గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపైన బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్వే స్పష్టంగా కనిపించలేదు.
ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రెండు ద్విచక్రవాహనాలు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే..
టీ-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన టీమిండియాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయానికి తోడ్పడిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ను ప్రశంసించారు.
పేరేమో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణ పథకం..! పైగా జగనన్న కాలనీలనే పేరు..! చేసిందంతా దోపిడీ, మోసం..! నాడు జగన్ హయాంలో పేదల పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు. భూముల చదును పేరిట దోపిడీ. సిమెంట్ కొనుగోళ్లలో అక్రమాలు.
ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్రం అనుమతితో .....
‘పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకొనేవారు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతగా మారి పనిచేయాలి.
రాష్ట్రంలో పట్టు గూళ్ల (కొకూన్) ధరలు భారీగా పెరిగాయి. సగటు ధర కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని అన్ని పట్టు గూళ్ల మార్కెట్లలో 2వారాల నుంచి కిలో కొకూన్ గరిష్ఠ ధర రూ.959 ఉండగా...
అమెరికాలో వారం క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరు విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభించింది. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సాకేత్ కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్....
గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,876 కోట్లు కేటాయించిందని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.