ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు వచ్చిన ఆ కుటుంబం ఆక్రందనల్లో మునిగిపోయిన ఘటన డి. హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం జరిగింది.
పాఠశాలలకు సెలవులు రావడంతో మేనల్లుడిని సరదాగా కారులో తిప్పడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
సహజీవన బంధంలో మొదలైన గొడవ తారస్థాయికి చేరి చివరకు రక్తపాతానికి దారితీసింది. ప్రియురాలిని అతికిరాతకంగా హతమార్చిన ప్రియుడు, ఆపై ఆమె బంధువుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు.
చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రౌడీషీటర్ తమీమ్ ఆయన్ను కత్తితో నరికి చంపి బైక్పై పారిపోయాడు.
రెండు నెలల కిందట అనంతపురం జిల్లా పరిగి మండలం, కర్ణాటక సరిహద్దులో ఓ అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆ ఇంట్లో ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు..!! నలుగురు సభ్యుల ఓ కుటుంబంలోని తండ్రి, పెద్ద కుమార్తె తమ ఇంట్లోనే అనుమానస్పద స్థితిలో మరణించారు.
నీటిపారుదల శాఖ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఓ ప్రాజెక్టుకు అనుమతి ఇప్పిస్తానని నమ్మబలికి ఓ కంపెనీ యజమానిని...
ఎయిర్ హోస్టె్సతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడికిపై ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 24న ఉదయ్పూర్...
నాన్వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించినందుకు ఓ భార్య తన భర్తను కొడవలితో నరికి చంపింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.