• Home » Crime

క్రైమ్

రెచ్చిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌

రెచ్చిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌

హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఒక్కరోజే సైబర్‌ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్రాయి.

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురి అరెస్ట్..

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురి అరెస్ట్..

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్‌ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హనీమూన్‌లో నెలసరి.. మూడ్ చెడగొట్టావంటూ భార్యపై దాడి! 3 ఏళ్ల తరువాత..

హనీమూన్‌లో నెలసరి.. మూడ్ చెడగొట్టావంటూ భార్యపై దాడి! 3 ఏళ్ల తరువాత..

హనీమూన్‌లో నెలసరి వచ్చినందుకు తనపై భర్త దాడి చేశాడని ఓ మహిళ ఆరోపించింది. 2023లో ఈ ఘటన జరగ్గా పోలీసులు ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది.

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

ప్రేమ పేరుతో వేధిస్తూ తన వెంట రావాలని ఓ యువకుడు ఒత్తిడి చేయగా ఆ విద్యార్థిని నిరాకరించింది. దీంతో ఆమెపై బ్లేడ్‌తో దాడిచేసి గాయపరిచాడు.

భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..

భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..

బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్‌ సుమంత్ జైన్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది.

నకిలీ వివరాలతో 4 పాస్‌పోర్టులు.. వ్యక్తి అరెస్టు

నకిలీ వివరాలతో 4 పాస్‌పోర్టులు.. వ్యక్తి అరెస్టు

వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలతో బహుళ భారతీయ పాస్‌పోర్టులు తీసుకొని అమెరికా వీసా కోసం ప్రయత్నించిన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు.

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ డ్రాప్‌’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

వివాహితపై అత్యాచారం.. దారుణ హత్య

వివాహితపై అత్యాచారం.. దారుణ హత్య

నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సమీపంలో ఓ వివాహిత(24) దారుణ హత్యకు గురైంది. ఓ వ్యక్తి ఆ వివాహితపై అత్యాచారం చేసి.. అనంతరం మరో వ్యక్తితో కలిసి ఆమెను చంపి, మృతదేహాన్ని తగులుబెట్టాడు.

తాకట్టు బంగారాన్ని కాజేసి.. 91 లక్షలకు కుదువబెట్టి!

తాకట్టు బంగారాన్ని కాజేసి.. 91 లక్షలకు కుదువబెట్టి!

ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారే కాజేశాడు.. మరో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో దాన్ని కుదువపెట్టి వచ్చిన సొమ్మంతా సొంతానికి వాడేసుకున్నాడు.

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో ప్రమాదం

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో ప్రమాదం

వరంగల్‌ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు (కేఎంటీపీ)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గీసుగొండ మండలం శాయంపేటహవేలి శివారులో..



తాజా వార్తలు

మరిన్ని చదవండి