆధునిక సమాజంపై అత్యంత ఆలోచింపజేసే విమర్శలు చేసిన వాళ్లలో ప్రముఖుడు.
స్వాతంత్ర్య ప్రదాతలు, గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులు అయిన మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, డాక్టర్ అంబేడ్కర్, సర్దార్ పటేల్ మొదలైన మహోన్నతుల జనన, మరణ తేదీలను మనం మరచిపోము. ఆ సందర్భాలలో...
భారతదేశం లాంటి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే ఆర్థిక వ్యవస్థలో ఎరువుల లభ్యత, వాటి ధరలు కేవలం మార్కెట్ అంశాలు మాత్రమే కావు; అవి దేశ సార్వభౌమాధికారాన్ని, ఆహార భద్రతను, కోట్ల మంది రైతుల జీవనోపాధిని...