Home » Crime
ఉత్తర్ప్రదేశ్(uttar pradesh)లోని కన్నౌజ్(kannauj) లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న హైస్పీడ్ స్లీపర్ బస్సు(bus) డివైడర్ను ఢీకొట్టి అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, బస్సులో ఉన్న మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software employee) ఉసురు తీసింది. బయటికెళ్లిన అతను.. హాస్టల్ గేటు దగ్గర ఉన్న సంప్ మూత తెరిచి ఉండడాన్ని గమనించకుండా అందులో పడి మృతి చెందాడు.
కర్ణాటకలోకి బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పొడిచి చంపుతుండగా.. అప్పుడు పార్క్కి చేరుకున్న తల్లి ఆమెని కాపాడబోయి నిందితుడ్ని హతమార్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే..
ఓటు వేసేందుకు పెద్దసంఖ్యలో మద్దతుదారులతో వచ్చారంటూ హీరో విజయ్(Hero Vijay)పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 40 లోక్సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
రాజస్థాన్(Rajasthan)లోని ఝలావర్(Jhalawar)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్, దాసరివాడ సుమన అలియాస్ రజితల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి.
సూర్యాపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే కాంగ్రెస్ నేత అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయారు. రెండ్రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
50 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ(boat) ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, అదే సమయంలో ముగ్గురి కంటే ఎక్కువ గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశా(Odisha)లోని జార్సుగూడ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఏపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి సిబ్బంది తీవ్ర బెదిరింపులు ఫిలింనగర్కు చెందిన ఓ నిరుపేద మహిళ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆ మహిళ మైనర్ కుమారుడు స్కూటీ ప్రమాదవశాత్తు మంత్రి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న ఖరీదైన కారుకు తగిలి..
నల్లగొండ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో సినీనటుడు రఘుబాబును శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.