న్యూఢిల్లీ: ఎఫ్పీఐల సెటిల్మెంట్ను మరింత సులభతరం చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలు తమ రోజువారీ అమ్మకాలు, కొనుగోళ్లను...
పశ్చిమాసియా సంక్షోభంతో ఇక్కట్లలో పడిన ఎగుమతిదారుల రక్షణ కోసం ప్రభుత్వం ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు (రోడ్టెప్) పథకం కింద...
స్వంత ఇంటి కలలు కన్న వారిని మోసం చేసి వారి కష్టార్జితం స్వాహా చేసిన కేసు లో భారతి బిల్డర్స్ సంస్థకు సంబంధించిన రూ.17.97 కోట్ల ఆస్తులను...
అడల్ట్ కంటెంట్ ప్లాట్ఫామ్ ‘ఓన్లీ ఫ్యాన్స్’ యజమాని లియోనిడ్ రాడ్విన్స్కీ మృతిచెందారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు.
దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ఇకపై గృహ వినియోగదారుల కోసం ఒక సిలిండర్లో 10 కేజీల గ్యాస్ను సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు భారత్లో పసిడి, వెండి రేట్స్ భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే ప్రభావం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్లో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి.
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వారం కూడా పసిడి, వెండి ధరలు తిరోగమనంలో సాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
పశ్చిమాసియా యుద్ధం మన దేశంలోని విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్పీఐ)ను భయపెడుతోంది. యుద్ధం కారణంగా ఎక్కడ తమ పెట్టుబడుల విలువ...
దేశంలో ఎయిర్ కండిషనర్ల (ఏసీ) తయారీదారులు తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మార్చి నెలలో ఏసీలకు డిమాండ్ అధికంగా ఉంటుంది...