• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

 మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

జిల్లాలోని రణస్థలం, ఆమదాల వలస, కొత్తూరు తదితర ప్రాంతాల్లో విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌కు టీడీపీ కార్యకర్తలు గురువారం ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ప్రభుత్వ ఆదర్శ జూనియర్‌ కాలేజీలో జరిగే మెగా పేరెంట్‌టీచర్స్‌మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనున్నారు.

నల్లమలలో వన్యప్రాణుల గణాంకాలు

నల్లమలలో వన్యప్రాణుల గణాంకాలు

రుద్రవరం ఫారెస్టు రేంజ్‌ పరిధిలోని నల్లమలలో డిసెంబరు 1 నుంచి పులుల గణన ప్రక్రియ ప్రారంభించినట్లు గురువారం రేంజర్‌ ముర్తుజావలి తెలిపారు.

శభాష్‌ రాంబాబు

శభాష్‌ రాంబాబు

తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎలమంచిలి తులసీనగర్‌లోని జడ్పీ బాలికల హైస్కూల్‌ ప్లస్‌ తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌ మువ్వల రాంబాబును విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రశంసించారు.

DDO: మెరుగైన సేవల కోసమే డీడీఓలు : కలెక్టర్‌

DDO: మెరుగైన సేవల కోసమే డీడీఓలు : కలెక్టర్‌

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ(డివిజనల్‌ అభివృద్ధి అధికారి) కార్యాలయాలను ప్రారంభించినట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. స్థానిక గ్రామ సచివాలయం-4లో నూతనంగా డీడీఓ కార్యాలయం గురువారం ప్రారంభమైంది.

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

పాతికేళ్లుగా తమ ఆయకట్టు పొలాలు నీటి మునిగిపోతున్నాయని, తమ గోడు ఎవరికీ పట్టదా? అని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సాయి సన్మార్గంలో నడుద్దాం

సాయి సన్మార్గంలో నడుద్దాం

షిరిడీసాయి బాబా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పిలుపునిచ్చారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) సమీర్‌శర్మ పిలుపునిచ్చారు.

GOD: ఘనంగా దత్త పౌర్ణమి

GOD: ఘనంగా దత్త పౌర్ణమి

పట్టణంలోని సాయినగర్‌ షిర్డీసాయి మంది రంలో దత్తాత్రేయ జయంతిని ఆలయకమిటీ ఆధ్వర్యంలో గు రువారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ విగ్ర హానికి ప్రత్యేక పూజలు చేశారు. దత్తహోమం, సా మూ హిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించా రు. రక్త దాన శిబిరంలో 30 మంది యువకులు రక్త దానం చేశారు. అన్నదానం చేపట్టారు.

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు.

భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి

భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశ నుంచే భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అశోక్‌వర్ధన్‌ రెడ్డి, ఏవోటీ లావణ్య, కిరణ్‌ కూమార్‌ సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి