రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసే బెయిల్ పిటిషన్లలో నిందితులు ఇకపై వారి నేర చరిత్రను వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్, హై ప్రొటీన్ డైట్ ఇవ్వడంపై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో..
విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేసేందుకు ఏపీఎన్ఆర్టీ సమన్వయకర్తలను ప్రభుత్వం నియమించింది.
ఉన్నత విద్య ఫీజుల అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ ఇంకా ఫీజులు ఖరారు కాకపోవడంపై..
ఆవుల అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. చీకటి మాటున వేలాది గోవులు కబేళాలకు తరలిపోతున్నాయి. ప్రతి పశువుకు రూ.1,500 చొప్పున కమీషన్ వసూలు చేస్తూ పశు మాఫియాకు..
ప్రసవ సమయంలో మాతృ మరణాల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. స్వస్తి ఫెడరేషన్ ఆఫ్ అబెస్ట్రిక్ అండ్ గైనకాలజికల్..
స్టీల్ప్లాంటులోని ఎస్ఎంఎస్ విభాగంలో గత నెల ఎనిమిదో తేదీన సంభవించిన ప్రమాదానికి బాధ్యులను చేస్తూ యాజమాన్యం గురువారం ఆరుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.
రెవెన్యూశాఖ తలుచుకుంటే సామాన్యుల జీవితాలు గల్లంతవుతాయి. ఒక్క కాగితం, ఒక్క సంతకంతో భూములు, వాటితో ముడిపడిన జీవితాలు మారిపోతాయి. అయినా సరే ఆ శాఖకు పట్టింపు ఉండదు.
త్వరలో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పష్టం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం కూడా పరిశీలించామని..
కుల వివక్షపై ఎస్సీ బాలికలతో యూట్యూబ్లో మాట్లాడించి రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, కులమతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని..