• Home » Crime

క్రైమ్

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరి!

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరి!

ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన విషాద ఘటన ఇది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే..

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

భర్త కనబడడం లేదని 45 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.. చుట్టు పక్కల వారి దగ్గర రోజూ కన్నీళ్లు పెట్టుకునేది.. ఎంత ప్రయత్నించినా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. భార్య ప్రవర్తన మీద అనుమానం రావడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు..

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య లావుగా ఉందని తీవ్ర అసహనానికి గురైన భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. కర్ణాటకలోని ధారవాడ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

సుత్తితో కొట్టి.. స్కూృడ్రైవర్‌తో పొడిచి..నిద్రలో ఉన్న భర్తను హత్యచేసిన భార్య

సుత్తితో కొట్టి.. స్కూృడ్రైవర్‌తో పొడిచి..నిద్రలో ఉన్న భర్తను హత్యచేసిన భార్య

రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భర్తను, భార్యే మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేసింది. మహబూబాబాద్‌ జిల్లాలోని సింగారం గ్రామంలో...

మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగపై పోలీసుల కాల్పులు

మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగపై పోలీసుల కాల్పులు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగను నల్లగొండ జిల్లా పోలీసులు సాహసోపేతంగా అరెస్టు చేశారు.

చీరతో కట్టేసి.. కత్తితో మెడ కోసి..!

చీరతో కట్టేసి.. కత్తితో మెడ కోసి..!

వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కారణంతో భర్త చేతులను చీరతో కట్టేసిన భార్య.. కత్తితో తల, మెడపై దాడిచేసి దారుణంగా హత్య చేసింది.

తల్లిని చంపి తనయుడి ఆత్మహత్య

తల్లిని చంపి తనయుడి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మద్యం మత్తులో తల్లిని చంపి తనయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాల ఆశ చూపి..ఐటీ ఉద్యోగికి రూ.37.36 లక్షల టోకరా

స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాల ఆశ చూపి..ఐటీ ఉద్యోగికి రూ.37.36 లక్షల టోకరా

స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని, తాము సెబీ సర్టిఫైడ్‌ అనలిస్టులమని నమ్మించి ఓ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని రూ.37.36 లక్షల మేర మోసం ...

దారుణం..  డిన్నర్‌కు రమ్మని గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి..

దారుణం.. డిన్నర్‌కు రమ్మని గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి..

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గర్ల్‌ఫ్రెండ్‌ను డిన్నర్‌ పేరిట ఇంటికి పిలిపించిన ఒక యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి