జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటా యించకుండా ఎలా పూర్తి చేస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రశ్నించారు.
సిక్కోలు సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
: ఒడిశా రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బ్యాగులతో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
మండలంలోని దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వపు విద్యారి డాక్టర్ లమ్మత విశ్వనాథం తన దాతృత్వం చాటుకున్నారు.
ఈ ఏడాది మిర్చి ధరలు బాగున్నా సాగుకు మాత్రం రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పుచ్చ కాయలు, మొక్కజొన్న, పత్తి తదితర పంటలపై ఆసక్తిచూపుతున్నారు.
అడవులు, కొండలపై ఉండాల్సి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రధానంగా జీడి తోటలు అధికంగా ఉన్న ఉద్దానం గ్రామాల్లో హల్చల్ చేస్తున్నాయి.
జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
Gravel excavations in Hiramandalam హిరమండలంలోని కొండలపై కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తుంగతంపర రెవెన్యూ పరిధిలోని వంశధార నదికి ఆనుకుని 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండపై కొద్దిరోజులుగా అనుమతులు లేకుండా కంకర తవ్వేస్తున్నారు. కరకట్టల నిర్మాణ పనుల పేరిట అక్రమ రవాణా సాగిస్తున్నారు.
కోటబొమ్మాళి కస్తూర్బాగాంధీ పాఠశా లలో(కేజీబీవీ) 273మంది విద్యార్థినులకు ఒకేగదిలో భోజనాలు నిర్వహిస్తున్నారు.
Waste in river waters ఒడిశా రాష్ట్ర వ్యర్థాలతో మహేంద్రతనయ నదీ జలాలు మరింత కలుషితం కానున్నాయి. పాతపట్నానికి కూతవేటు దూరంలో ఉండే ఒడిశాకు చెందిన గజపతి జిల్లా పర్లాకిమిడి నుంచి మురుగునీటితో పాటు వ్యర్థాలు అధికశాతం మహేంద్రతనయ నదిలో కలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.