వారంతా వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చారు. సరదాగా గడిపారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో.. చివరిసారిగా కృష్ణా నదిలో విహార యాత్ర చేయాలని ఆశపడ్డారు.
పాపికొండల పర్యాటక బోట్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో పోచమ్మ గండి పాయింట్ వద్ద 15 టూరిజం బోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
జాతీయ సమగ్రత దృక్పథంతో ‘సేన ప్రస్థానం-జాతీయ సమైక్యత కోసం..’ అనే విధానంపై జనసేన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది.
మైనార్టీ విద్యార్థులకు రూ.6కోట్లతో అత్యుత్తమ రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ చెప్పారు.
బ్యాంకు రుణాల కుంభకోణాల్లో మాజీ ఎంపీ కేశినేని నాని ‘విజయవాడ విజయ్ మాల్యా’ అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విమర్శించారు.
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురవగా, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో..
ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను జీఏడీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎగువ నుంచి భారీ వరద కోసం జలాశయాలు.. భారీ వర్షాల కోసం చిన్న, మధ్యతరహా నీటి వనరులు ఎదురు చూస్తున్నాయి.
దేశవ్యాప్తంగా అలజడి సృష్టించి, ప్రతిపక్షాల ఆందోళనలకు, ప్రజల్లో అభద్రతా భావనకు కారణమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం(సర్) రాష్ట్రంలో ప్రారంభమయ్యింది.
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపే భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.