మాతా, శిశు మరణాల్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గర్భిణులు, బాలింతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నామని ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
శ్రీవాణి నిధులతో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలో, లేదో అర్థంకాక టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం మూడో ప్రపంచ తెలుగు మహాసభలు-2026 గుంటూరు జిల్లాలో జరగనున్నాయి.
అభంశుభం తెలియని బాలికలకు చాక్లెట్, బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
చిన్నారులు ఎంతో ఇష్టంగా తాగే హార్లిక్స్ వంటి న్యూట్రిషన్ పౌడర్ను మార్కెట్లోకి తీసుకురావడానికి హిందుస్థాన్ వంటి దిగ్గజ కంపెనీకి దాదాపు ఐదేళ్లు పట్టింది.
ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే పవిత్రమైన రోజులు.
రైల్వే పనులకు పెద్ద ఊరట లభించింది. రైల్వే వర్క్లకాంట్రాక్ట్ సంస్థలు, ఏజెన్సీలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజాల సీనరేజీ చెల్లించాల్సిన అవసరం...
ప్రపంచ వ్యాప్త భక్తులున్న కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శాంతి ఆశ్రమ పీఠాధిపతి జ్ఞానేశ్వరి మాతాజీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
వైద్యుడినంటూ కిడ్నీ బాధితుడి కుటుంబాన్ని మోసగించిన వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఎంబీఏ విభాగ ప్రొఫెసర్ సర్దార్ గుగ్లోత్ నాయక్ (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అలిపిరి సమీపంలో డోర్లు లాక్ చేసిన కారులో ఆయన చనిపోయి ఉన్నారు.