హైదరాబాద్ మెట్రో రైలుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొలి నుంచీ వివక్ష చూపుతూనే ఉన్నది. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2007లో హైదరాబాద్ మెట్రోకు పునాది పడింది..
నవ్యాంధ్ర అక్షర యజ్ఞంలో ఒక విప్లవాత్మక ముందడుగు ‘తల్లికి వందనం’. పిల్లల చదువులకు పేదరికం ఎన్నటికీ అడ్డుగోడ కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రవేశపెట్టింది...
కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నిర్వహించిన ‘చలో సంసద్’ కార్యక్రమంలో నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిని అత్యవసరంగా విచారించాలన్న...
కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి వంటి ప్రాజెక్టులు, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కృష్ణా జలాల హక్కులపై పలు వివాదాలు జటిలంగా మారిన నేపథ్యంలో కృష్ణాడెల్టాకు సాగునీరు సక్రమంగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ...
గత రెండు సంవత్సరాల నుంచి 400కు పైగా ఉన్నతస్థాయి ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ బోనులో వేసింది. వారి ఒక్కొక్కరి ఆస్తులను మీడియా ద్వారా తెలుసుకున్న ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు..
రాష్ట్రంలో దాదాపు 8 వేల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సుమారు రూ.700 కోట్ల సబ్సిడీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్తో పోలిస్తే చాలా చిన్నది. కానీ ఈ మొత్తాన్ని...
అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన సమావేశంలో (జూలై 18) ప్రభుత్వం నోట ‘నిప్పులవాగు’ సంకలనం ప్రస్తావన మరోసారి వచ్చినందున ఈ పుస్తకంపై కొంత స్పష్టత అవసరమనిపిస్తోంది. అందెశ్రీ సంపాదకత్వంలో...
ఉత్తరప్రదేశ్లోని ‘షాజహాన్పూర్’లో జరిగిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ‘I did go of my own will’ అనే వాక్యంలో ‘Not’ అనే పదం చేర్చడం వల్ల ఒక అమాయక యువకుడు జైలు పాలయ్యాడు. ఇది వ్యక్తిగత తప్పు కాదు. ...
‘చరిత్ర గమనాన్ని మార్చడానికి గొప్ప శక్తులు అవసరం లేదు. తమ లక్ష్యంపై మొక్కవోని విశ్వాసంతో రగిలిపోతున్న దృఢ సంకల్పం గల కొద్దిమంది వ్యక్తుల సమూహం కూడా మార్పును సాధ్యం చేయగలదు ’అని...
మొదటివారు అని వివిధ రంగాల్లో పేర్కొన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ అనేక రంగాల్లో మొదటివారిగా పేర్కొనగలవారు అరుదుగా ఉంటారు. మన దేశంలో తొలి శాసన సభ్యురాలు, పురుషుల వైద్య కళాశాలలో...