భార్య మరణంతో.. ముగ్గురు చిన్నారులను పెంచలేక.. బంధువుల ఆదరణా కరువై..తీవ్రంగా మదనపడిన ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు! కన్నబిడ్డలకు పాలల్లో విషమిచ్చాడు.
ఉద్యానవన సాగులో అధిక దిగుబడులే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విధానాలు అవలంబిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పండ్ల తోటలు అధికంగా సాగులో ఉన్న రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర...
ఎవరో ఒకరు తమ ప్రాంతంలో వైష్ణవాలయం నిర్మిస్తారు. కొన్నాళ్లు బాగానే నిర్వహిస్తారు. తర్వాత... నిర్వహణ భారమవుతుంది. ఆ వెంటనే టీటీడీ పరిధిలోకి తీసుకోండి...
కొత్త ఏడాది మొదటి నెలలో సీఎం చంద్రబాబు వరుసగా సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు.
గతంలో రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోజుకు రూ.150 కోట్ల లోపే అమ్మకాలు జరిగాయి.
నూతన సంవత్సర కానుకగా నిషేధిత భూముల జాబితా 22(ఏ) నుంచి ఐదు రకాల భూములకు విముక్తి కల్పించామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసిందంటే కొత్తగా అమల్లోకి వచ్చినట్టే లెక్క. అందులోనూ కొత్త ఏడాది దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశామని మంత్రి చెప్పారంటే...
భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.
వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది.
కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలో 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్లున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాత్ గురువారం ప్రకటించారు. కానీ, సుమారు ఏడాదిన్నరగా నానుస్తున్న ఫ్రీహోల్డ్ భూముల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి రెండు నెలలు ఇప్పటికే ఆరేడుసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పైస్థాయిలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.