Home » Andhra Pradesh
రైతులు పం డించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
67మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రెండు కల్వర్టులు కొట్టుకుపోయాయి.
మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీనివాసులునాయుడు, గిరిధర్నాయుడు మంగళవారం ఒకే రోజున మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశీపురం గ్రామానికి చెందిన జటింగనాయుడుకు శ్రీనివాసులు నాయుడు, సత్తెన్న, గిరిధర్ నాయుడు ముగ్గురు కుమారులు.
పట్టణ శివారులోని గేట్స్ కళాశాలలో బీటెక్ విద్యార్థి సాయిధనుంజయ(22) మూర్ఛతో మృతి చెందాడు. యాడికి మండలానికి చెందిన పోలారంగస్వామి, నాగలక్ష్మి దంపతుల కుమారుడు సాయిధనుంజయ గేట్స్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్నాడు.
వైద్య, ఆరోగ్య శాఖలో ఏడాది కిందట చేరిన పలువురికి ఇప్పటికీ జీతాలు చెల్లించడం లేదు.
ఆది నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు అయ్యే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు.
నగరంలో ట్రాఫిక్ పోలీసులు కొందరు విధినిర్వహణలో పరధ్యానంగా ఉంటున్నారు. కూడళ్లలో వాహనాల రాకపోకలు సక్రమంగా జరిగేలా చూడాల్సింది పోయి, రోడ్డుపక్కకు వెళ్లి సెల్ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని, సమష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుందని సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ అన్నారు.