దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరలు చల్లబడే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. పశ్చిమాసియాలో యుద్ధం సద్దుమణిగేంత...
గత వారం నిఫ్టీ ప్రారంభంలో మానసిక అవధి 23,000 స్థాయిలో మైనర్ రికవరీతో ప్రారంభమైనా గరిష్ఠ స్థాయి 23,850 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైంది...
నిఫ్టీ గత వారం 23,858-22,958 పాయింట్ల మధ్యన కదలాడి 37 పాయింట్ల నష్టంతో 23,115 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉన్న ట్రెన్జెట్ ఇన్ఫ్రా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు...
విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) వచ్చే ఐదేళ్ల కాలంలో ఆదాయాలు రెట్టింపు...
పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేపట్టింది. ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే పాన్ కార్డుకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. లావాదేవీల పరిమితులను గణనీయంగా పెంచింది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఏటీఎమ్, డెబిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేశాయి. అవేంటంటే..
దేశంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) త్వరలో ముగుస్తోంది. ఇంకా పది రోజుల సమయమే ఉంది. చాలా మంది ఇంకా తమ ట్యాక్స్ ప్లానింగ్ పెట్టుబడులు పూర్తి చేసి ఉండరు. ఈ పది రోజుల్లో ఈ పనులు....
వ్యాపార రంగంలో పోటీ పెరుగుతున్న ఈ కాలంలో కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవటానికి వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తుంటాయి. ముఖ్యంగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు వంటి...