పేదరిక నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడా లని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. రామయ్యపుట్టుగలో ఇచ్చాపురం నియోజకవర్గస్థాయి పీ-4 కార్యక్రమంపై సోమవారం సదస్సు నిర్వహించారు.
కమర్షి యల్ గ్యాస్ సమస్య పరిష్కారమయ్యేంత వర కూ పోరాటం చేస్తామని జిల్లా హోటల్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు మెట్ట నాగరాజు అన్నారు.
మునిసిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మి కులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించా లని ఆ సంఘం నాయకుడు కె.తారకేశ్వరరావు డిమాండ్ చేశారు.
Today at 'Chalo Moolapet Port' సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పనుల సందర్శన విషయంలో వైసీపీ నేతల తీరు.. ‘నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది.
75 percent completed the port work మూలపేట పోర్టుపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం కోటబొమ్మాళిలో టీడీపీ ఆవిర్భావ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Supply of commercial gas cylinders stopped గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా జిల్లాలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. మార్కెట్లో కొన్ని హోటళ్లను మాత్రమే కష్టమ్మీద కొనసాగిస్తున్నారు. ఈ నెల 14 వరకూ వాణిజ్య సిలెండర్లు బాగానే సరఫరా చేశారు. కానీ తర్వాత పూర్తిగా నిలిపివేశారు.
High priority for activists ‘తెలుగుదేశం పార్టీని స్థాపించి.. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు.
A dead body hanging from a tree ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కారణమేంటో తెలియదు. కానీ దాదాపు అస్థిపంజరంగా మారిన స్థితిలో కనిపించడం కలకలం రేపింది.
నిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, దైనందిన జీవితంలో క్రీడలు, వ్యాయామం భాగం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారా యణ స్వామివారి వార్షిక కల్యాణం ఆదివారం అంగరంగ వైభ వంగా నిర్వహించారు.