మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ సిద్ధాంతం ప్రకారం... తిరుమల పరకామణిలో చోరీ చేయడం చాలా చిన్న విషయం! శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేయడం ఇంకా పెద్ద నేరం!
తన ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచి.. వారి శ్రమను నిలువునా దోచుకున్న జగన్.. ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిపోతోందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని....
ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లను అరెస్టు చేసి..
గత ప్రభుత్వ పాలనలో నిస్తేజంగా మారిన పంచాయతీలు ఇకనుంచి స్వతంత్రంగా వ్యవహరించనున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ తిరగకుండా...
విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో ‘ఏఐ డేటా సెంటర్’ ఏర్పాటు చేస్తున్నదెవరు? గూగుల్ సంస్థా? అదానీయా? ఈ ప్రశ్నకు ప్రపంచమంతా చెప్పే సమాధానం... ‘గూగుల్’ అనే! చివరికి...
రాష్ట్రంలో వచ్చే ఏడాది(2026) సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం(పీటీఎం)-3.0 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.
గ్రామీణ చిన్న, సన్నకారు రైతులకు సువర్ణావకాశం! సాదాబైనామాలతో జరిగిన భూములు లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.
రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, హైవేల నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 11,597 కోట్లతో 441 కిలోమీటర్ల మేర...
ఫైబర్నెట్ కార్పోరేషన్ కేసులో తీర్పు ఇచ్చే ముందు తన వాదనను వినాలని కోరుతూ ఆ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డి...