• Home » Andhra Pradesh » Nellore

నెల్లూరు

టీడీపీ అబద్ధాలు చెప్పదు... ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

టీడీపీ అబద్ధాలు చెప్పదు... ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

టీడీపీ అబద్ధాలు చెప్పదని... ప్రచారాలు చేసుకోదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు ఏమి కావాలో అదే చేస్తుందని స్పష్టం చేశారు.

బాధగా ఉంది.. కానీ తప్పనిసరి పరిస్థితి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

బాధగా ఉంది.. కానీ తప్పనిసరి పరిస్థితి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరులో జరగాల్సిన మహానాడు రద్దు కావడం బాధాకరమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దేశ ప్రయోజనాలు, ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.

నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు ప్రజలతో శంకుస్థాపనలు

నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు ప్రజలతో శంకుస్థాపనలు

నెల్లూరు రూరల్‌లో రూ.17 కోట్లతో చేపట్టే 168 అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్‌లో రూ.700 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పురాతనమైన, పవిత్రమైన ఆలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలకు భద్రత కొరవడిందని.. విధ్వంసాలు సృష్టించారని ధ్వజమెత్తారు.

మహానాడు నిర్వహణ పార్టీకి సంబంధించినది: మంత్రి నారాయణ

మహానాడు నిర్వహణ పార్టీకి సంబంధించినది: మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తు్న్నారు. వైసీపీ నేతల విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం నెల్లూరులో మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 565వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.

అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు.. కోటంరెడ్డి సెటైర్లు

అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు.. కోటంరెడ్డి సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అండ్ కో చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు

నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు

కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్‌లో టీడీపీ మహానాడు ఏర్పాట్లకు వైభవంగా భూమి పూజ జరిగింది. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడుపై కాకాణి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తీరు మార్చుకోకపోతే.. వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి నారాయణ

తీరు మార్చుకోకపోతే.. వైసీపీకి గుండు సున్నా ఖాయం: మంత్రి నారాయణ

ఏపీపై గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. పరిశ్రమలు వెళ్లిపోయాయని, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. అప్పులు తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి