• Home » Andhra Pradesh » Krishna

కృష్ణ

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం: సీఎం చంద్రబాబు

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం: సీఎం చంద్రబాబు

ఏపీ సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్‌‌లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రాయల‌సీమ ఇప్పుడు రాయల్‌ సీమ’ అనే టైటిల్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ఉన్న ఫోటోను సీఎం షేర్ చేశారు.

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం.. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం.. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు

ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

కృష్ణాజిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే బోడేప్రసాద్ మానవత్వంతో స్పందించారు.

సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు

సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు

నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది.

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

ఏపీని గత పాలకులు విధ్వంసం చేసినా.. పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని.. అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి

అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామారాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

‘ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా’?.. లోకేశ్ ఆసక్తికర పోస్ట్

‘ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా’?.. లోకేశ్ ఆసక్తికర పోస్ట్

సోషల్ మీడియా ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి