బంగారం, వెండి ధరల్లో నేడు భారీ పెరుగుదల కనిపించింది. పసిడి ధర రూ.2500 మేర ఎగబాకింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
గత రెండు రోజులుగా బంగారం ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నప్పటికీ వెండి మాత్రం భారీగా పతనమైంది. మరి నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కన్పించకపోవడంతో ముడి చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ఒక దశలో 110 డాలర్లు దాటేసింది.
ముడి చమురు మంటల్లో మన కరెన్సీ రూపాయి కర్పూరంలా కరిగిపోతోంది. అమెరికన్ డాలర్ రూ.95కు చేరువైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్-రూపీ మారకం విలువ శుక్రవారం 89 పైసలు క్షీణించి సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయి రూ.94.85 వద్ద ముగిసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. భారత్లో నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం పతనమైంది.
గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 మేర కోత విధించింది.
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో నిన్న బంగారం ధర మళ్లీ తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదైనప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మాత్రం 6.1 శాతానికి తగ్గవచ్చని ఆర్గనైజేషన్...