అంతర్జాతీయ అనిశ్చితులతో సవాళ్లు ఎదురవుతున్నా భారత ఆర్థిక రంగ మూలాలు దృఢంగా ఉన్నాయని ఆర్బీఐ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా 65 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ విలువ 965 బిలియన్ డాలర్లుగా తేలింది.
మూడు రోజుల పాటు వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు మరోసారి పెరిగాయి. వివిధ నగరాల్లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
నిన్న (గురువారం) హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,060 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,050 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,040 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
డాలర్తో రూపాయి మారకం రేటు పతనంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పతనాన్ని అడ్డుకునేందుకు...
ఆసియాలో రెండో అత్యం త ధనవంతుడు ముకేశ్ అంబానీ తన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నుంచి వరుసగా ఆరో ఏడాదీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు...
ఈ ఏడాదికిగాను విడుదలైన ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ఇద్దరు తెలుగు యువకులకు చోటు దక్కింది. ఎడోధ్వజ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధులాష్ బాబు...
జోస్ అలుక్కాస్.. ‘ఎక్స్ఛేంజ్ ఫర్ ది నేషన్’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు తమ దగ్గర...
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల నుంచి రిటర్నులను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది....
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎస్ఎంఈ)పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై పారిశ్రామిక మండళ్ల సమాఖ్య అసోచామ్ ఆందోళన...