ఒక సైనిక నియంతకు ఎర్రతివాచీ స్వాగతం పలికి, ఐదురోజుల పాటు ఆతిథ్యం ఇవ్వడం అత్యంత అన్యాయమని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్సాన్ సూకీ కుమారుడు భారతదేశాన్ని తప్పుబడుతున్నారు...
ఢిల్లీలో మరోసారి మృత్యుఘోష మారుమ్రోగింది. మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, దేశ రాజధానిలో పాలకుల, అధికారుల నిర్లక్ష్య వైఖరికి...
భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగారం తక్కువ కొనమనీ, పెట్రోలూ, వంట నూనెల వాడకం తగ్గించమనీ చెబుతూ పరోక్షంగానే భారతదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తావించారు. దరిమిలా డాలరుకు...
అభివృద్ధి అంటే కేవలం రహదారులు, పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదు... పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత...
ఇటీవల సుప్రీంకోర్టు ఒక రివ్యూ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దురుపయోగం అవుతున్నాయనీ, వాటికి స్వస్తిపలకాలనీ..
ఒక భారీ విగ్రహం ముందు నిలబడి ఫొటో తీసుకోవచ్చు. పూలమాల వేసి నివాళులర్పించవచ్చు. రాజకీయ ప్రసంగాలు చేయవచ్చు. కానీ అది పిసరంత ఆక్సిజన్ను కూడా ఇవ్వదు. ఒక్క పక్షికీ నీడను కల్పించదు...
సుసంపన్నమైన భూస్వామ్య కుటుంబంలో జన్మించినా, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని అణగారిన వర్గాల కోసం తన ఇరవై ఒకటవ యేట నుంచే ప్రజా జీవితాన్ని ప్రారంభించారు రావి నారాయణరెడ్డి...
దేశంలో అత్యధిక ప్రజానీకానికి ప్రధాన ఉపాధి, ఆదాయ వనరు వ్యవసాయమే. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం ‘పంట పండించడం’ వరకే పరిమితం అనుకునేవారు. కానీ ఈ రోజుల్లో పంట పండించడం ఒక ఎత్తయితే...
గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు నష్టపోయారని భావించిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల...
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడినప్పటికీ, దానికి వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి ఆ పార్టీ యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడిందే తప్ప, ప్రాణం వదిలేయలేదని జనానికీ, మేధావులకూ...