ఏడీబీ రోడ్డు.. నిత్యం రద్దీగా ఉండే రహదారి ఇది..గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు కష్టాలు చవిచూశారు..
ఈ ఏడాది అన్నదాతకు పండగే.. ఎందుకంటే పండుగకు ముందే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.. అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని నింపాయి.
ఏలూరు జిల్లాలో కొబ్బరి పంటపై రుగోస్ స్పైరలింగ్ వైట్ఫ్లై (తెల్లదోమ) పురుగు దాడి మొదలైంది.
Challenge to Nagarjuna! విధేయత, సమర్థత కొలమాణాలుగా టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మళ్లీ నాగార్జునకే దక్కాయి. అయితే స్థానిక ఎన్నికల తరుణం సమీపిస్తున్న సమయంలో అందరినీ కలుపుకుని వెళ్లడం నాగార్జునకు గట్టి సవాల్గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Happy Happy Christmas జిల్లాలో క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచి చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో పాటు యువకులు, పిల్లలతో సందడి వాతావరణం కనిపించింది. ప్రార్థనల అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్ ఆర్సీఎం, స్వీమ్స్ బాప్టిస్ట్, కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చిల్లో కోలాహలం కనిపించింది.
28 new panchayats? మాకూ పంచాయతీ కావాలంటూ జిల్లా వ్యాప్తంగా అనేక శివారు ప్రాంతాల నుంచి జిల్లా అధికారులకు దరఖాస్తులు అందాయి. వాటిలో నిబంధనల మేరకు 28 మాత్రమే ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిలో ఎన్నింటికి అనుమతులు లభిస్తాయో, పంచాయతీలుగా ఆవిర్భవిస్తాయో చూడాలి. అధికారులు ప్రతిపాదించిన వాటిలో దత్తిరాజేరు మండల శివారు గ్రామాలు అధికంగా ఉన్నాయి.
అతివల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మహిళలను ప్రోత్సహించి పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దడానికి చేయూతనిస్తున్నది. నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎస్హెచ్జీ సభ్యురాలికి తృప్తి క్యాంటీన్లు మంజూరు చేశారు. క్యాంటీన్ పెట్టుకోవడానికి ఆసక్తి కనబరిచిన సభ్యురాలికి రూ.13 లక్షలు బ్యాంక్ రుణం మంజూరు చేయిస్తున్నారు.
cows transport గోవులు ఘోషిస్తున్నాయి. దశాబ్దాలుగా నరకం చూస్తున్నాయి. రవాణాలో కన్నీరు పెడుతున్నాయి. అయినా వాటికి రక్షణ ఉండడం లేదు. జిల్లాలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు. దీనిపై చాలా ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇరుకుఇరుకుగా వాహనాల్లో కుక్కి తరలించడాన్ని చూసిన వారంతా అయ్యో అనుకుంటున్నారు. కానీ పరిస్థితిలో ఏమార్పు రావడం లేదు. మూగజీవాలను ఇష్టారాజ్యంగా వాహనాల్లో సంతలకు, కబేళాలకు తరలిస్తూనే ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో విద్రోహ శక్తులు గుడివాడలో విలయతాండవం చేశాయి. అరాచకాలు, అక్రమాలు తారాస్థాయికి చేరాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపై దృష్టి సారించింది. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన గడ్డం గ్యాంగ్, వైసీపీ మూకలపై కొరడా ఝుళిపించింది. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని కటకటల వెనక్కి నెట్టింది. ఇదే వరవడిని మరింతగా కొనసాగిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం