బేగంబజార్లో నకిలీ బ్రాండ్తో కొబ్బరి పొడిని ప్యాక్ చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ సిటీ టాస్క్ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.
యువకుడి మోజులో పడిన బాలిక, అతడితో తన సంబంధానికి కన్నతల్లి అడ్డుగా ఉందని భావించి ఆమెను ప్రియుడితో కలిసి హత్యచేసింది.
స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థిని బైక్పై వచ్చిన ఆగంతకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో ...
కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్ కారు వెంట బైక్తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఆస్తి, రైతుబీమా డబ్బుల కోసం కన్నకొడుకే కసాయిలా మారాడు. నిద్రిస్తున్న తండ్రి, పినతల్లి కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి ఒడిగట్టాడు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రూఫ్సింగ్ ...
మండలంలోని తిప్పనపల్లిలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఎస్కే జాఫర్ కేసు పోలీసుల విచారణలో మలుపు తిరిగింది. సాధారణ మృతికాదని, హత్యేనని తేలింది.
భారత్ ఎయిర్ఫోర్స్లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన సుమిత్ కుమార్ అనే వ్యక్తి పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులకు సమచారం అందింది.
స్పోర్ట్స్ కారుతో స్టంట్స్ చేసిన ఒక వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. పోలీసులు అతడి కారును సీజ్ చేశారు. కారు నడిపిన వ్యక్తి అండర్వరల్డ్ మాజీ డాన్ కుమారుడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఏసీ మెకానిక్నంటూ ఫ్లాట్లోకి ప్రవేశించిన యువకుడు మహిళా టీచర్ తలపై ఇనుప సుత్తితో మోది.. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు పుస్తెల తాడును తెంచుకుని పరారయ్యాడు.