అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంక రశర్మ ఆధ్వర్యంలో సుమంగళి అర్చన, నీలమణిధారణ నిర్వహించారు.
జిల్లా పరిధిలోని పంచాయతీల సర్పంచ్ల పదవీ కాలం గురువారంతో ముగిసింది.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. గత నెల 16న 68 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని పలు దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంతెనలు, అనేక రహదారుల నిర్మాణం పూర్తయింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది.
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ చట్టసభల్లో బిల్లు ఆమోదించడంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గ కేంద్రాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు అమరావతికి జై అంటూ కేరింతలు కొట్టారు. ర్యాలీలతో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, ఊరూరా కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శనలు చేశారు.
రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా పరీక్షలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు ఆదేశించారు.
అత్తింటి ఆరళ్లను తట్టుకోలేక ఓ గర్భిణి పురుగుమందు తాగి మృతి చెందింది. కనిగిరిలో గురువారం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
మార్చి 16వ తేదీ నుంచి మొదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ముగిశాయి. కర్నూలు జిల్లాలో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 35,791 మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారు.