• Home » Editorial » Indiagate

ఇండియా గేట్

ఈ చట్టాలతో ప్రజలకు న్యాయం చేరువవుతుందా?

ఈ చట్టాలతో ప్రజలకు న్యాయం చేరువవుతుందా?

బ్రిటిష్ వారు నిష్క్రమించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ మారతాడా అన్న అనుమానం కన్యాశుల్కం నాటకంలో ఒక జట్కాబండి వాడు వ్యక్తం చేశాడు. దేశంలో ఎవరు అధికారంలోకి...

కొత్త పార్లమెంట్ చరిత్ర సృష్టిస్తుందా?

కొత్త పార్లమెంట్ చరిత్ర సృష్టిస్తుందా?

‘ఓహ్, నీవు నన్ను ఓడించావు కదా!’ అని ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు అసెంబ్లీలో నమస్కరించిన లక్ష్మణ్ బాగ్ అనే ఎమ్మెల్యేకు ప్రతి నమస్కారం చేస్తూ చిరునవ్వు నవ్వారు...

‘ఐఏఎస్’లో సమూల మార్పులు అవసరమా?

‘ఐఏఎస్’లో సమూల మార్పులు అవసరమా?

రైతు నాయకుడైన చరణ్ సింగ్ 1967లో ముఖ్యమంత్రి కాగానే తన చీఫ్ సెక్రటరీ బిబి సింగ్‌ను పిలిచి ‘నాకు మెరికల్లాంటి నలుగురు యువ ఐఏఎస్ అధికారులు కావాలి. వారు మన రాష్ట్రానికి చెందినవారై...

ఈ మార్పు ప్రజలు ఆశించిందేనా?

ఈ మార్పు ప్రజలు ఆశించిందేనా?

‘ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల వద్ద ఉన్నంత కాలం స్వేచ్ఛగా, పెద్దగా బరువు బాధ్యతలు లేకుండా ఉంటుంది. అయితే వివాహం చేసుకుని మరో ఇంట్లో అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండవలసి వస్తుంది. అన్నింటినీ ఆకళింపు చేసుకుని...

మోదీ మ్యాజిక్ ఏమయింది?

మోదీ మ్యాజిక్ ఏమయింది?

‘రాసిన అక్షరం కన్నా ఉపన్యాసాలే జనాన్ని ప్రభావితం చేస్తాయని నాకు తెలుసు. మహా మహా రచయితలు సాధించలేని మార్పు ఈ భూమిపై గొప్ప వక్తలే సాధించారు’ అని జర్మనీ నియంత...

వ్యవస్థల ప్రతిష్ఠ ఎందుకు దిగజారుతోంది?

వ్యవస్థల ప్రతిష్ఠ ఎందుకు దిగజారుతోంది?

ఆరు దశాబ్దాల క్రితం (1964లో) గోరఖ్ పూర్‌లో కేశవ్‌సింగ్ అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే నరసింగ్ నారాయణ్ పాండే అవినీతి కార్యకలాపాలపై ఒక కరపత్రం వెలువరించారు. కేశవ్‌సింగ్‌ను...

బీజేపీ మనోరథం ఫలించేనా?

బీజేపీ మనోరథం ఫలించేనా?

‘నేను పన్నెండేళ్ల క్రితం రాహుల్ మాట్లాడిన ఒక వీడియోను చూశాను. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ఈ వీడియోలో చెప్పారు. దేశ వనరుల్లో ముస్లింలకు తొలి హక్కు ఉంటుందని నాటి ప్రధాని...

సైద్ధాంతిక పోరుగా సార్వత్రక సమరం

సైద్ధాంతిక పోరుగా సార్వత్రక సమరం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి వస్తారా లేదా అన్న ప్రశ్నతో నిమిత్తం లేకుండా ఈ ఎన్నికలతో భారత రాజకీయాలు ఒక నిర్ణాయక ఘట్టంలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో...

చంద్రబాబు ముద్ర అద్వితీయం!

చంద్రబాబు ముద్ర అద్వితీయం!

‘మీకు కొద్ది సేపటిలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నుంచి ఫోన్ వస్తుంది. ఆయన ప్రతిపాదనను మీరు అంగీకరించండి. వద్దు అనకండి.’ అని 2002 జూన్‌లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబ్దుల్ కలామ్‌కు ఫోన్ చేశారు...

నేతల భావ దారిద్ర్యం.. ఓటర్ల ఉదాసీనత

నేతల భావ దారిద్ర్యం.. ఓటర్ల ఉదాసీనత

అడుగు బయటికి పెడితే చాలు, వేడి గాలులు వేగంగా ముఖానికి తగులుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సహా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల మధ్య కొనసాగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప...



తాజా వార్తలు

మరిన్ని చదవండి