ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1).. దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్సఐ)కు పెద్దగా కలిసిరాలేదు. ఈ కాలానికి కంపెనీ...
అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
భారత పసిడి డిమాండ్ జోరుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలో పసిడి డిమాండ్ 131.4 టన్నులకు పడిపోయినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది....
దేశంలో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటు పలు రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళలతో కూడిన 2026 క్యాండేర్ హురున్ ఇండియా విమెన్ లీడర్స్ జాబితా గురువారం...
ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సంస్థ.. వివిధ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా...
జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) నికర లాభం వార్షిక ప్రాతిపదికన...
దేశంలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 6 శాతం తగ్గి 131 టన్నులకు పరిమితమైంది. ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గగా, బంగారం బిస్కెట్ల డిమాండ్ మాత్రం 9 శాతం పెరిగింది.
మైక్రోసాఫ్ట్ మరోసారి అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 90 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.6 లక్షల కోట్లు) ఆదాయం నమోదు చేసింది.
గురువారం బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..