Unissued CCR cards వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. భూ యజమానుల తీరుతో కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖరీఫ్ సాగుకు సంబంధించి విత్తనాల పంపిణీ ప్రారంభం కాగా.. జిల్లాలో కౌలు రైతులకు మంజూరు చేస్తున్న సాగుహక్కు పత్రాలు పది శాతం కూడా పూర్తికాలేదు. దీంతో కౌలురైతులు ఆందోళన చెందుతున్నారు.
మం డలంలోని పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరాయి. దీనికితోడు సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. సం తబొమ్మాళి, బోరుభద్ర, కొల్లిపాడులో పశువైద్య కేంద్రా లు, దండుగోపాలపురం, నౌపడల ఉప కేంద్రాల నుంచి మండలంలో 12,220 ఆవులు, గేదెలు, 35వేల మేకలు, గొర్రెలు, లక్షకు పైగా కోళ్లకు సేవలందాల్సి ఉంది.
ఐదేళ్లలోపు పిల్లలకు పోలియోచుక్కలు వేయిస్తే అంగవైక్యల్యాన్ని అధిగమించవచ్చని వైద్యాధికారులు డి. పాపారావు, బి. వసుధ తెలిపారు. శనివారం తురకపేట పీహెచ్సీ పరిధిలోని తురకపేటలో ప్రజలకు పోలియో చుక్కలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.
Response to the ‘Aksharam Andaga... Parishkarame Agenda-ga’ program నరసన్నపేటలోని వంశధార(వీడీ) నగర్ కాలనీలో ప్రాథమిక పాఠశాలను సమగ్ర శిక్షాభియాన్ ఇంజనీరింగ్ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ పాఠశాల శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
గిరిజనుల భూములను పరిరక్షించాలని అధికారులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశించారు. శనివారం పాత పట్నం క్యాంపుకార్యాలయంలో సవరసిద్దమణుగు పరిధిలో భూములను తప్పుడుపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకొని అన్యాయం చేస్తున్నారని గిరిజనులు ఇచ్చిన ఫిర్యాదుపై రెవెన్యూ, గిరిజన సంఘ నాయ కులు, పోలీస్, గిరిజనులతో సమీక్షించారు.
Special Voter List Revision ప్రత్యేక ఓటరు సవరణ జాబితా(సర్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. శనివారం సింగుపురంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్క లను వేయించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత అన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపడుతున్న సర్వే ప్రక్రియను జూలై 14వ తేదీలోగా శతశాతం పూర్తి చేయాలని ఈఆర్వో డి.పద్మావతి ఆదే శించారు.
నీట్ అక్రమాలపై కేంద్రం మొండి వైఖ రి అవలంబిస్తోందని, దీనివల్ల యువత తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి అన్నారు.
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యే క చర్యలు చేపట్టా లని కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.