• Home » Editorial » Indiagate

ఇండియా గేట్

తరం మార్పులో తిరస్కృతుడైన నెహ్రూవాది

తరం మార్పులో తిరస్కృతుడైన నెహ్రూవాది

ఆకులు పండిపోయి నేలరాలడం, చెట్లు మళ్లీ చిగురించి నవ నవోన్మేషంగా మారడం ప్రకృతికి ఎంత సహజమో, మానవ సమాజానికి కూడా అంతే సహజం. మూడు రోజుల క్రితం మరణించిన 95 సంవత్సరాల మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్...

ఎగిసిన బంగ్లా అలలకు ఎవరు కారణం?

ఎగిసిన బంగ్లా అలలకు ఎవరు కారణం?

‘నేను పెను తుఫానును, నేను విధ్వంసాన్ని.. నాకే దయాలేదు, అన్నిటినీ ముక్కలు ముక్కలు చేస్తాను. నాకే నిబంధనలూ లేవు, చట్టాలూ లేవు, దారిలో ఉన్నవాటినన్నిటినీ ధ్వంసంచేస్తాను...

రుణ భారంతో భారత్‌ వికసితమయ్యేనా?

రుణ భారంతో భారత్‌ వికసితమయ్యేనా?

భారతదేశం దృష్టి ఇప్పుడు కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాల పైకి మళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్, ఏపీ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లో వచ్చిన...

రెండు భారత్‌లు, రెండు మిత్రపక్షాలు

రెండు భారత్‌లు, రెండు మిత్రపక్షాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్‌లో...

రెండు ధ్రువాలుగా రాజకీయ భారత్

రెండు ధ్రువాలుగా రాజకీయ భారత్

‘దేశ ప్రజలు కాంగ్రెస్‌ను వ్రేళ్లతో పెకిలించేందుకు నిర్ణయించారు. కాంగ్రెస్ లేకుండా భారత దేశాన్ని విముక్తి చేయాలన్నది బీజేపీ నినాదం మాత్రమే కాదు, ప్రజల సంకల్పం కూడా’ అని పదేళ్ల క్రితం...

18వ లోక్‌సభ సవ్యంగా జరిగేనా?

18వ లోక్‌సభ సవ్యంగా జరిగేనా?

‘ఇప్పటి వరకు జరిగిందంతా ట్రైలర్, ఇక మున్ముందు అసలు పిక్చర్ కనపడుతుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే విషయాన్ని గత వారం ...

ఈ చట్టాలతో ప్రజలకు న్యాయం చేరువవుతుందా?

ఈ చట్టాలతో ప్రజలకు న్యాయం చేరువవుతుందా?

బ్రిటిష్ వారు నిష్క్రమించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఊరు హెడ్ కానిస్టేబుల్ మారతాడా అన్న అనుమానం కన్యాశుల్కం నాటకంలో ఒక జట్కాబండి వాడు వ్యక్తం చేశాడు. దేశంలో ఎవరు అధికారంలోకి...

కొత్త పార్లమెంట్ చరిత్ర సృష్టిస్తుందా?

కొత్త పార్లమెంట్ చరిత్ర సృష్టిస్తుందా?

‘ఓహ్, నీవు నన్ను ఓడించావు కదా!’ అని ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు అసెంబ్లీలో నమస్కరించిన లక్ష్మణ్ బాగ్ అనే ఎమ్మెల్యేకు ప్రతి నమస్కారం చేస్తూ చిరునవ్వు నవ్వారు...

‘ఐఏఎస్’లో సమూల మార్పులు అవసరమా?

‘ఐఏఎస్’లో సమూల మార్పులు అవసరమా?

రైతు నాయకుడైన చరణ్ సింగ్ 1967లో ముఖ్యమంత్రి కాగానే తన చీఫ్ సెక్రటరీ బిబి సింగ్‌ను పిలిచి ‘నాకు మెరికల్లాంటి నలుగురు యువ ఐఏఎస్ అధికారులు కావాలి. వారు మన రాష్ట్రానికి చెందినవారై...

ఈ మార్పు ప్రజలు ఆశించిందేనా?

ఈ మార్పు ప్రజలు ఆశించిందేనా?

‘ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల వద్ద ఉన్నంత కాలం స్వేచ్ఛగా, పెద్దగా బరువు బాధ్యతలు లేకుండా ఉంటుంది. అయితే వివాహం చేసుకుని మరో ఇంట్లో అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండవలసి వస్తుంది. అన్నింటినీ ఆకళింపు చేసుకుని...



తాజా వార్తలు

మరిన్ని చదవండి