Home » Telangana » Mahbubnagar
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఈ ఏడాది వర్షాభావంతో పశుగ్రాసానికి తీవ్రమైన కొరత ఏర్పడింది. పశువుల మేతకు వరిగడ్డిని కొనాలంటే, ట్రాక్టర్ గడ్డి ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్ అన్నారు.
పదేళ్లు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పాలమూరు ఉమ్మడి జిల్లాను ఆభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డిలు అన్నారు.
జోగుళాంబ గద్వాలను మలేరియా రహిత జిల్లాగా మార్చేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ శశికళ అన్నారు.
బీజేపీ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్ధి భరత్ప్రసాద్ తన మూడో సెట్ నామినేషన్ అనంతరం పట్టణంలో నిర్వ హించిన రోడ్షో సక్సెస్ అయ్యింది.
కాంగ్రెస్ అంటేనే మోసం దగా అని, కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు.
తెలంగాణ సార్వ త్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు.
గద్వాల మండలంలో రూ.8.76 కోట్లతో చేసిన ఉపాధి పనులపై ఆడిట్ పూర్తయ్యింది.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.