• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతాం: హోం మంత్రి అనిత

జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతాం: హోం మంత్రి అనిత

ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.

చిత్తూరులో ఘరానా మోసం.. దొంగల ముఠాతో చేతులు కలిపిన పోలీసులు!

చిత్తూరులో ఘరానా మోసం.. దొంగల ముఠాతో చేతులు కలిపిన పోలీసులు!

రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలిపి బాధితుడిని నిలువునా దోచుకున్న ఉదంతం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు.. అరగంట పాటు స్తంభించిన ట్రాఫిక్

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు.. అరగంట పాటు స్తంభించిన ట్రాఫిక్

తిరుపతి-భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు హడలిపోయారు.

టీ-ఎప్‌సెట్‌లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

టీ-ఎప్‌సెట్‌లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

తెలంగాణ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌-2026 ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు.

మోదీ మోసాన్ని ప్రజలు నిలదీయాలి: మస్తాన్‌వలి

మోదీ మోసాన్ని ప్రజలు నిలదీయాలి: మస్తాన్‌వలి

మతోన్మాద పిచ్చిలో మునిగితేలుతారో.. ప్రధాని మోదీ చేస్తున్న మోసాన్ని నిలదీస్తారో ప్రజలు తేల్చుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి పిలుపునిచ్చారు.

పొగాకుపై పన్నుల విధానాన్ని పునఃసమీక్షించండి

పొగాకుపై పన్నుల విధానాన్ని పునఃసమీక్షించండి

రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయుష్‌ గోయల్‌కు సీఎం చంద్రబాబు ఆదివారం లేఖలు రాశారు.

బీజేపీతోనే డప్పు కళాకారులకు న్యాయం

బీజేపీతోనే డప్పు కళాకారులకు న్యాయం

భారతీ య సంస్కృతిని చాటి చెప్పేది డప్పు కళాకారులేనని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. అంబేడ్కర్‌ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని..

ట్విట్టర్‌ కాదు.. మీడియా ముందుకు రండి: ఉమ

ట్విట్టర్‌ కాదు.. మీడియా ముందుకు రండి: ఉమ

తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ట్విట్టర్‌ రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు అలవాటైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

రైతులను అప్పుల్లోకి నెట్టిందే వైసీపీ: అచ్చెన్న

రైతులను అప్పుల్లోకి నెట్టిందే వైసీపీ: అచ్చెన్న

ఐదేళ్లూ అధికారంలో ఉండి రైతాంగాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ పాలకులు ఇప్పుడు రైతులపై సానుభూతితో మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

నిర్మాణ దశలోనే అమరావతి అందరినీ ఆకర్షిస్తోంది

నిర్మాణ దశలోనే అమరావతి అందరినీ ఆకర్షిస్తోంది

రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందరినీ ఆకర్షిస్తోందని, సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కేంద్రస్థానంగా మారుతోందని మంత్రి లోకేశ్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి