మరికొన్ని గంటల్లో వారి పెళ్లి ఉందనంగా అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్లో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నాలుగు నెలల గర్భిణి సునీతను ఆమె మాజీ భర్త దారుణంగా హతమార్చిన ఘటనపై ప్రస్తుత భర్త ఉడుకుల శ్రీనాథ్ పోలీసుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సైబర్ నేరగాళ్లు పండుగలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన తరుణంలో సామాజిక మాధ్యమాల్లో డొనేషన్, రంజాన్ ఆఫర్ల సందేశాల పేరుతో వల విసురుతున్నారు.
ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కేసు మిస్టరీ వీడలేదు.
మైనర్ బాలురపై అత్యాచారాలకు పాల్పడి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ జంటకు ఉత్తరప్రదేశ్లోని బాందాలో ..
విడపనకల్లు మండలంలోని పాల్తూరు గ్రామంలో మిరపకాయల చోరీలు ఆగడం లేదు. గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక వైపు ఉన్న రైతు అంగడి శివయ్య పొలంలో మిరపకాయల రాశిని బుధవారం రాత్రి నీటితో తడిపి సంచులకు నింపేందుకు ఏర్పాట్లు చేశాడు.
బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్ను అరెస్ట్ చేశారు. అప్గ్రేడ్ స్టేషన్ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్ గురువారం వెల్లడించారు.
తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు.
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి...
మదనపల్లెలో ఓ మానవ మృగం చేతిలో ఏడేళ్ల చిన్నారి బలైన ఘటనను మరువక ముందే అన్నమయ్య జిల్లా పీలేరులో నాలుగేళ్ల చిన్నారిపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడి...