ఆస్టర్ డీఎం క్వాలిటీ హెల్త్కేర్ లిమిటెడ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసిక...
అరబిందో ఫార్మా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికం లో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్ త్రైమాసికానికి గాను కంపెనీ...
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన నేపథ్యంలో..
టాటా గ్రూప్ నిర్వహణలోని ఎయిరిండియా సీఈఓ, ఎండీగా టెవోల్డె జెబ్రెమరియం నియమితులయ్యారు. టాటా గ్రూప్ మాతృసంస్థ టాటా సన్స్ బుధవారం ఈ మేరకు...
హైదరాబాద్కు చెందిన ఔషధాల తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ సరికొత్త రికార్డు సాధించింది...
యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలోని బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ కార్పొరేట్ కేంద్రాలలో వీసాలో 3,500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్గత సమాచారం మేరకు.. వీసాలోని కొన్ని విభాగాలలో మొత్తం టీమ్లను తొలగించారు.
ఈ రోజు (బుధవారం) బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1750 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1600 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 1310 రూపాయలు పెరిగింది.
దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరోసారి యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించింది.
అమెరికా, ఇరాన్ల మధ్య శాంతిస్థాపన దిశగా అడుగులు పడుతున్నాయన్న అంచనాలు బంగారం ధరలు దిగొచ్చేలా చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..