మైనర్ బాలురపై అత్యాచారాలకు పాల్పడి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ జంటకు ఉత్తరప్రదేశ్లోని బాందాలో ..
విడపనకల్లు మండలంలోని పాల్తూరు గ్రామంలో మిరపకాయల చోరీలు ఆగడం లేదు. గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక వైపు ఉన్న రైతు అంగడి శివయ్య పొలంలో మిరపకాయల రాశిని బుధవారం రాత్రి నీటితో తడిపి సంచులకు నింపేందుకు ఏర్పాట్లు చేశాడు.
బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్ను అరెస్ట్ చేశారు. అప్గ్రేడ్ స్టేషన్ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్ గురువారం వెల్లడించారు.
తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు.
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి...
మదనపల్లెలో ఓ మానవ మృగం చేతిలో ఏడేళ్ల చిన్నారి బలైన ఘటనను మరువక ముందే అన్నమయ్య జిల్లా పీలేరులో నాలుగేళ్ల చిన్నారిపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడి...
విశాఖపట్నంలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికిపాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్తోపాటు అతడి తల్లి అంజనమ్మపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ భార్య సునీత హత్య ఏదో ఆవేశంలో చేసింది కాదని.. ఆమెపై నిలువెల్లా పగతో రగిలిపోయిన మహేశ్, హత్య కోసం పకడ్బందీ పథకం వేశాడు.
పదహారేళ్ల బాలికకు ముగ్గురు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లి ఆమె పట్ల దారుణానికి ఒడిగట్టారు. బలవంతంగా మద్యం తాగించి..