హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పెద్దఎత్తున కార్యకలాపాలు విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 2029 మార్చి నాటికి రూ.900 కోట్ల పెట్టుబడితో...
పిరామల్ ఫైనాన్స్ లిమిటెడ్.. బంగారం రుణాల విభాగంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు పిరామల్ ప్రధానంగా గృహ, ఎంఎ్సఎంఈ రంగాల కోసం...
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం ఆరంభ ట్రేడింగ్లో సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్నుతో...
విదేశాల్లో రహస్యంగా కూడబెట్టిన బడా బాబుల గుట్టు రట్టవుతోంది. సప్త సముద్రాల ఆవల కూడబెట్టిన ఈ ఆస్తుల వివరాలను సైతం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ వెలికి తీస్తోంది. స్విట్జర్లాండ్తో సహా...
ప్రముఖ పాడి ఉత్పత్తుల సంస్థ ఏస్ ఇంటర్నేషనల్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 3.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.305 కోట్లు) పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లోని...
విదేశీ పెట్టుబడిదారులు పాజిటివ్గా ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. బుధవారం భారీ లాభాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే ధోరణిలో ప్రయాణించాయి.
ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం చాలా మంది చేస్తుంటారు. అవే బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కూడా బ్యాంకులు కల్పిస్తాయని మీకు తెలుసా. ఇది పర్సనల్ లోన్ వలే కాకుండా , ఒక క్రెడిట్ లైన్లాగా పనిచేస్తుంది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, బలహీనపడ్డ డాలర్ వెరసి బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో పెరిగాయి. మరి దేశంలో నేడు గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. బుధవారం ట్రేడింగ్లో మదుపరులు కొనుగోళ్లు పోటెత్తించడంతో ఈక్విటీ సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా...
షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ పథకాలు వంటి సెక్యూరిటీల సర్టిఫికెట్లను పోగొట్టుకున్నారా..? వాటి డూప్లికేట్ కాపీలను ఇకపై సులభంగా, తక్కువ ఖర్చుతో పొందేలా నిబంధనలను సడలించాలని సెబీ భావిస్తోంది...