Moderen teaching పాఠశాల ప్రాంగణం చుట్టూ పచ్చని వాతావరణం. మరోవైపు ఆకర్షణీయమైన తరగతి గదులు.. ఇంకోవైపు విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో ఆటపాటలు.. బొమ్మల ద్వారా బోధన. ఇదీ మెళియాపుట్టి మండలంలోని దీనబంధుపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రత్యేకత.
శ్రీరాములుగూడలో రెండు పూరిళ్లు దగ్ధమై సుమారు రూ.50వేల ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు జిల్లా బాల్య ఆరోగ్య సంరక్షణ కేంద్రం భరోసా ఇస్తుందని డీఎంహెచ్వో డా.కె.అనిత అన్నారు.
మంజూ షా (మందస) రాజవంశీయుడు, టెరిటోరియల్ ఆర్మీ కమాండర్ రాజా పటాయత్ ప్రతాప్ కేసరి సింగ్దేవ్ (78) కన్నుమూశారు.
మహాశివ రాత్రి పురస్కరించుకుని శ్రీముఖలింగంలో చేపడుతున్న పారిశుధ్య పనులు పక్కాగా ఉండాలని జడ్పీ సీఈవో వి.సత్యనారాయణ, డీపీవో భారతీ సౌజన్య సూచించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు సోలార్ విద్యుత్ వైపు దృష్టి సారించాలని, అందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన చేసుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు.
శ్రీముఖలింగంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ డి.ఫృథ్వీరాజ్కుమార్, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష ఆదేశించారు.
టోల్గేటు ఫీజ్ నుంచి తప్పించుకో వడానికి వచ్చిన ఓ లారీ పాతజాతీయ రహదారి కాశీబుగ్గ రైల్వే ఎల్సీ గేటు వద్ద నిలిచిపోయిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
నగరంలోని పలు వసతి గృహాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు బుధవారం సందర్శించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీ ర్ణత సాధించాలని, ఈ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో కె.రవిబాబు అన్నారు.