Home » Andhra Pradesh
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజారాజ్యం నడవడం లేదు.. మాఫియా రాజ్యం నడుస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. వైసీపీకి కౌంట్డౌన్ మొదలైందని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో మన కూటమి అత్యద్భుత విజయాన్ని నమోదు చేయబోతోంది. కూటమి గెలుపును ఎవరూ ఆపలేరు’
‘‘కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్. మిగ తా వారంతా నాన్ ప్లేయర్స్’’ అంటూ జగ న్ సతీమణి భారతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి,
సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు హైదరాబాద్లోని సెంట్రల్ అడ్మినిస్ర్టేటివ్ ట్రైబ్యునల్(క్యాట్)లో భారీ ఊరట లభించింది.
‘ఏమయ్యా.. మేం చెబుతున్నది ఏమిటి.. మీరు చేస్తున్నది ఏమిటి.? మళ్లీ ఇదే ప్రభుత్వం వస్తుంది.. మీకు చాలా కెరీర్ ఉంది..
రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప లోక్సభ నియోజకవర్గం.. ఒకప్పుడు ఫ్యాక్షన్కు అడ్డా. కళలు, కవులు, ఖనిజాభివృద్ధి, మత సామరస్యానికి నిలయం.. తిరుమలేశుని కడప దేవునికడప..
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 13వ తేదీన ముగియనున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రానికి పదేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేశారు. పో లవరం రివర్స్ టెండర్ను అడ్డుకోకుండా ప్రాజె క్టు వినాశనానికి కారకులయ్యారు’’
వైసీపీ అరాచకాలు మితిమీరాయి. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది. చివరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో మీ భూ ములకు సైతం జగన్ ఎసరు పెడుతున్నారు.
విజయవాడ నడిబొడ్డున బందరు రోడ్డుపై 1.8 కిలోమీటర్ల మేర కిక్కిరిసిన జనసమూహం మధ్య ప్రధాని మోదీ రోడ్డు షో సాగింది.