• Home » Crime

క్రైమ్

కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య

కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య

హైదరాబాద్‌లో శనివారం ఉదయం ఓ న్యాయవాదిని కారుతో గుద్ది చంపేశారు. నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ హత్య జరిగింది.

రౌడీ బ్రదర్స్‌పై పీడీ యాక్ట్‌: సీపీ వీసీ సజ్జనార్‌

రౌడీ బ్రదర్స్‌పై పీడీ యాక్ట్‌: సీపీ వీసీ సజ్జనార్‌

ఇద్దరు రౌడీషీటర్లపై పీడీయాక్ట్‌ నమోదు చేసినట్లు నగర సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

వావివరసలు మరిచి..వదిన కూతురిపై అత్యాచారం

వావివరసలు మరిచి..వదిన కూతురిపై అత్యాచారం

వావి వరసలు మరిచి.. తన భార్య అక్క కూతురైన 16 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రభుత్వోద్యోగితో పాటు అతడికి సహకరించిన అతడి భార్యనూ పోలీసులు అరెస్టు చేశారు.

ఆస్తి కోసం పిన్నిని నరికేశాడు!

ఆస్తి కోసం పిన్నిని నరికేశాడు!

రెండెకరాల భూమి కోసం తల్లి లాంటి పిన్ని (చిన్నమ్మ)ని వేటకొడవలితో అతి దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం సులువాయి..

ఏకాంత ఫొటోలు బయటపెడతానని బెదిరింపులు!

ఏకాంత ఫొటోలు బయటపెడతానని బెదిరింపులు!

ఓ హోమో సెక్సువల్‌ (స్వలింగ సంపర్కుల) డేటింగ్‌ యాప్‌లో ఏర్పడిన పరిచయంతో ఆ ముగ్గురు యువకుల మధ్య స్నేహం మొదలైంది.

బిల్లుల మంజూరుకు రూ.25 వేలు లంచం

బిల్లుల మంజూరుకు రూ.25 వేలు లంచం

బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్‌ నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ ఏడీఈ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.4.8 కోట్ల హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.4.8 కోట్ల హైడ్రోఫోనిక్‌ గంజాయి పట్టివేత

బ్యాంకాక్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న హైడ్రోఫోనిక్‌ గంజాయిని కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు.

భార్య మృతిని తట్టుకోలేక..కొడుకుతో కలిసి అర్చకుడి ఆత్మహత్య

భార్య మృతిని తట్టుకోలేక..కొడుకుతో కలిసి అర్చకుడి ఆత్మహత్య

భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ అర్చకుడు.. మానసిక ఎదుగుదల లేని తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు

ముక్కలుగా నరికి.. బోరుబావిలో పడేశారు!

ముక్కలుగా నరికి.. బోరుబావిలో పడేశారు!

కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో బాలిక తల్లిదండ్రులు ఓ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని బోరుబావిలోకి పడేసిన ఘటన మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం...

ధాన్యం కొనలేదని..దూలానికి ఉరివేసుకుని..

ధాన్యం కొనలేదని..దూలానికి ఉరివేసుకుని..

అప్పులు చేసి.. ఆరుగాలం కష్టపడి వరిసాగు చేశా డు.. కోతలు పూర్తవగానే ధాన్యా న్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు.. 20 రోజులుగా పడిగాపులే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి