ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద ఒప్పంద కార్మిక వలసలు భారతదేశం నుంచే జరిగాయి. 1870–1930 మధ్య కాలంలో విదేశాలకు వలస వెళ్లిన భారతీయుల సగటు వార్షిక సంఖ్య 2,40,000 నుండి 6,60,000 మధ్య ఉన్నది.
‘గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ప్రజలంతా పొదుపు పాటించాలి. చమురు వాడకం తగ్గించాలి. బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలంతా ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తున్నారు.
‘దేశ ఆర్థిక వ్యవస్థకు నానా సమస్యలు సంచితమవుతున్నాయి. దిగుమతి సుంకాలపై అమెరికాతో మన సంబంధాలు సజావుగా లేవు. అవి కలహశీలంగా పరిణమిస్తున్నాయి. సకల...
నూటపది సంవత్సరాల క్రితం, మే 16, 1916నాడు, బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. దానివల్ల ఇప్పటికీ మధ్య ప్రాచ్యంలో మత ఘర్షణలు సాగుతూనే ఉన్నాయి...
ముదిరాజ్/ముత్రాసి/తెనుగోళ్లు సామాజిక వర్గం విషయంలో ఇటీవలి ‘సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC)’ సర్వే వెల్లడించిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముదిరాజ్ సమాజం...
పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసేందుకు కీలక ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ ఒక భగీరథ ప్రయత్నం. రాష్ట్రంలో కీలక...
కాలం కొందరి త్యాగాలను సదా మోయదు. మనిషికి మతిమరుపు ఉన్నట్లు, కాలానికీ ఉంటుందేమో. మారుతున్న ‘కొత్త బంగారు లోకానికి’ త్యాగధనుల త్యాగాల ఛాయాచిత్రాలు గుర్తుకు రావు. రానివ్వదు కూడా. అలా కాలం మరిచిపోయే...
అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులు ఇచ్చిన పక్షంలో నైతికంగా దిగజారినట్టేనని వీసీకే పార్టీ శుక్రవారం ఓ హెచ్చరిక తరహా వ్యాఖ్య చేసింది. జయలలితపార్టీని నిలువునా చీల్చి, తనతో చేతులు కలిపిన...
ఈ మధ్య భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ) పార్లమెంటులో వీగిపోయింది. అయితే ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా ఇప్పుడున్న స్థానాలకు 50శాతం...
ఏడు సంవత్సరాల క్రితం (6 ఆగస్టు 2019) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో నా సహచరులతో పిచ్చాపాటీ చేస్తున్నాను. అంతకు ముందు రోజు పార్లమెంటు, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన...