ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.
రక్షణ కల్పించాల్సిన పోలీసులే దొంగలతో చేతులు కలిపి బాధితుడిని నిలువునా దోచుకున్న ఉదంతం చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి-భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు హడలిపోయారు.
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్-2026 ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు.
మతోన్మాద పిచ్చిలో మునిగితేలుతారో.. ప్రధాని మోదీ చేస్తున్న మోసాన్ని నిలదీస్తారో ప్రజలు తేల్చుకోవాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్కు సీఎం చంద్రబాబు ఆదివారం లేఖలు రాశారు.
భారతీ య సంస్కృతిని చాటి చెప్పేది డప్పు కళాకారులేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని..
తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ట్విట్టర్ రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు అలవాటైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
ఐదేళ్లూ అధికారంలో ఉండి రైతాంగాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీ పాలకులు ఇప్పుడు రైతులపై సానుభూతితో మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందరినీ ఆకర్షిస్తోందని, సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కేంద్రస్థానంగా మారుతోందని మంత్రి లోకేశ్ అన్నారు.