• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

లోకేశ్‌ ఆరోపణలపై సీఐడీ విచారణ చేయించండి

లోకేశ్‌ ఆరోపణలపై సీఐడీ విచారణ చేయించండి

‘లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పీలేరు వచ్చి తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి కలిసి రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఆక్రమణలకు పాల్పడ్డామని ఆరోపించారు.

గౌరవంగా వెళ్లిపోండి!

గౌరవంగా వెళ్లిపోండి!

అసెంబ్లీలో గీత దాటితే ఆటోమెటిక్‌గా సస్పెండ్‌ అయినట్లే.. గౌరవంగా బయటికి వెళ్లిపోండి..’ అంటూ ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభ నుంచి బయటికి పంపారు.

ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు: మంత్రి రోజా

ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు: మంత్రి రోజా

టీడీపీ అభ్యర్థికి ఓటేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని, భవిష్యత్తులో వారి పరిస్థితి ఏమిటో మీరే చూడబోతున్నారని మంత్రి రోజా అన్నారు.

ఊరికే.. మరోసారి చెబుతున్నా!

ఊరికే.. మరోసారి చెబుతున్నా!

ఊరికే...ప్రజలకు అర్థం కావాలి కాబట్టి మరోసారి చెబుతున్నా’ అంటూనే ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేశారు.

2,3 నెలలు అటూ ఇటూ అయినా.. రాష్ట్రంలో సంక్షేమం అమలు చేస్తున్నాం

2,3 నెలలు అటూ ఇటూ అయినా.. రాష్ట్రంలో సంక్షేమం అమలు చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించింది.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా

రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను షెడ్యూల్డు కులాల జాబితాలోను, బోయ, వాల్మీకీలను గిరిజన కులాల జాబితాల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ రెండు తీర్మానాలను శాసనసభ ఆమోదించింది.

8 రోజులు.. 43 గంటలు.. 27 బిల్లులు

8 రోజులు.. 43 గంటలు.. 27 బిల్లులు

ఈ నెల 15న ప్రారంభమైన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ బడ్జెట్‌ సమావేశాల గణాంకాలను వెల్లడించారు.

రూ. 70 లక్షలకు దిక్కులేదు

రూ. 70 లక్షలకు దిక్కులేదు

వర్షాలు, వరద నీటిని ఒడిసి పట్టేందుకు తమ్మిలేరుపై చెక్‌డ్యాం, వంతెన నిర్మాణం చేపట్టాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది.

ఆమెకు 13... అతనికి 34

ఆమెకు 13... అతనికి 34

కూతురు వయస్సున్న బాలికను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది.

గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలిక మృతి

గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలిక మృతి

గుండెపోటుతో తొమ్మిదేళ్ల పాప కన్నుమూసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తోట శ్రీను, రాధ దంపతుల కుమార్తె పవిత్ర(9) జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి