Two engineering students die at Bhavanapadu Beach వారంతా ఇంజనీరింగ్ చదివే స్నేహితులు. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు బీచ్కు వెళ్లారు. అంతాకలిసి స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అలల ఉధృతికి ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరొక విద్యార్థిని మెరైన్ పోలీసులు కాపాడారు. ఈ ఘటన భావనపాడు బీచ్లో ఆదివారం చోటుచేసుకుంది.
Encroachment of Vamsadhara Right Canal ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పంట పొలాలకు సాగునీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మించి అందుకు అనుసంధానంగా ప్రధాన కాలువలు, పిల్ల కాలువలను నిర్మించింది. అయితే, కొన్నిచోట్ల ఈ కాలువ గట్లు ఆక్రమణకు గురవుతున్నాయి.
Pulse Polio successful ‘ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. పోలియో నిర్మూలన మనందరి బాధ్యత’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని హెచ్బీ కాలనీలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో డీఎంహెచ్వో అనితతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు అన్నారు.
సమస్యల పరిష్కారం కోసం జూలై 12న శ్రీకాకుళంలో నిర్వహించనున్న తొలి ఉద్యమ సన్నద్ధ సభ విజయవంతానికి మద్దతి వ్వాలని ఏపీజేఏసీ (అమ రావతి) జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు కోరారు.
జిల్లాలో ఈ ఏడాది చేపట్టనున్న గణేష్ ఉత్సవాలను సంప్ర దాయ పద్ధతుల్లో నిర్వహిం చాలని గణేష్ ఉత్సవ సమి తి జిల్లా కార్యదర్శి గొద్దు భాస్కరరావు అన్నా రు.
ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి సూర్య నారాయణ స్వామిని అసోం రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కోట ఆదివారం దర్శించు కుని ప్రత్యేక పూజలు చేశారు.
Implementation of tax on cashew nuts begins జూలై ఒకటో తేదీ సమీపిస్తున్న వేళ.. పలాసలోని జీడి వ్యాపారుల గుండెల్లో గుబులు పుడుతోంది. మార్కెటింగ్ శాఖ(ఏఎంసీ)కు జీడిపిక్కలపై ఇప్పటికే ఒక శాతం పన్ను వ్యాపారులు కడుతున్నారు. కాగా 2018లో వచ్చిన ఆదేశాలను అనుసరించి జూలై ఒకటో తేదీ నుంచి జీడిపప్పుపై కూడా పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వ్యాపారుల్లో అలజడి రేగుతోంది.
జంట పట్టణాల్లోని మారుతీనగర్ నివాసముంటున్న హిందీ ఉపాధ్యాయిని పడాల రోహిణి(47) ఆత్మహత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ రామకృష్ణారావు తెలిపారు. మూడురోజుల కిందట తన నివాసంలో ఉరిపోసుకోగా శనివారం రాత్రి ఆమె మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు.
మహాదేవపురంలో మూడు సంవత్సరాల కిం దట పనులు ప్రారంభిం చిన అంగన్వాడీ కేంద్రం భవనం పనులు నేటికీ పూర్తి కాలేదు. అధికారు ల పర్యవేక్షణ లేకపోవ డంతో భవనం పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.