ప్రేమించి పెళ్లిచేసుకొని ఇప్పుడు వద్దనడంతో.. ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరంలో రూ. 3 కోట్ల మోసం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ డబ్బుల్లో సగం తన భార్య అకౌంట్కు బదిలీ చేశాడు. మిగతా సొమ్ముతో పరారయ్యాడు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
13 చిన్నారి అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ చిన్నారిని పొరుగింటి వారే అపహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి సురక్షితంగా ఉందని, త్వరలోనే తీసుకొస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మా ఆయన ఏమయ్యాడు.. పోలీసులు తీసుకెళ్లి మూడురోజులైంది.. ఏమయ్యాడో, ఎక్కడున్నాడో అంటూ.. ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎస్పీ బంగ్లా వద్ద ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిందిన వివరాలిలా ఉన్నాయి.
తల్లితో కలిసి స్కూల్కు వెళ్తున్న కుమారుడిని ఆర్మీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. తన కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.. పోలీసులు వారిని ఇంటికి తరలిస్తుండగానే..
కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనం కిందపడడంతో అక్కడికక్కడే అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలైన విషాద సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తన భర్త మెట్లమీద నుంచి పడిపోయి, చనిపోయాడంటూ అందర్నీ నమ్మించేందుకు ఆమె చేసిన యత్నం ఫలించలేదు.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని వేధించాడు. చివరకు నిద్రిస్తున్న ఆమెను రోకలిబండతో మోది దారుణంగా చంపేశాడు.
తక్కువ సమ యంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలైన ఇద్దరు యువకులు..