ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్, క్యూలై న్ల మేనేజ్మెంట్, ఇతర సౌకర్యాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగాదే వదాయశాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక...
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో బదిలీల తంతు చూస్తే.. వడ్డించేవాడు మనోడైతే.. కడబంతిలో కూర్చొన్నా అన్ని వస్తాయి.. అన్న సామెత గుర్తొస్తుంది! పలుకుబడి ఉన్నోడికే పదోన్నతి...
తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.13 వేలు అందిస్తే జగన్రెడ్డికి దిక్కుతోచట్లేదని, ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
తల్లికి వందనం పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రచురించిన పత్రిక, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.
జగన్ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా? అని మంత్రి కొలుసు పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్లో అర్హత సాధించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి డోలా బాలవీరాంజనేయస్వామి అభినందించారు. మొత్తం 143 మంది అర్హత సాధించగా..
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
జగన్ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.
తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి, జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు.
వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం గుజరాత్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.