• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

AP Temple Management: 22 ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

AP Temple Management: 22 ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్‌, క్యూలై న్ల మేనేజ్‌మెంట్‌, ఇతర సౌకర్యాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగాదే వదాయశాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక...

Health Department: పలుకుబడికే పదోన్నతి

Health Department: పలుకుబడికే పదోన్నతి

కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో బదిలీల తంతు చూస్తే.. వడ్డించేవాడు మనోడైతే.. కడబంతిలో కూర్చొన్నా అన్ని వస్తాయి.. అన్న సామెత గుర్తొస్తుంది! పలుకుబడి ఉన్నోడికే పదోన్నతి...

జగన్‌కు దిక్కుతోచకే విమర్శలు: కొల్లు రవీంద్ర

జగన్‌కు దిక్కుతోచకే విమర్శలు: కొల్లు రవీంద్ర

తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.13 వేలు అందిస్తే జగన్‌రెడ్డికి దిక్కుతోచట్లేదని, ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

 Education Department: ఆ పిల్లలకు నగదు విడుదల చేయలేదు

Education Department: ఆ పిల్లలకు నగదు విడుదల చేయలేదు

తల్లికి వందనం పథకంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తా కథనాలను ప్రచురించిన పత్రిక, ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

 Kolusu Parthasarathi: రైతు పరామర్శ ర్యాలీనా.. విధ్వంస ర్యాలీనా

Kolusu Parthasarathi: రైతు పరామర్శ ర్యాలీనా.. విధ్వంస ర్యాలీనా

జగన్‌ మీడియాలో డిబేట్ల పేరుతో మహిళల్ని అవమానించారంటూ పొదిలిలో మహిళలు నిరసన చేస్తుంటే వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయిస్తారా? అని మంత్రి కొలుసు పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dola Balaveeranjaneya Swamy: పేదింటి బిడ్డలకు ఎంబీబీఎస్‌ సీట్లు

Dola Balaveeranjaneya Swamy: పేదింటి బిడ్డలకు ఎంబీబీఎస్‌ సీట్లు

నీట్‌లో అర్హత సాధించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి డోలా బాలవీరాంజనేయస్వామి అభినందించారు. మొత్తం 143 మంది అర్హత సాధించగా..

అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు: అచ్చెన్న

అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు: అచ్చెన్న

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

 Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

Pattabhi ram: అమ్మఒడి రూ. 26 వేల కోట్లు ఎగ్గొట్టిన జగన్‌

జగన్‌ లక్షలాది మంది విద్యార్థులకు అమ్మ ఒడి పథకం నిధులు రూ.26వేల కోట్లు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు.

Nara Lokesh: తల్లికి వందనంతో జగన్‌ కడుపుమంట పెరిగింది

Nara Lokesh: తల్లికి వందనంతో జగన్‌ కడుపుమంట పెరిగింది

తల్లికి వందనం పథకంతో లబ్ధి పొందిన తల్లుల కళ్లలో ఆనందం చూసి, జగన్‌ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

 Rain Alert: నేడు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు

Rain Alert: నేడు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం గుజరాత్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి