• Home » Crime

క్రైమ్

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

వెల్త్‌ పేరుతో మహిళకు టోకరా

నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులమని చెప్పి సైబర్‌ మోసగాళ్లు రూ.10 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలో టీచర్‌ దారుణ హత్య

కర్ణాటకలో టీచర్‌ దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని దారుణంగా హత్యచేసి, నడిరోడ్డుపై మృతదేహాన్ని కాల్చివేశారు.

పోలీసు సమక్షంలోనే భార్యను చంపాడు

పోలీసు సమక్షంలోనే భార్యను చంపాడు

తనను, పిల్లలను వదిలేసి భార్య ప్రియుడితో వెళ్లిపోయిందన్న కోపంతో ఆమెపై కక్ష పెంచుకున్న భర్త.. పోలీసు సమక్షంలోనే ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు..

కుమారుని ఆచూకీ లభించలేదని...బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

కుమారుని ఆచూకీ లభించలేదని...బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

కుమారుడు కనిపించడం లేదన్న ఆందోళనతో తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెస్క్యూ సిబ్బంది వచ్చి బావిలో గాలించగా అనూహ్యంగా తండ్రితో పాటు కుమారుడి మృతదేహం....

వారు ఆడపిల్లలుగా పుట్టడమే నేరమైందా?

వారు ఆడపిల్లలుగా పుట్టడమే నేరమైందా?

ఆడపిల్లలనే వివక్షతోనే కవలలను కన్నతండ్రి కచ్చు శ్రీశైలం హత్యకు ఒడగట్టినట్లు.. ఇందుకు అతడి తల్లిదండ్రులు, సోదరుడు రాకేశ్‌ సహకరించినట్లు పోలీసులు తేల్చారు.

కల్ల లైన కలలు!

కల్ల లైన కలలు!

తమ ఒక్కగానొక్క కుమారుడికి ఉన్నత విద్య చెప్పించి ప్రయోజకుడిని చేయాలని కలలు కన్నారు ఆ దంపతులు... కానీ వారి కలలు కల్లలయ్యాయి...

ఐదేళ్ల బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఐదేళ్ల బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు.

తమిళ బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య

తమిళ బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య

కయల్‌’ అనే తమిళ సీరియల్‌లో నటిస్తున్న బుల్లితెర నటి సుభాషిణి ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగుళూరులో ఉన్న తన భర్తకు చివరగా వీడియో కాల్‌ చేసి...

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..తండ్రిని చంపిన కొడుకులు

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..తండ్రిని చంపిన కొడుకులు

వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే కోపంతో ఇద్దరు కొడుకులు తమ తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో జిల్లాలోని....

సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం

సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం

పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వెంటపడ్డ తన భర్త.. తనను పెళ్లి చేసుకోవడం కోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి